Breaking News

COVID19

80వేల మార్క్ దాటిన కరోనా

80వేల మార్క్ దాటిన కరోనా

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో సోమవారం కొత్తగా 1,256 కరోనా కేసులు నమోదయ్యాయి. పాజిటివ్​కేసుల నిర్ధారణ 80వేల మార్క్​ను దాటింది. రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 80,751కు చేరింది. తాజాగా మహమ్మారి బారినపడి 10 మంది మృతిచెందారు. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 637 కు చేరింది. కరోనా నుంచి తాజాగా 1,587 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. వ్యాధి బారినపడి 57,586 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 22,528 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో […]

Read More
కోవిడ్ కేసులు.. రెండు మిలియన్లు

కోవిడ్​ కేసులు.. రెండు మిలియన్లు

దేశంలో 21రోజుల్లోనే రెట్టింపైన కోవిడ్‌ కేసులు 24గంటల్లో  కొత్త కేసులు 62వేలు, 886 మరణాలు భారత్‌లో 41వేలు దాటిన కరోనా మరణాలు ఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. నిత్యం రికార్డుస్థాయిలో కోవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం  ఒక్కరోజే అత్యధికంగా 62,498 కేసులు నమోదయ్యాయి. ఇన్ని కేసులు ఒక్క రోజు నమోదవడం భారత్​లో ఇదే తొలిసారి. అంతకుముందు జులై 31న అత్యధికంగా 57,151 కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసులసంఖ్య 20,27,034కు చేరింది. మొత్తం […]

Read More
ఒకేరోజు 2,226 కరోనా కేసులు

ఒకేరోజు 2,256 కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో శనివారం(24 గంటల్లో) 2,256 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం కరోనా కేసులు 77,513 పాజిటివ్​గా నిర్ధారణ అయ్యాయి. మహమ్మారి బారినపడి 14 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు చనిపోయిన వారిసంఖ్య 615కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్​కేసులు 22,568 వరకు ఉన్నాయి. అత్యధికంగా జీహెచ్​ఎంసీ పరిధిలో 464 కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్​26, భద్రాద్రికొత్తగూడెం 79, జగిత్యాల 49, భూపాలపల్లి 38, జోగుళాంబ గద్వాల 95, కామారెడ్డి […]

Read More
తెలంగాణలో 2,207 కరోనా కేసులు

తెలంగాణలో 2,207 కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్​: తెలంగాణలో శుక్రవారం 2,207 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా బాధితుల సంఖ్య 75,257కు చేరింది. కరోనా బారినపడి 53,239మంది కోలుకున్నారు. ప్రస్తుతం 21,412యాక్టివ్​ కేసులున్నాయి. 24గంటల్లో 12మంది కోవిడ్​19 వైరస్​ కాటుకు బలయ్యారు. దీంతో రాష్ర్టంలో కరోనా వైరస్​తో చనిపోయిన వారిసంఖ్య 601కు చేరింది. నిన్న మొత్తం 21,417శాంపిల్స్​ పరీక్షించగా.. మొత్తం టెస్టుల సంఖ్య 5,66,984కు చేరుకుంది.

Read More
స్టేషన్​కు వచ్చేవారితో మర్యాదగా మెలగాలి

స్టేషన్​కు వచ్చేవారితో మర్యాదగా మెలగాలి

సారథి న్యూస్​, కర్నూలు: పలు రకాల సమస్యలపై పోలీసుస్టేషన్లను ఆశ్రయించే వారితో పోలీసులు మర్యాదపూర్వకంగా మెలగాలని కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి కిందిస్థాయి పోలీసు అధికారులకు సూచించారు. దురుసు ప్రవర్తన ప్రదర్శిస్తే పోలీసు సిబ్బందిపై చర్యలు తప్పని హెచ్చరించారు. గురువారం ఆయన కర్నూలు జిల్లా పోలీసు ఆఫీసులోని కోవిడ్ కమాండ్ కంట్రోల్ నుంచి వీడియోకాన్ఫరెన్స్​ నిర్వహించారు. బాధితులకు సత్వర న్యాయం చేయాలని సూచించారు. ఫిర్యాదుల పట్ల చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్స్ ప్లోజివ్ […]

Read More
కరోనాకు భయపడకండి

కరోనాకు భయపడకండి

సారథి న్యూస్​, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మక్కపల్లి ఆర్వీఎం ఆస్పత్రిలో కోవిడ్ టెస్టింగ్ ల్యాబ్ ను తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్​రావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా గురించి భయపడకండి.. మానసికంగా కృంగిపోవద్దు. ధైర్యంగా కాపాడాలని సూచించారు. కరోనా వచ్చినవారు ఎవరికీ చెప్పకుండా సొంత వైద్యం చేసుకోవద్దని డాక్టర్ ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ చైర్మన్ […]

Read More
కరోనా రోగులకు మంచి వైద్యం

కరోనా రోగులకు మంచి ట్రీట్​మెంట్​

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో కరోనా నివారణ చర్యలపై ఏపీ డిప్యూటీ సీఎం, వైద్యాశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(ఆళ్ల నాని), ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షించారు. అనంతరం రోగులు, వైద్యసిబ్బందితో వీడియోకాన్ఫరెన్స్​ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో కోవిడ్ నివారణ చర్యలకు ప్రతినెలా రూ.350 కోట్లు, ఒక్కో కరోనా పేషెంట్​భోజనానికి ఒకరోజుకు రూ.500 చొప్పున […]

Read More
తెలంగాణలో కరోనాతో 99శాతం రికవరీ

తెలంగాణలో 99శాతం కరోనా రికవరీ

సారథి న్యూస్, సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్రంలో 99శాతం మంది కరోనా రోగులు రికవరీ అవుతున్నారని మంత్రి కె.తారకరామారావు అన్నారు. అయినప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆస్పత్రిలో కోవిడ్–19 ఐసీయూ సెంటర్, 40 పడకల ఆక్సిజన్ వార్డుతో పాటు కోవిడ్ అంబులెన్స్ ను సోమవారం ఆయన ప్రారంభించారు. పంచాయతీరాజ్ ఈఈ, డీఈఈ ఆఫీసులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లా ఆస్పత్రికి సీఎస్ఆర్ పథకం కింద రూ.2.28 కోట్లు […]

Read More