Breaking News

LOCKDOWN

తెలంగాణలో లాక్‌డౌన్ ఉండదు

తెలంగాణలో లాక్‌డౌన్ ఉండదు

సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల మూసివేత తాత్కాలికమేనని, విద్యార్థులు, తల్లిదండ్రులు, రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందవద్దని సీఎం కె.చంద్రశేఖర్​రావు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో లాక్‌డౌన్ ఉండబోదని స్పష్టం చేశారు.రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో అన్నిరకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటామని తెలిపారు. శుక్రవారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ప్రతిపక్షాలు బలమైన సలహాలు, సూచనలు ఇవ్వడం లేదన్నారు. ప్రతి విషయాన్ని విమర్శించడం సరికాదని, మూస ధోరణిలో […]

Read More
ఎవరికీ పట్టని వారియర్స్ బాధలు

ఎవరికీ పట్టని వారియర్స్ బాధలు

కరోనా మహమ్మారి భయానికి దేశమంతట తలుపులకు గొళ్లాలుపడ్డాయి. వైరస్​కోరలకు తామెక్కడ చిక్కుకోవాల్సి వస్తుందోనని ఇరుగుపొరుగుతో బంధాలు తెంచుకున్నాయి. కానీ, ఆరోగ్య కార్యకర్తలు మాత్రం మహమ్మారి సైరన్​దేశంలో మోగడంతోనే గడపదాటారు. ఇంట్లోని పిల్లాజల్లా వద్దని వాదించినా దేశమంతా లాక్​డౌన్​లో ఉంటే వీళ్లు మాత్రం ప్రాణాలకు తెగించి రోడ్డెక్కారు. ముఖ్యంగా మహిళలు పేగులు మెలిపెట్టే నెలసరి నొప్పులు, దీర్ఘకాలికంగా ఉన్న ఆరోగ్య సమస్యలను లెక్కచేయకుండా కరోనా కట్టడికి అహర్నిశలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ ఏ మాత్రం అలుపెరగకుండా కరోనాతో కంటికి కనిపించని […]

Read More
అన్​లాక్​-6.0 కొత్త నిబంధనలు

అన్​లాక్​-6.0 కొత్త నిబంధనలు

న్యూఢిల్లీ: అన్​లాక్​-6.0 కొత్త నిబంధనలను కేంద్రం విడుదల చేసింది. కరోనా మహమ్మారి విస్తరణ కొనసాగుతున్నందున సెప్టెంబర్‌ 30న ఇచ్చిన ఆదేశాలను మరోనెల రోజులు పొడిగిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. కరోనా విస్తరణ ఇంకా కొనసాగుతున్నందున జాగ్రత్తగా ఉండాల్సిందేనని కేంద్రం సూచించింది. కంటైన్మెంట్‌ జోన్లలో అన్ని రకాల ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టంచేసింది. కంటైన్మెంట్‌ జోన్ల బయట… దాదాపు అన్ని రకాల కార్యకలాపాలకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. కంటైన్మెంట్‌ జోన్ల బయట రాష్ట్రాలు లాక్​డౌన్​విధించకూడదని తాజా మార్గదర్శకాల్లో చెప్పింది. […]

Read More

గ్రేటర్​లో రైట్​రైట్​!

సారథిన్యూస్​, హైదరాబాద్​: గ్రేటర్​ హైదరాబాద్​లో కొన్ని నిబంధనలతో 25 శాతం బస్సులు నడిపిందేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. నిబంధనలు అమలు చేస్తూ అన్ని రూట్లలో బస్సులు నడపనున్నట్టు సమాచారం. ఈ మేరకు గురువారం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ వెల్లడించారు. కరోనా లాక్ డౌన్ అప్పటి నుంచి హైదరాబాద్​లో బస్సులు ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం నుంచి బస్సులు తిరిగి ప్రారంభం కానున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం 29 డిపోలలో ఉన్న దాదాపు 2800 […]

