Breaking News

KERALA

75 ఏళ్ల బామ్మపై రేప్​

75 ఏళ్ల బామ్మపై లైంగికదాడి

ఎర్నాకుళం: మహిళలపై దాడులు, అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా 75 ఏళ్ల బామ్మపై ఇద్దరు దుర్మార్గులు లైంగికదాడికి పాల్పడ్డారు. కేరళ రాష్ట్రంలోని ఎర్నాకుళంలో ఈ దారుణం చోటుచేసుకున్నది. ప్రస్తుతం బాధితురాలు దవాఖానలో చికిత్సపొందుతున్నది. ఎర్నాకుళంలో ఉంటున్న ఓ వృద్ధురాలికి మతిస్థిమితం లేదు. దీంతో ఆమెను ఇద్దరు దుర్మార్గులు బలవంతంగా ఓ ఇంట్లోకి తీసుకెళ్లారు. మద్యం మత్తులో లైంగికదాడికి పాల్పడటమేకాక ఆమెను చిత్రహింసలకు గురిచేశారు. మరో 66 ఏండ్ల వృద్ధురాలు నిందితులకు సహకరించినట్టు సమాచారం. ఈ కేసులో పోలీసులు […]

Read More
కేరళలో పరిస్థితి మొదటికి..

కేరళలో మళ్లీ మొదటికి

త్రివేండ్రమ్​: కేరళలో కరోనా మరోసారి విజృంభిస్తున్నది. కేరళలోనే తొలికేసు నమోదైనప్పటికీ ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో కరోనా అదుపులోకి వచ్చింది. తాజాగా మరోసారి కరోనా కేసుల సంఖ్య పెరిగింది. మంగళవారం ఒక్కరోజే ఆ రాష్ట్రంలో 1,167 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 20,894 కు చేరుకున్నది. ఇప్పటివరకు 67 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రజలేవరూ ఆందోళన చెందవద్దని.. టెస్టుల సంఖ్య పెంచి రోగులకు కచ్చితమైన వైద్యం అందించడం ద్వారా కరోనాను అదుపులోకి తీసుకురావచ్చని ఆయన […]

Read More
కరోనాపై కేరళ సీఎం సంచలన వ్యాఖ్యలు

కేరళ సీఎం సంచలన వ్యాఖ్యలు

తిరువనంతపురం: భారత్​లో కరోనా సామాజికవ్యాప్తి మొదలైందని కేరళ సీఎం పినరయి విజయన్​ పేర్కొన్నారు. మనదేశంలో మొదటి కేసు కేరళ రాష్ట్రంలోనే నమోదైంది. అక్కడిప్రభుత్వం లాక్​డౌన్​ కఠినంగా అమలు చేయడంతో వ్యాధి అంతగా విస్తరించలేదు. దీంతో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై ప్రశంసల వెల్లువెత్తాయి. భారత్​లో కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. అయినప్పటికీ కేంద్రప్రభుత్వం సామాజికవ్యాప్తి జరిగిందని చెప్పలేదు. దీంతో విజయన్​ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా శుక్రవారం కేరళలో 791 కొత్త కేసులు నమోదు అయ్యాయి. […]

Read More
ఫస్ట్​ బెల్​ కొట్టిన కేరళ

‘ఫస్ట్​బెల్’ కొట్టిన కేరళ

యావత్ ప్రపంచంలోని ప్రజలంతా కరీనా మహమ్మారి బారి నుంచి ఏవిధంగా తప్పించుకోవాలా అనే సంశయ స్థితిలో ఉంటూ వారిలో అనేక మంది స్వీయ నియంత్రణను పాటిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ దీని విషవలయంలో పడని దేశాలను మనం వేళ్లపై లెక్కించవచ్చు. ఈ విధంగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న ప్రస్తుత తరుణంలో పలు దేశాలు తమ విద్యార్థులకు విద్యను ఏవిధంగా అందించాలనే విషయంలో కానీ విద్యాలయాలను ఎప్పుడు కచ్చితంగా నూతన విద్యాసంవత్సరంతో ప్రారంభించాలనే విషయంలో సందిగ్ధంలో పడ్డాయి. దీనితో సమయానికి […]

Read More
కరోనా కట్టడికి కమాండోలు.. ఎక్కడో తెలుసా?

