Breaking News

TELANGANA

దుబ్బాకలో త్రిముఖ పోరు

దుబ్బాకలో త్రిముఖ పోరు

దుబ్బాకలో పోటీకి టీడీపీ, వామపక్షాలు లేనట్లేనా? క్లారిటీ ఇవ్వని ఆయా పార్టీల అదినాయకత్వం సారథి న్యూస్, దుబ్బాక: నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ తారజువ్వలా వెలిగిన పార్టీలు ఇప్పుడు కనుచూపు మేరలో కూడా కనిపించడం లేదు. గతేడాది క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీలు తమ ఉనికిని కాపాడుకుకోలేకపోగా, అసెంబ్లీ ఎన్నికల్లో సైతం కనిపించ లేదు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత క్రమంగా ఆ చదరంగంలో మసకబారిపోతున్న ఆపార్టీల భవిష్యత్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని […]

Read More
కొనుగోలు కేంద్రాలను తెరవండి

కొనుగోలు కేంద్రాలను తెరవండి

సారథి న్యూస్, హైదారాబాద్: వరి, పత్తి కొనుగోలు కేంద్రాలను తెరవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్​ చేసింది. వరి క్వింటాలుకు రూ.1880కి అమ్మాల్సిన ధాన్యం రూ.1600, రూ.5,825 అమ్మాల్సిన పత్తి రూ.3,500కు అమ్ముతున్నారని, ప్రభుత్వం కల్పించుకుని కొనుగోలు కేంద్రాలను తెరవాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.జంగారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ కోరారు. వ్యవసాయశాఖ మార్కెటింగ్‌ శాఖ, సివిల్‌ సప్లయీస్​ శాఖల మధ్య సమన్వయం లేక మార్కెటింగ్‌ సక్రమంగా జరగడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర […]

Read More
గ్రామాల్లోనే ధాన్యం సేకరణ

గ్రామాల్లోనే ధాన్యం సేకరణ

రైతాంగం గాబరా పడాల్సిన అవసరం లేదు తాలు పొల్లు లేకుండా ధాన్యాన్ని తీసుకురావాలి కేబినెట్​ సమావేశంలో సీఎం కేసీఆర్​ కీలక నిర్ణయాలు సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రగతి భవన్ లో ఆదివారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగింది. మంత్రిమండలి పలు నిర్ణయాలు తీసుకుంది. వ్యవసాయ రంగంపై కేబినెట్ సమగ్రంగా చర్చించింది. రైతాంగం క్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలను సమగ్రంగా చర్చింది.– కరోనా సమయంలో రైతు కుటుంబాలకు ఇబ్బంది కలగకుండా గ్రామాల్లోనే […]

Read More
అధికారులూ.. అలర్ట్​గా ఉండండి

అధికారులూ.. అలర్ట్​గా ఉండండి

సారథి న్యూస్​, హైదరాబాద్​: వచ్చే రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులు, ప్రజలను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సూచించారు. రాష్ట్రంలో చాలాచోట్ల ఆదివారం వర్షాలు కురుస్తున్నాయి. సోమ, మంగళవారాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన […]

Read More

శ్రీరామ్​మందిరం కూల్చివేత.. పాకిస్థాన్​లో దారుణం

పాకిస్థాన్​లో మైనార్టీలకు రక్షణ కరువైంది. హిందువులు, హిందూ దేవాలయాలపై దాడులు జరగడం అక్కడ పరిపాటిగా మారింది. తాజాగా సింధ్ ప్రావిన్స్‌లోని బదిన్ సింద్ పాకిస్థాన్​ ప్రాంతంలో ‘శ్రీ రామ్ మందిర్‌’ను గుర్తు తెలియని వ్యక్తులు విధ్వంసం చేశారు. ఈ మధ్య కాలంలో హిందూ దేవాలయాలను విధ్వంసం చేయడం పాకిస్థాన్​లో పరిపాటిగా మారింది. బదిన్ ప్రావిన్స్‌లోని కరియో ఘన్వర్ ప్రాంతంలో ఈ మందిరం వుండేది. అక్టోబర్ 10వ తేదీ రాత్రి కొందరు దుండగులు ఈ మందిరాన్ని కూల్చి వేశారు. […]

Read More

కానిస్టేబుల్​తో భార్య అఫైర్​.. రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్న భర్త!

కొందరు స్త్రీల ప్రవర్తనతో సభ్య సమాజమే తలదించుకుంటున్నది. తాజాగా ఓ యువతి వివాహేతర సంబంధం పెట్టుకొని భర్తకు రెడ్​హ్యాండెడ్​గా దొరికిపోయింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని రాయదుర్గం పీఎస్​ పరిధిలో చోటుచేసుకున్నది. రాయదుర్గానికి చెందిన రవి అనే వ్యక్తి భార్య స్థానికంగా బ్యూటీ పార్లర్​ నడుపుతున్నది. అయితే ఆమె అదే ప్రాంతానికి చెందిన ఏఆర్​ కానిస్టేబుల్ వంశీకృష్ణ​తో వివాహేతర సంబంధం పెట్టుకున్నది. భార్య ప్రవర్తనతో రవికి ఎప్పటి నుంచో అనుమానం ఉంది. భార్యను ఎలాగైనా రెడ్​హ్యాండెడ్​గా పట్టుకోవాలని రవి […]

Read More

గంగవ్వా.. ఫికర్​ జెయ్యకు నేను ఇల్లు కట్టిస్తా!

బిగ్​బాస్​ హౌస్​లో టాప్​ కంటెస్టెంట్​గా దూసుకుపోయిన గంగవ్వ శనివారం అనూహ్యంగా బయటకు వచ్చేసింది. నిజానికి గంగవ్వ ఈ వారం నామినేషన్​లో కూడా లేదు. కానీ ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నది. దీంతోపాటు కుటుంబసభ్యులు, ఊరి వాతావరణానికి దూరమై ఆందోళన చెందుతున్నది. ఆరోగ్యం కూడా బాగా క్షీణించింది. తనను ఇంటికి పంపించాలని ఇప్పటికే పలుమార్లు వేడుకున్నది. హల్త్​రిపోర్ట్స్​ చూసిన నాగర్జున అవ్వను బయటకు పంపేందుకు ఒప్పుకున్నాడు. స్టేజి మీదికి రాగానే గంగవ్వ డ్యాన్స్​ చేసిందంటే ఆమె హౌస్​లో ఎంత […]

Read More
తొందరపడి మొక్కజొన్న వేయొద్దు

తొందరపడి మొక్కజొన్న వేయొద్దు

సారథి న్యూస్, హైదరాబాద్: మొక్కజొన్న పంట సాగు, నిల్వలకు సంబంధించి దేశంలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం ఆ పంట సాగు ఏమాత్రం శ్రేయస్కరం కాదని వ్యవసాయ రంగ నిపుణులు, అధికారులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు వివరించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో దేశంలో మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర లభించే పరిస్థితులు లేకుండా పోయాయని అన్నారు. ‘ఎవరైనా ఎక్కడైనా పంటను అమ్ముకోవచ్చు.. కొనుక్కోవచ్చు’ అనే కేంద్ర కొత్త వ్యవసాయ చట్టాల విధానం […]

Read More