Read More
ఆర్నెళ్ల త‌ర్వాత తాజ్‌మ‌హల్ రీ ఓపెన్

ఆర్నెళ్ల త‌ర్వాత తాజ్‌మ‌హల్ రీ ఓపెన్

న్యూఢిల్లీ: ఆరునెల‌ల సుదీర్ఘ విరామం త‌ర్వాత తాజ్‌మ‌హ‌ల్ మ‌ళ్లీ జ‌న‌క‌ళ‌ను సంత‌రించుకోనుంది. క‌రోనా కార‌ణంగా ఈ ఏడాది మార్చి (17న‌)లో లాక్‌డౌన్ విధించడానికి కొద్దిరోజుల ముందే పర్యాటక ప్రదేశాల మూసివేత‌లో భాగంగా.. తాజ్‌మ‌హ‌ల్‌కూ గేట్లు వేసిన విష‌యం తెలిసిందే. ఆరునెల‌ల త‌ర్వాత సోమ‌వారం తాజ్‌మ‌హ‌ల్‌లో ప‌ర్యాట‌కుల‌ను అనుమ‌తించారు. అలాగే ఆగ్రా కోట‌నూ సంద‌ర్శించ‌డానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే తాజ్‌మ‌హల్‌లో రోజుకు 5 వేల మందిని (మ‌ధ్యాహ్నం 2.30 వ‌ర‌కు 2,500.. త‌ర్వాత మిగిలిన‌వాళ్లు) ఆగ్రా కోట‌లో రోజుకు […]

Read More
సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

సారథి న్యూస్, రామగుండం: సింగరేణి కార్మికుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం ఆర్జీఎన్ జీఎం ఆఫీసు ఎదుట నిరాహారదీక్షలు చేపట్టారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి వై గట్టయ్య, వి.సీతారామయ్యతో పాటు సీపీఐ నాయకులు జి గోవర్ధన్, కె.కనకరాజు దీక్షలను ప్రారంభించారు. సింగరేణి యాజమాన్యం కరోనా పేరుతో సమస్యలు పరిష్కరించకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కార్మికులు తన రక్తాన్ని చెమటగా మార్చి బొగ్గు ఉత్పత్తిని సాధించి లాభాలు తీసుకొస్తే యజమాన్యం లాభాలు ప్రకటించకుండా రాష్ట్ర […]

Read More
సిటీ బస్సులు రైట్​రైట్​

సిటీ బస్సులు రైట్ ​రైట్​

అమరావతి: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్​లో డిపోలకే పరిమితమైన సిటీ ఆర్టీసీ బస్సు సర్వీసులు సెప్టెంబర్​ 20వ తేదీ నుంచి రోడ్డెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. లాక్​డౌన్ ​సడలింపు తర్వాత జిల్లాల మధ్య బస్సులు తిరుగుతున్నా నగరాలు, పట్టణాల్లో మాత్రం సిటీ బస్సులు నడపడం లేదు. ఈనెల 7న సిటీ బస్సులను షురూ చేసేందుకు సన్నాహాలు చేసినా చివరి నిమిషంలో వాయిదాపడింది. దీంతో త్వరలో ప్రధాన నగరాల్లో సిటీ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సంస్థ కసరత్తు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్​లో […]

Read More
తెలుగు రాష్ట్రాల గుండా ప్రత్యేక రైళ్లు

తెలుగు రాష్ట్రాల గుండా ప్రత్యేక రైళ్లు

న్యూఢిల్లీ: లాక్‍డౌన్ తర్వాత భారతీయ రైల్వే 230 రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మే 12 నుంచి 30 స్పెషల్ రాజధాని రైళ్లు, జూన్ 1 నుంచి 200 స్పెషల్ మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపుతోంది. ఇక సెప్టెంబర్ 12వ తేదీ నుంచి మరో 80 రైళ్లను నడపనుంది. రైల్వేశాఖ ప్రకటించిన ప్రత్యేక రైళ్లలో కొన్ని తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్తున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ రైల్వే సర్వీసులను వినియోగించవచ్చు.తెలుగు […]

Read More