Breaking News

Day: July 14, 2020

షార్ట్ న్యూస్

చొప్పదండి చెరువులకు ఎల్లంపల్లి నీళ్లు

సారథిన్యూస్, చొప్పదండి: చొప్పదండి నియోజకవర్గంలోని పలు చెరువులను ఎల్లంపల్లి జలాశయం నీటితో నింపాలని సీఎం కేసీఆర్​ అధికారులను ఆదేశించారు. మంగళవారం ప్రగతిభవన్​లో సీఎం కేసీఆర్​తో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్​ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎల్లంపల్లి జలాశయ నీటితో చొప్పదండి నియోజకవర్గంలోని నారాయణపూర్​ రిజర్వాయర్, మైసమ్మ చెరువు, పోతారం రిజర్వాయర్, ఫాజుల్ నగర్ చెరువు నింపాలని ఎమ్మెల్య రవిశంకర్​.. సీఎంను కోరారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించి ఎల్లంపల్లి నీటితో చెరువులు నింపాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం […]

Read More

వరవరరావును విడుదల చేయాలి

సారథిన్యూస్​, రామగుండం: విరసం నేత, విప్లవకవి, రచయిత వరవరరావును వెంటనే విడుదల చేయాలని పలువురు ప్రజాసంఘాలు, దళిత సంఘాల నేతలు డిమాండ్​ చేశారు. వృద్ధుడైన వరవరరావును ప్రధాని హత్యకు కుట్రపన్నాడంటూ అరెస్ట్​ చేయడం సరికాదని పేర్కొన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఆల్​ఇండియా అంబేద్కర్​ యువనజనం సంఘం నేతలు వివిధ సంఘాలతో రౌండ్​టేబుల్​ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొంకూరు మధు, వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు మల్లారెడ్డి, […]

Read More

కొనసాగుతున్న హరితహారం

సారథిన్యూస్​, రామడుగు: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరోవిడత హరితహారంలో భాగంగా కరీంనగర్​ జిల్లా రామడుగు మండల వ్యవసాయశాఖ మంగళవారం ‘బండ్ బ్లాక్ ప్లాంటేషన్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా వెదిర గ్రామశివారులో రైతుల పొలాల గట్ల వెంబడి 200 టేకు మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ కల్గెటి కవిత, చొప్పదండి డివిజన్ ఏడీఏ రామారావు, మండల వ్యవసాయ అధికారి యాస్మిన్, ఎంపీడీవో సతీశ్​రావు, ఏపీవో చంద్రశేఖర్​, ఏఈవో సంపత్, వీడీసీ చైర్మన్​ శేఖర్, […]

Read More

అంబేద్కర్​ బాటలో నడుద్దాం

సారథిన్యూస్​, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని గ్రామంలోని ట్రైబల్ వెల్ఫేర్​ కళాశాలలో మంగళవారం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అంబేద్కర్​ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మనమంతా అంబేద్కర్​ చూపిన దారిలో పయనించాలని పిలుపునిచ్చారు. అనంతరం మంత్రి కిన్నెరసాని ప్రాజెక్టును సందర్శించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా టీఆర్​ఎస్​ నేత వనమా రాఘవేంద్రరావు, డీసీఎంఎస్​ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, జెడ్పీటీసీ వాసుదేవరావు, టీఆర్​ఎస్​ నేతలు కనకేశ్, రాజుగౌడ్, ప్రకాశ్, నాగేశ్వరరావు, భాస్కర్, […]

Read More

ఐసొలేషన్‌ కిట్లు పంపిణీ

కరోనా రోగులు భయపడాల్సిన అవసరం లేదని.. డాక్టర్లు సూచించిన మందులు వాడుతూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను నయం చేసుకోవచ్చని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్​ పేర్కొన్నారు. మంగళవారం ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా బాధితులకు హోంఐసోలేషన్​ కిట్లను పంపిణీ చేశారు. కరోనా బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ప్రజలు తప్పనిసరిగా భౌతికదూరం పాటించాలని, మాస్కుల ధరించాలని చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్​ ఆర్వీ కర్ణన్​, మేయర్​ పాపాలాల్​, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జెడ్పీ చైర్​పర్సన్​ లింగాల […]

Read More

రాజస్థాన్​లో ట్విస్టుల మీద ట్విస్టులు

జైపూర్​: రాజస్థాన్​ రాజకీయం రసకందాయంలో పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. ఓ దశలో అధిష్ఠానం హామీతో సచిన్​ పైలట్​ మెత్తబడ్డాడని వార్తలు వినిపించాయి. అంతలోనే మళ్లీ కథ మొదటికొచ్చింది. తాను హైకమాండ్​తో మాట్లాడలేదని.. తనకు ఎవరూ ఎటువంటి హామీలు ఇయ్యలేదని ఆయనే స్వయంగా చెప్పారు. సోమవారం ఉదయం తనవర్గ ఎమ్మెల్యేలతో కూడిన ఓ వీడియోను సోషల్​మీడియాలో విడుదల చేశారు. తాజాగా జైపూర్​లోని ఫెయిర్​మోంట్​ హోటల్​లో జరిగిన కాంగ్రెస్​ శాసనాసభా […]

Read More

సారా అలీఖాన్​ డ్రైవర్​కు కరోనా

బాలీవుడ్​ స్టార్​హీరో సైఫ్​ అలీఖాన్​ కూతురు, నటి సారా అలీఖాన్​ డ్రైవర్​కు కరోనా సోకింది. దీంతో సైఫ్​అలీఖాన్​ కుటుంబసభ్యులు భయందోళనకు గురయ్యారు. వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోగా వారందరికీ నెగెటివ్​ వచ్చినట్టు సమాచారం. ఈ విషయాన్ని నేరుగా సారా ట్వట్టర్​ ద్వారా తెలియజేశారు. మరోవైపు ముంబైలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్నది. రోజుకు వేలల్లో కొత్త కేసులు బయటపడుతున్నాయి. బాలీవుడ్​ ప్రముఖులు కరోనా బారినపడుతున్నారు. ఇప్పటికే అమితాబ్, అభిషేక్, ఐశ్వర్య, ఆరాధ్యలకు కరోనా వైరస్ సోకింది. ఈ […]

Read More
ఫస్ట్​ బెల్​ కొట్టిన కేరళ

‘ఫస్ట్​బెల్’ కొట్టిన కేరళ

యావత్ ప్రపంచంలోని ప్రజలంతా కరీనా మహమ్మారి బారి నుంచి ఏవిధంగా తప్పించుకోవాలా అనే సంశయ స్థితిలో ఉంటూ వారిలో అనేక మంది స్వీయ నియంత్రణను పాటిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ దీని విషవలయంలో పడని దేశాలను మనం వేళ్లపై లెక్కించవచ్చు. ఈ విధంగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న ప్రస్తుత తరుణంలో పలు దేశాలు తమ విద్యార్థులకు విద్యను ఏవిధంగా అందించాలనే విషయంలో కానీ విద్యాలయాలను ఎప్పుడు కచ్చితంగా నూతన విద్యాసంవత్సరంతో ప్రారంభించాలనే విషయంలో సందిగ్ధంలో పడ్డాయి. దీనితో సమయానికి […]

Read More