వరంగల్ కలెక్టర్ బి.గోపి సామాజిక సారథి, వరంగల్: లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే చట్టరీత్యా నేరమని, ఎవరైనా ప్రయత్నిస్తే జరిమానాతో పాటు మూడేళ్ల పాటు జైలుశిక్ష పడుతుందని వరంగల్ కలెక్టర్ బి.గోపి సూచించారు. పీసీపీఎన్డీటీ పైన జిల్లా కలెక్టర్, మెజిస్ట్రేట్ అధ్యక్షతన శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గర్భస్థ పిండ పరీక్షలు చేసే సెంటర్ల యజమానులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ప్రజలకు తెలిస్తే వెంటనే టోల్ […]
న్యూఢిల్లీ: సిక్కుల ఊచకోత కేసులో నిందితుడిగా ఉన్న కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ కు జీవిత ఖైదు విధిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇది చిన్న కేసు కాదని, నిందితుడికి బెయిల్ ఇవ్వడం కుదరదని చీఫ్ జస్టిస్ ఎస్ఎ బోబ్డె నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు.. ఇకనుంచి ఆ అవసరం లేదని రిపోర్టులు చెబుతున్నాయని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. బెయిల్ కు సంబంధించి నిందితుడు పెట్టుకున్న పిటిషన్ […]
4 నెలల క్రితం తండ్రిని…ఇప్పుడు భార్యని.. అక్రమ సంబంధం అనుమానంతో ఇద్దరినీ హతమార్చిన వ్యక్తి పెన్ పహాడ్ మండలం జల్మల్ కుంట తండాలో దారుణం.. తండ్రి కేసులో జైలు నుంచి వచ్చిన పది రోజులకే భార్యను చంపిన నిందితుడు సారథిన్యూస్, పెన్ పహాడ్ : సొంత తండ్రే తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానం సజావుగా సాగుతున్న సంసారంలో చిచ్చుపెట్టింది. సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం జల్మల్ కుంట తండాకు చెందిన లునవత్ స్వామి, […]
అనంతపురం: టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి మళ్లీ అరెస్టయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్రమ వాహనాల కేసులో ఆయన కొంతకాలం క్రితం అరెస్టయిన జేసీ.. కోర్టు బెయిల్ ఇవ్వడంతో గురువారం జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా కడప సెంట్రల్ జైలు వద్ద జేసీ అనుచరులు రెచ్చిపోయారు. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి భారీగా జైలు వద్దకు చేరుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఓ సీఐ దేవేంద్రపై జేసీ ప్రభాకర్రెడ్డి దురుసుగా ప్రవర్తించాడు. […]
రాజమండ్రి : రాజమండ్రి సెంట్రల్ జైల్లో 265మంది ఖైదీలకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. వారితో పాటు 24మంది జైలు సిబ్బంది కోవిడ్ బారినపడ్డారు. ఆగస్టు 3న 900మంది ఖైదీలకు నిర్వహించిన పరీక్షల్లో ఒకేరోజు 247మందికి కరోనా ప్రబలినట్లు సంబంధిత వర్గాల ద్వారా తేలింది. కోవిడ్ ఆస్పత్రుల్లో భద్రతా ఏర్పాట్లు చేయలేక ఖైదీలకు జైలులోనే ఉంచి పోలీసు సిబ్బంది చికిత్స అందజేస్తున్నారు. జైలులో మొత్తం 1675 మంది ఉంటే 265 మందికి ఈ కరోనా వైరస్ సోకడంతో […]
సారథి న్యూస్, అనంతపురం : జేసీ దివాకర్రెడ్డి సోదరుడు, మాజీ ఎమ్మెల్యే జేపీ ప్రభాకర్రెడ్డి బుధవారం బెయిల్పై విడుదలయ్యారు. బీఎస్3 వాహనాలను బీఎస్4 మార్చి రిజిస్టర్ చేయించారనే ఆరోపణలతో జేసీని, ఆయన కుమారుడు అస్మిత్రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వారిద్దరూ ప్రస్తుతం కడప జిల్లా జైల్లో విచారణ ఖైదీలుగా ఉన్నారు. బెయిల్ రావడంతో వీరిద్దరూ జైలు నుంచి విడుదలయ్యారు. జేసీ ట్రావెల్స్ మాజీ ఉద్యోగులు నాగేశ్వరరెడ్డి, సుబ్బారెడ్డి ఫిర్యాదుతో జేసీ ప్రభాకర్రెడ్డితో పాటు మరో […]