Breaking News

ENGLAND

టీ20లో ఇండియా ఘనవిజయం

టీ20లో ఇండియా ఘనవిజయం

అహ్మదాబాద్: ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్‌లో భాగంగా భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య అహ్మదాబాద్​లోని నరేంద్రమోడీ స్టేడియంలో ఆదివారం జరిగిన రెండవ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. తొలి మ్యాచ్​లో చేదు అనుభవం ఎదురైనా ఇప్పుడు ఆ ప్రతీకారం తీర్చుకుంది. ఇంగ్లండ్‌ చేసిన 165 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్‌ కోహ్లి (49 బంతుల్లో 73 నాటౌట్‌; 5×4, 3×6), ఇషాన్‌ కిషన్‌ (32 […]

Read More
మోడీ స్టేడియంలో రికార్డుల మోత

మోడీ స్టేడియంలో రికార్డుల మోత

అహ్మదాబాద్‌: మోతేరా స్టేడియంలో రికార్డుల మోత మోగింది. స్పిన్‌ బౌలింగ్​కు అనుకూలిస్తున్న పిచ్‌పై మన స్పిన్నర్లు విజృంభించడంతో ఇంగ్లండ్‌కు దారుణ ఓటమి తప్పలేదు. భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య గుజరాత్​లోని అహ్మదాబాద్(మోతేరా) ​నరేంద్రమోడీ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన డే అండ్​ నైట్ ​పింక్ ​బాల్ ​మూడవ టెస్ట్​మ్యాచ్​లో 10 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. మొదటి ఇన్నింగ్స్​లో ఇంగ్లండ్​జట్టును టీమిండియా 112 పరుగులకే ఆలౌట్​చేసింది. అనంతరం బ్యాటింగ్​చేపట్టిన భారత జట్టు 145 పరుగులు చేయగలిగింది. ఓపెనర్​రోహిత్​శర్మ […]

Read More
కరోనా కాదు.. ఫ్లూ అనుకున్నా

కరోనా కాదు.. ఫ్లూ అనుకున్నా

లండన్: ఈ ఏడాది ఆరంభంలోనే తనకు కరోనా సోకినా.. దాని గురించి పెద్దగా తెలియకపోవడంతో తీవ్రమైన ఫ్లూగా అర్థం చేసుకున్నానని ఇంగ్లండ్ మాజీ మాజీ ఆల్​రౌండర్​ ఇయాన్ బోథమ్ వెల్లడించాడు. ‘డిసెంబర్ చివర, జనవరి మొదట్లో నాకు కరోనా లక్షణాలు కనిపించాయి. అయితే దీనికి గురించి అప్పట్లో పెద్దగా ఎవరికీ తెలియదు. దీంతో ఫ్లూ చాలా తీవ్రంగా వచ్చిందని తప్పుగా అర్థం చేసుకున్నా. దీని గురించి పెద్దగా తెలియపోవడంతో చాలా రోజుల బాధపడ్డా. కానీ తర్వాత తగ్గిపోయింది. […]

Read More

ఇంగ్లండ్​కు పాక్ జట్టు

కరాచీ: కరోనా పాజిటివ్ వచ్చిన పది మంది క్రికెటర్లను పక్కనబెట్టి.. మిగతా ఆటగాళ్లతో పాకిస్థాన్ జట్టు.. ఇంగ్లండ్లోని మాంచెస్టర్​కు చేరుకుంది. 20 మంది ఆటగాళ్లతో పాటు 11 మంది సహాయక సిబ్బంది ఈ బృందంలో ఉన్నారు.14 రోజుల క్వారంటైన్ తర్వాత వామప్ మ్యాచ్​లో బరిలోకి దిగనుంది. ‘మరో చారిత్రాత్మక పర్యటనకు వెళ్తున్నాం. ఇంగ్లండ్​లో ఆడటం ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది’ అని బాబర్ ఆజమ్ ట్వీట్ చేశాడు. సహచరులతో కలిసి విమానంలో ప్రయాణిస్తున్న ఫొటోను ఉంచాడు. మూడు టెస్టులు, […]

