Breaking News

MAHABUBNAGAR

మాస్క్​ ఉంటేనే బయటికిరండి

సారథి న్యూస్​, మహబూబ్​ నగర్​: కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను పాటిస్తున్నారా? లేదా? అని వాహనదారుల వద్ద మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​ మంగళవారం ఆరాతీశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో న్యూ టౌన్ చౌరస్తా వద్ద ఆయన లాక్​ డౌన్ ఎత్తివేత, నిబంధనల అమలు తదితర పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా టూ వీలర్స్​, ఆటో, కార్లను, బస్సులను పలు విషయాలు తెలుసుకున్నారు. మాస్క్ లు కట్టుకోవడంలో నిర్లక్ష్యంగా ఉండకూడదని సూచించారు. మాస్క్ లు లేకుండా […]

Read More

మాస్క్​ ఉంటేనే బయటికిరండి

సారథి న్యూస్​, మహబూబ్​ నగర్​: కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను పాటిస్తున్నారా? లేదా? అని వాహనదారుల వద్ద మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​ మంగళవారం ఆరాతీశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో న్యూ టౌన్ చౌరస్తా వద్ద ఆయన లాక్​ డౌన్ ఎత్తివేత, కోవిడ్​ నిబంధనల అమలు తదితర పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా టూ వీలర్స్​, ఆటో, కార్లను, బస్సులను పలు విషయాలు తెలుసుకున్నారు. మాస్క్ లు కట్టుకోవడంలో నిర్లక్ష్యంగా ఉండకూడదని సూచించారు. మాస్క్ లు […]

Read More

అమరుల సాక్షిగా పాలమూరుకు అన్యాయం

సారథి న్యూస్, మహబూబ్​ నగర్​: తెలంగాణ రాష్ట్రం నీళ్లు, నిధులు, నియామకాలపై ఏర్పడిన ఆరేళ్ల పాలనలో పాలమూరును పట్టించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని సీపీఐ మహబూబ్​ నగర్ జిల్లా కార్యదర్శి పరమేశ్​ గౌడ్ విమర్శించారు. పార్టీ ఆఫీసులో జాతీయజెండా ఆవిష్కరణ​ అనంతరం అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. పాలమూరు జిల్లాకు సీఎం కేసీఆర్ చేసిన వాగ్దానాలు అమలుకాలేదని గుర్తుచేశారు. దక్షిణ తెలంగాణపై ఆయన ప్రేమ లేదన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యుడు డి.బాలకిషన్, పి.సురేష్, రైతుసంఘం జిల్లా నాయకులు […]

Read More

పాలమూరుపై కరోనా పంజా

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పెరుగుతున్న పాజిటివ్​ కేసులు వనపర్తి జిల్లాలో మొదటి కరోనా కేసు అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం బాధితులను గాంధీ ఆస్పత్రికి తరలించిన అధికారులు సారథి న్యూస్​, మహబూబ్​ నగర్​: ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది.. చాప కింద నీరులా కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది.. తాజాగా శనివారం పాలమూరు జిల్లాలో రెండు పాజిటివ్​ కేసులు నమోదుకావడం వ్యాధి తీవ్రత, అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది.. హన్వాడ మండలం వేపూర్ గ్రామానికి […]

Read More
డ్వాక్రా సంఘాల ప్రతినిధులకు చెక్కు అందజేస్తున్న మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​

మహిళలు ఆర్థికంగా ఎదగాలి

మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​ సారథి, న్యూస్, మహబూబ్​ నగర్​: మహిళలు ఆర్థికంగా ఎదగాలని, అందుకోసమే మహిళా సంఘాలకు ప్రభుత్వం వడ్డీలేని లోన్లు ఇస్తోందని మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​ అన్నారు. పాలమూరు జిల్లా స్వయం సహాయక సంఘం మహిళలు తయారుచేసిన ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాలు ఎగ్జిబిషన్​ ను శుక్రవారం మహబూబ్​ నగర్​ జిల్లా కేంద్రంలోని సుదర్శన్ కన్వెన్షన్ హాల్లో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే మహబూబ్​ నగర్ లో వెయ్యి ఎకరాల స్థలంలో ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ […]

Read More

కాంగ్రెస్​ నుంచి టీఆర్ఎస్ లోకి..

సారథి న్యూస్, మహబూబ్​ నగర్​: మహబూబ్ నగర్ పట్టణంలోని 11వార్డు పాత పాలమూరు కౌన్సిలర్ ఎన్.శ్రీనివాసులు, 41వ వార్డు కౌన్సిలర్ రఫీయా అంజద్ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో శుక్రవారం చేరారు. స్థానిక టీఆర్​ఎస్​ పార్టీ ఆఫీసులో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​ వారికి కండువా కపి ఆహ్వానించారు. కార్యక్రమంలో రాష్ట్ర సంగీత నాటక రంగ అకాడమీ చైర్మన్ బద్మి శివకుమార్, మున్సిపల్ చైర్మన్ కోరమొని నర్సింహులు, డీసీసీబీ వైస్ చైర్మన్ కోరమొని వెంకటయ్య, మున్సిపల్ వైస్ […]

Read More

మాస్క్ లు కట్టుకోవాలె

సారథి న్యూస్, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండల కేంద్రంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద ఉన్న చిరువ్యాపారులతో మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడారు. సందర్భంగా మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ స్వయంగా నిమ్మకాయ సోడాను తయారుచేశారు. కరోనా సందర్భంగా తప్పకుండా మాస్క్ లు ధరించాలని, దూరాన్ని పాటించాలని సూచించారు. మాస్క్ లను పంపిణీ చేశారు.

Read More

బ్రాహ్మణుల అభ్యున్నతికి కృషి

– మంత్రి వి.శ్రీనివాస్​ గౌడ్ సారథి న్యూస్​, మహబూబ్​ నగర్​: బ్రాహ్మణుల అభ్యున్నతికి కృషిచేస్తానని మంత్రి వి.శ్రీనివాస్​ గౌడ్​ అన్నారు. మహబూబ్​ నగర్​ జిల్లా కేంద్రంలోని ఏనుగొండ వద్ద ఉన్న దేవునిగుట్టపై వేద పాఠశాలను అభివృద్ధి చేసేందుకు రెండువేల చదరపు గజాల స్థలంలో రూ.ఐదులక్షల చేపట్టిన పనులకు మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​ శుక్రవారం శంకుస్థాపన చేశారు. కరోనా కారణంగా ఆలయాలు మూసివేయడంతో పేద బ్రాహ్మణులకు ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో నిత్యావసర సరుకులను పేద బ్రాహ్మణులకు మంత్రి పంపిణీ […]

Read More