Breaking News

TELANGANA

‘ఇది బీసీల ప్రభుత్వం’

‘ఇది బీసీల ప్రభుత్వం’

సారథి న్యూస్, శ్రీకాకుళం: ఏపీ సీఎం డాక్టర్​వైఎస్​జగన్​మోహన్​రెడ్డి 56మంది కార్పొరేషన్ల చైర్మన్లు, 672 మంది డైరెక్టర్లను ప్రకటించిన శుభ సందర్భంగా ఇందులో మహిళలకు 50శాతం పైగా రిజర్వేషన్లు కల్పించడం మరో విశేషమని మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు, రాష్ట్రమంత్రి సీదిరి అప్పలరాజు, కేంద్రమాజీ మంత్రి జిల్లా వైఎస్సార్​సీపీ అధ్యక్షురాలు డాక్టర్​కిల్లి కృపారాణి కొనియాడారు. డాక్టర్​వైఎస్​రాజశేఖరరెడ్డి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ఏడు రోడ్ల కూడలిలో వైఎస్సార్​విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేవలం 16నెలల్లోనే వివిధ పథకాల ద్వారా […]

Read More
తమిళనాడు ప్రభుత్వానికి సీఎం కేసీఆర్​కృతజ్ఞతలు

తమిళనాడు ప్రభుత్వానికి సీఎం కేసీఆర్​ కృతజ్ఞతలు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బాసటగా నిలిచిన తమిళనాడు సర్కారుకు సీఎం కె.చంద్రశేఖర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రాష్ట్రానికి రూ.10కోట్ల ఆర్థిక సాయం ప్రకటించడమే కాకుండా బ్లాంకెట్లు, చద్దర్లతో పాటు ఇతర సామగ్రిని కూడా పంపిణీ చేసేందుకు ముందుకురావడంపై ఆ రాష్ట్ర సీఎం పళనిస్వామికి ధన్యవాదాలు తెలిపారు. భారీవర్షాల కారణంగా హైదరాబాద్ సహా ఇతర జిల్లాలో ముంపు బాధితులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం స్పందించిన తీరును తమిళనాడు ముఖ్యమంత్రి […]

Read More
అర్ధరాత్రి కుండపోత

అర్ధరాత్రి కుండపోత

సారథి న్యూస్, హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో శనివారం అర్ధరాత్రి సుమారు రెండుగంటల పాటు ఏకధాటిగా వాన దంచికొట్టింది. ఉరుములు, మెరుపులతో ఆకాశమంతా దద్దరిల్లింది. చెరువులు, కుంటలు ఏమయ్యాయి. లోతట్టు కాలనీలు జలమయం అయ్యాయి. హైదరాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, మహబూబ్​నగర్, వనపర్తి, నల్లగొండ, సిద్దిపేట, ఖమ్మం జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీవర్షం కురిసింది. భారీవర్షానికి హైదరాబాద్ లోని ఎల్బీనగర్ నుంచి […]

Read More
పారిశుద్ధ్యంపై దృష్టిపెట్టండి

పారిశుద్ధ్యంపై దృష్టిపెట్టండి

సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో వరుసగా నాలుగో రోజు వరద ప్రభావిత ప్రాంతాలను తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు పరిశీలించారు. రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో వరదల్లో చనిపోయిన పలువురికి రూ.ఐదులక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెక్కులను అందజేశారు. పారిశుద్ధ్యంపై ప్రధానంగా దృష్టిసారించాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. అంటురోగాలు ప్రబలకుండా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు […]

Read More
దసరా నాటికి రైతు వేదికలు కంప్లీట్​ కావాలె

దసరా నాటికి రైతు వేదికలు కంప్లీట్​ కావాలె

సారథి న్యూస్​, బిజినేపల్లి: నాగర్​కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలంలోని 9 క్లస్టర్ గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణ పనులు దసరా పండుగ నాటికి పూర్తిచేయాలని ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ సంబంధిత కాంట్రాక్టర్లకు ఆదేశించారు. మండల కేంద్రంలోని నిర్మాణంలో ఉన్న రైతువేదికను శుక్రవారం ఆయన ఆకస్మిక తనిఖీచేసి మాట్లాడారు. రాష్ట్రం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వేదికలను త్వరితగతిన పూర్తిచేస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. అలాగే నిర్మాణం విషయంలో ప్రభుత్వం పేర్కొన్న కంపెనీ మెటీరియల్ ను […]

Read More
యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు

యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు

సారథి న్యూస్​, హైదరాబాద్​: భారీవర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు కావల్సిన బియ్యం, పప్పుతో పాటు ఇతర నిత్యావసర సరుకులను, ఆహారాన్ని, ప్రతి ఇంటికి మూడు చొప్పున రగ్గులను ప్రభుత్వ పక్షాన వెంటనే అందించాలని చెప్పారు. హైదరాబాద్ నగర పరిధిలో సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు తక్షణం జీహెచ్ఎంసీకి రూ.ఐదుకోట్లు విడుదల చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. చనిపోయిన […]

Read More
ఎల్ఆర్ఎస్ ను రద్దుచేయండి

ఎల్ఆర్ఎస్ ను రద్దుచేయండి

సారథి న్యూస్, రామగుండం: ఎల్ఆర్ఎస్ ను రద్దుచేయాలని హైకోర్టు న్యాయమూర్తికి సీపీఐ ఆధ్వర్యంలో గురువారం పోస్టు ద్వారా లేఖలు పంపించారు. ఈ సందర్భంగా సీపీఐ నగర కార్యదర్శి కె.కనకరాజు, సహాయ కార్యదర్శి మద్దెల దినేష్, జి గోవర్ధన్ మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ తో సామాన్య ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. పేదప్రజల నుంచి ఎల్ఆర్ఎస్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం ఖజానా నింపుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే ఆర్ఎస్ఎస్ చట్టాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. […]

Read More
సీఎం కేసీఆర్​ఉన్నత స్థాయి మీటింగ్​

సీఎం కేసీఆర్​ ఉన్నత స్థాయి మీటింగ్​

సారథి న్యూస్, హైదరాబాద్​: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతిభవన్ లో ఉన్నత స్థాయి అత్యవసర సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని చర్చిస్తారు. తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు. భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉన్నందున, ఈ సమావేశానికి వచ్చే అధికారులు అన్ని వివరాలు తీసుకుని రావాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. మున్సిపల్, వ్యవసాయ, ఆర్అండ్ […]

Read More