Read More
వన్డేల్లో సూపర్ ఓవర్ ఎందుకు

వన్డేల్లో సూపర్ ఓవర్ ఎందుకు

న్యూఢిల్లీ: వన్డేల్లో ఫలితం తేల్చడానికి సూపర్ ఓవర్ ఎందుకు వేయించాలని న్యూజిలాండ్ సీనియర్ బ్యాట్స్​మెన్​ రాస్ టేలర్ అభిప్రాయపడ్డాడు. ఫైనల్ మ్యాచ్ టై అయితే ట్రోఫీని ఇరుజట్లకు పంచండని సూచించాడు. వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్​ను దృష్టిలో పెట్టుకుని టేలర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. 50 ఓవర్ల ఫార్మాట్​లో సూపర్ ఓవర్ ఎందుకో నాకు అర్థం కావడం లేదు. మ్యాచ్ టై అయితే దానిని టైగానే పరిగణించాలి. వేగంగా పరిస్థితులు మారే టీ20ల్లో ఇది కుదరకపోవచ్చు. […]

Read More
మహిళకు తొలిసారి ఎంసీసీ పగ్గాలు

మహిళకు తొలిసారి ఎంసీసీ పగ్గాలు

లండన్: 253 ఏళ్ల చరిత్ర ఉన్న మెరిలోబోన్​ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ)కు తొలిసారి ఓ మహిళ అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతోంది. ఇంగ్లండ్ అమ్మాయిల జట్టు మాజీ కెప్టెన్ క్లేర్ కానర్ ఈ పదవిని చేపట్టనుంది. ప్రస్తుత అధ్యక్షుడు సంగక్కర.. పదవీకాలం వచ్చే ఏడాది ముగియనుంది. ఆ తర్వాత ఆమె ఈ బాధ్యతలు స్వీకరించనుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఎండీ(మహిళల విభాగం) గా పనిచేస్తున్న ఆమెను ఈ ప్రతిష్టాత్మక పదవి కోసం స్వయంగా సంగక్కరనే […]

Read More

క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవోగా స్ట్రాస్!

న్యూఢిల్లీ: క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఆశ్చర్యకమైన నిర్ణయం తీసుకోబోతున్నదా? ఇంగ్లండ్​ తో ఉప్పునిప్పులా వ్యవహరించే ఆసీస్… ఆ దేశ మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్​కు కీలక పదవి కట్టబెట్టనుందా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తే అవుననే తెలుస్తున్నది. ఇంగ్లండ్ మాజీ సారథి స్ట్రాస్ ను . సీఈవోగా నియమించాలని భావిస్తున్నట్టు సమాచారం. సీఏ పెద్దల నుంచి భారీగానే మద్దతు ఉన్నట్టు సమాచారం. గతేడాది ఇంగ్లండ్ ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన స్ట్రాస్.. ఈ నియమాకానికి ఎలా […]

Read More

సర్ఫరాజ్​కు పిలుపు

లాహోర్: మూడు టెస్టులు, మూడు టీ20ల కోసం వచ్చే నెలలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తున్న పాకిస్థాన్ జట్టును ప్రకటించారు. ఈ రెండు సిరీస్​ల కోసం మొత్తం 29 మందిని ఎంపికచేశారు. దేశవాళీ టోర్నీల్లో అద్భుతంగా రాణించిన కొత్త కుర్రాడు హైదర్ అలీకి తొలిసారి అవకాశం కల్పించారు. అయితే మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్​ను జట్టులోకి తీసుకొచ్చి సెలెక్టర్లు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. మిగతా జట్టులో అనుహ్యమైన మార్పులు చేయలేదు. ఈ సీజన్ దేశవాళీ టోర్నీలో విశేషంగా రాణించడం […]

Read More