న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచీ ప్రతిఒక్కరూ కచ్చితంగా మాస్క్ ధరించాలని, సోషల్ డిస్టెంసింగ్ పాటించాలని చెబుతూనే ఉన్నారు. దీంతో వైరస్ మనకు వ్యాప్తి చెందదని నిపుణులు హెచ్చరించారు. కాగా, అవి ఎందుకు అంత ఇంపార్టెంట్, ఎందుకు సోషల్ డిస్టెంసింగ్ పాటించాలనే దానిపై సైంటిస్టులు మ్యాథమ్యాటికల్ మోడల్ను రిలీజ్ చేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్సీ) బెంగళూరు రీసెర్చ్ చేసింది. జర్నల్ ఫిజిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్లో ద్వారా దాన్ని రిలీజ్ చేశారు. రెస్పిరేటరీ డ్రాప్లేట్స్ […]
బెలెగ్రేడ్: పది రోజుల క్రితం కరోనా వైరస్ బారినపడిన ప్రపంచ నంబర్వన్ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్, అతని భార్య జలెనా పూర్తిగా కోలుకున్నారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్లు అతని మీడియా బృందం వెల్లడించింది. ఇందుకు సంబంధించిన పరీక్షల నివేదికలను బహిర్గతం చేసింది. సెర్బియా, క్రొయేషియాలో నిర్వహించిన ఆడ్రియా టూర్ ఆఫ్ ఎగ్జిబిషన్ టోర్నీ సందర్భంగా జొకో వైరస్ బారినపడ్డాడు. అప్పటినుంచి ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నాడు. ప్రస్తుతం కరోనా లక్షణాలు లేకపోయినా జొకో మరికొద్ది […]
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనాతో ఇండియాకు ఎగుమతి కష్టాలు మొదలయ్యాయా.. ఈ ఆర్థిక సంవత్సరం పరిస్థితి మరింత దిగజారనుందా.. నానాటికీ ఎగుమతులు క్షీణిస్తున్నాయా.. అవుననే సమాధానం వస్తుంది ఆర్థికరంగ నిపుణుల నుంచి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో భారత ఎగుమతులు 10 శాతం తగ్గే అయ్యే అవకాశాలున్నాయని ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్ఐఈఓ) అంచనా వేసింది. కరోనా వైరస్ వల్ల గడిచిన ఏప్రిల్లో 60 శాతం, మే మాసంలో 36 శాతం ఎగుమతులు క్షీణించాయనీ.. దీంతో పోల్చితే ప్రస్తుత […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉధృతి ఎంత మాత్రం ఆగడం లేదు. ష్ట్రంలో అత్యధికంగా గురువారం ఒకేరోజు 1,213 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్కేసుల సంఖ్య 18,570 కు చేరాయి. తాజాగా 8 మంది మృతిచెందారు. ఇలా ఇప్పటి వరకు వ్యాధిబారినపడి 275 మంది చనిపోయారు. 987 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. జీహెచ్ఎంసీ పరిధిలో 998 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 48, మేడ్చల్ 54, ఖమ్మం 18, వరంగల్ […]
సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడంతో లేదు. గురువారం 14,285 శాంపిళ్లను పరీక్షించగా, 845 మందికి పాజిటివ్గా తేలింది. రాష్ట్రంలో 812 కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 29 మందికి కోవిడ్ 19 నిర్ధారణ అయింది. తాజాగా ఐదుగురు మృత్యువాతపడ్డారు. 281 మంది వివిధ హాస్పిటళ్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో మొత్తంగా 9,32,713 పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,586 మంది వైరస్ బాధితులు వివిధ ఆస్పత్రుల్లో […]
సారథి న్యూస్, ఖమ్మం: ఖమ్మం జిల్లాకు చెందిన కరోనా అనుమానితలు పరీక్షల కోసం ఇకనుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదని.. త్వరలో ఖమ్మం జిల్లాకేంద్రంలోనే కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. ఖమ్మంలో కరోనా పరీక్షలు చేయాలంటూ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్.. ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ను కోరగా అందుకు ఆయన అనుమతించారని చెప్పారు. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కరోనా పరీక్షలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తెలిపారు. […]
సారథిన్యూస్, రామడుగు: కరోనాను అరికట్టడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ వెన్న రాజమల్లయ్య ఆరోపించారు. మంగళవారం కరీంనగర్ జిల్లా రామడుగులో ఆయన మీడియాతో మాట్లాడారు. డబ్ల్యూహెచ్ వో సూచనలు పాటించకపోవడంతోనే అధిక మరణాలు సంభవిస్తున్నాయనన్నారు. చావుకు ఎదురు నిలిచిన డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పాత్రికేయులకు, కనీస సౌకర్యాలు కల్పించకపోవడం శోచనీయం అన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో అన్ని వర్గాల ప్రజలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరారు.
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒకేరోజు 1018 పాజిటివ్కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇలా ఇప్పటి వరకు పాజిటివ్కేసులు 17,357 నమోదయ్యాయి. ఇప్పటివరకు యాక్టివ్కేసులు 9008 ఉన్నాయి. తాజాగా 8082 మంది రోగులు డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా మహమ్మారి బారినపడి ఏడుగురు మృతి, ఇప్పటివరకు 267 మంది మృత్యువాతపడినట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్బులిటెన్ను పేర్కొంది. జిల్లాల వారీగా పరిశీలిస్తే జీహెచ్ఎంసీ పరిధిలో 881 కేసులు, రంగారెడ్డి 33, మేడ్చల్జిల్లాలో 36, మహబూబ్నగర్జిల్లాలో […]