కరోనా కట్టడికి కమాండోలు.. ఎక్కడో తెలుసా?

తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నందున ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. తిరువనంతపురంలో ఇప్పటికే లాక్‌డౌన్‌ విధించిన ప్రభుత్వం అది స్ట్రిక్ట్‌గా అమలయ్యేందుకు కమాండోలను దించింది. తిరువనంతపురం పరిధిలోని పుంథూరాలో కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నందున ఆ ప్రాంతంలో కమాండోలను మోహరించారు. ఈ ప్రాతంలో గత ఐదు రోజుల్లో 600 మందికి టెస్టులు చేయగా.. 119 మందికి పాజిటివ్‌ వచ్చిందని అధికారులు చెప్పారు. స్పెషల్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌కు చెందిన 25 […]

Read More

అరటి.. అద్భుత ఔషధం

అరటిపండులో ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయని పెద్దలు చెప్తుంటారు. అరటిలో ఎన్నో రకాలున్నాయి. చెక్కరకేళి, దేశవాళీ, బొంత, కర్పూర, పచ్చ అరటిపండ్లు, పసుపు పచ్చవి, కేరళ అరటిపండ్లు, కొండ అరటిపండ్లు, అమృతపాణి.. వీటిలో ఏవీ తిన్నా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అజీర్తి సమస్య పోవాలన్నా, రక్తహీనత తగ్గాలన్నా, మలబద్దకం సమస్య లేకుండా ఉండాలన్నా అరటిపండు తినాలని చెప్పుతూ చెప్తుంటారు పెద్దలు. అరటిపండులో పొటాషియం సమృద్ధిగా ఉండటం వల్ల ప్రతి రోజు మూడు అరటిపండ్లను తింటే గుండె జబ్బులకు బై […]

Read More
కేరళ రూల్స్​ ఏడాది అమలు

కేరళ రూల్స్​ ఏడాది అమలు

తిరువనంతపురం: కరోనాను కట్టడి చేసేందుకు కేరళలో విధించిన రూల్స్‌ మరో ఏడాది పాటు కొనసాగనున్నాయి. మాస్కులు వాడడం, సోషల్‌ డిస్టెంసింగ్‌ ఏడాది పాటు కచ్చితంగా పాటించాలని కేరళ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు పెళ్లిలు, ఫంక్షన్లకు 50 మంది, అంత్యక్రియలకు 20 మందిని మాత్రమే అనుమతిస్తున్నట్లు చెప్పింది. సమావేశాలు, ధర్నాలు, ఊరేగింపులు లాంటి వాటిపై సంవత్సరం పాటు నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది. షాపులు, మాల్స్‌లో ఒక్కసారి కేవలం 20 మందిని మాత్రమే అనుమతించాలని, షాపు […]

Read More
సీరియల్​ కిల్లర్​ యావజ్జీవ శిక్ష

సీరియల్‌ కిల్లర్‌‌ కు యావజ్జీవ శిక్ష

మంగళూరు: 20 మంది మహిళలపై అత్యాచారం చేసి వారిపై సైనేడ్‌ ప్రయోగించి చంపేసిన సీరియల్‌ కిల్లర్‌‌ మోహన్‌కు కేరళ సెషన్స్‌ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2009లో కేరళకు చెందిన57 ఏళ్ల మహిళపై అత్యాచారం చేసి చంపేసిన కేసులో కోర్టు మోహన్‌ను దోషిగా తేల్చింది. ఇతను గతంలో మరో 19 మంది మహిళలపై కూడా అత్యాచారం చేసి హత్య చేసినట్లు అధికారులు చెప్పారు. కాగా, ఇప్పుడు కాసర్‌‌గోడ్‌కు చెందిన 25 ఏళ్ల మహిళను వివాహం చేసుకుంటానని […]

Read More