Breaking News

SINGARENI

సమష్టిగా పనిచేసి బొగ్గు ఉత్పత్తి పెంచాలి

సమష్టిగా పనిచేసి బొగ్గు ఉత్పత్తి పెంచాలి

సారథి న్యూస్, రామగుండం: ఉద్యోగులంతా సమష్టిగా కలిసి పనిచేసి బొగ్గు ఉత్పాదక పనులను వేగవంతం చేయాలని సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్) ఎస్ చంద్రశేఖర్ సూచించారు. మంగళవారం 11వ బొగ్గు గనిలో కంటిన్యూస్ మైనర్ ద్వారా బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకత సంబంధించి జీఎం నారాయణ, గని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో 11 గ్రూప్ ఏజెంట్ మనోహర్, మేనేజర్ నెహ్రూ, గ్రూప్ ఇంజనీర్ రామదాసు, సర్వే అధికారి నారాయణ, వెంటిలేషన్ ఆఫీసర్ జాన్సన్, జెమ్ కో ప్రాజెక్ట్ […]

Read More

సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా

సారథి న్యూస్. రామగుండం: సింగరేణి వార్షిక లాభాల్లో కార్మికులకు వాటా ఇప్పించడానికి కృషి చేస్తున్నామని టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావు పేర్కొన్నారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్​, మంత్రి కొప్పుల ఈశ్వర్​తో మాట్లాడతామని చెప్పారు. మంగళవారం లాంగ్వాల్ ప్రాజెక్టులో నిర్వహించిన సమావేశంలో వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలువురు కార్మికులు టీబీజీకేఎస్​లో చేరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2400 మంది బదిలీ వర్కర్ లను జనరల్ మజ్దూర్ గా ప్రమోషన్ సాధించి ఇప్పించిన ఘనత టీబీజీకేఎస్ దే […]

Read More

బొగ్గు ఉత్పత్తి పెంచండి

సారథి న్యూస్​, రామగుండం: అర్జీ 1 ఏరియాలో 100 శాతం బొగ్గు ఉత్పత్తికి కృషిచేయాలని, ప్రతి ఒక్కరూ లక్షణ సూత్రాలు పాటించాలని ఆర్ జీ వన్ జీఎం కే నారాయణ కోరారు. శనివారం సాయంత్రం ఆయన జీఎం కార్యాలయంలో గని అధికారులతో సమీక్షించారు. ఉత్పత్తి ఉత్పాదకత పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలను చర్చించారు. సమావేశంలో అధికారులు త్యాగరాజు, బెంజిమెన్, కేవీ రావు, సత్యనారాయణ, అప్పారావు, వెంకటేశ్వరరావు, నవీన్ కుమార్, ఆంజనేయులు, మురళీధర్, హరినాథ్, గని మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు.

Read More

కార్మికుల శ్రమను దోచుకుంటున్నారు

సారథి న్యూస్, రామగుండం: సింగరేణి కార్మికుల శ్రమను యాజమాన్యాలు దోచుకుంటున్నాయని కార్మికసంఘాల నాయకులు ఆరోపించారు. శనివారం జీడీకే 1, 2, 2 ఏ, 11 గని తదితర విభాగాల్లో సీఐటీయూతో పాటు వివిధ కార్మికసంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా సింగరేణి కార్మిక సంఘం అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య మాట్లాడుతూ.. సింగరేణి యాజమాన్యం కార్మికులను ఉత్పత్తి సాధనాలుగా వాడుకుంటున్నదని ఆరోపించారు. కార్మికుల బాగోగులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. నిరసన కార్యక్రమంలో కార్మికసంఘం నేతలు మల్లికార్జున్, పార్లపల్లి […]

Read More

పనుల్లో వేగం పెంచండి

సారథి న్యూస్, రామగుండం: మేడిపల్లి ఓపెన్ క్లాస్ ప్రాజెక్టు లో జరుగుతున్న పనులను సింగరేణి సంస్థ డైరెక్టర్ ఆపరేషన్ ఎస్ చంద్రశేఖర్ శనివారం ఆకస్మికంగా తనిఖీచేశారు. బొగ్గు వెలికితీత, ఓబీ వెలికితీసి బ్లాస్టింగ్ ఆపరేషన్ గ్యాలరీ పీని సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఆర్ జి ఎన్ జి ఎం కె నారాయణ, ప్రాజెక్ట్ ఆఫీసర్ సత్యనారాయణ, మేనేజర్ గోవిందరావు, సర్వే ఆఫీసర్ ఎండి సలీం, ప్రాజెక్ట్ ఇంచార్జ్ వెంకటేశ్వరరావు, సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి, అధికారులు పాల్గొన్నారు,

Read More
రోడ్డు విస్తరణ పనులు చేపట్టండి

రోడ్డు విస్తరణ పనులు చేపట్టండి

సారథి న్యూస్, రామగుండం: స్థానిక మున్సిపల్ ఆఫీస్ నుంచి 5 ఇంక్లయిన్​వరకు రోడ్డు విస్తరణ పనులను కంపెనీ చేపట్టాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్​అర్జీ-1 ఏరియా జీఎం కె.నారాయణను కోరారు. తిలక్ నగర్ సెంటర్ ఏరియాలో రోడ్లు వేయించాలని, అన్నివర్గాల ప్రజలకు కమ్యూనిటీ హాల్ స్థలం కేటాయించాలని కోరారు. అర్జీ-1 ఏరియాలో కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట రామగుండం మేయర్ బంగి అనిల్ కుమార్, పర్సనల్ మేనేజర్ రమేష్, డీజీఎం […]

Read More
సింగరేణి లాభాల్లో 35శాతం వాటా ఇవ్వాలి

సింగరేణి లాభాల్లో 35శాతం వాటా ఇవ్వాలి

సారథి న్యూస్​, రామగుండం: సింగరేణి కార్మికులకు సంస్థ లాభాల్లో వాటా 35శాతం ఇవ్వాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వి.సీతారామయ్య డిమాండ్ చేశారు. బుధవారం రామగుండం రీజియన్​ పరిధిలోని వకీల్ పల్లె గనిలో జరిగిన గేట్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో కేంద్ర ఉపాధ్యక్షుడు ఎల్, ప్రకాష్, బ్రాంచ్ కార్యదర్శి రాజరత్నం, సీపీఐ నాయకుడు జి.గోవర్ధన్, శంకర్, కిరణ్, సంపత్, వెంకటేష్, రాజు, మల్లేష్, ప్రదీప్ కార్మికులు పాల్గొన్నారు.

Read More
సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

సారథి న్యూస్, రామగుండం: సింగరేణి కార్మికుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం ఆర్జీఎన్ జీఎం ఆఫీసు ఎదుట నిరాహారదీక్షలు చేపట్టారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి వై గట్టయ్య, వి.సీతారామయ్యతో పాటు సీపీఐ నాయకులు జి గోవర్ధన్, కె.కనకరాజు దీక్షలను ప్రారంభించారు. సింగరేణి యాజమాన్యం కరోనా పేరుతో సమస్యలు పరిష్కరించకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కార్మికులు తన రక్తాన్ని చెమటగా మార్చి బొగ్గు ఉత్పత్తిని సాధించి లాభాలు తీసుకొస్తే యజమాన్యం లాభాలు ప్రకటించకుండా రాష్ట్ర […]

Read More