Breaking News

హైకోర్టు

మందుబాబులకు కోర్టు గుడ్​న్యూస్​

సారథిన్యూస్​, అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో తమకు కావల్సిన బ్రాండ్​ దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్న మందుబాబులకు ఏపీ హైకోర్టు గుడ్​న్యూస్​ చెప్పింది. ఇక నుంచి ఎవరైనా ఇతర రాష్ట్రాలకు వెళ్లి తమకు నచ్చిన మూడు ఫుల్​ బాటిళ్లు తెచ్చుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్​లో తమకు కావాల్సిన బ్రాండ్లు దొరకక మందుబాబులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లి తెచ్చుకుందామంటే పోలీసులు, ఎక్సైజ్​ అధికారులు సీజ్​చేస్తున్నారు. ఏపీలోకి ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకురానివ్వక పోవడంపై దాఖలైన ఓ వ్యక్తి రిట్‌ […]

Read More

‘రాజధాని వివాదం’ కేంద్రం క్లారిటీ

ఢిల్లీ: ఏపీ రాజధాని అంశంపై కేంద్రం మరోసారి స్పష్టత నిచ్చింది. రాజధాని విషయంలో తాము జోక్యం చేసుకొనే ప్రసక్తే లేదని.. అది కేంద్రం పరిధిలోకి రాదని తేల్చిచెప్పింది. రాజధాని ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని పేర్కొన్నది. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దుపై ఏపీ హైకోర్టులో కేంద్రం మరోసారి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీఏ చట్టం రద్దు నిర్ణయాల నేపథ్యంలో దోనే సాంబశివరావు అనే […]

Read More
బాలకృష్ణకు హైకోర్టు షాక్​

బాలకృష్ణకు హైకోర్టు షాక్​

ప్రైవేట్​ ఆస్పత్రుల్లో అధిక చార్జీలు వసూలు చేయడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అపోలో, బసవతారకం ఆస్పత్రులకు తెలంగాణ ప్రభుత్వం భూమి కేటాయించిందని.. ఆ సందర్భంగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ రెండు ఆస్పత్రులు కొందరు పేదరోగులకు ఉచిత వైద్యం చేయాల్సి ఉంది. అయితే ఈ రెండు ఆస్పత్రులు ఒప్పందాన్ని ఉల్లంఘించాయని ఓ వ్యక్తి కోర్టుకెక్కాడు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు ఈ రెండు దవాఖానలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే తెలంగాణ ప్రభుత్వం ఈ […]

Read More
కార్పొరేట్​ ఆగ్రహాలపై హైకోర్టు సీరియస్​

‘కార్పొరేట్​’ ఆగడాలపై హైకోర్టు ఆగ్రహం

సారథి న్యూస్​, హైదరాబాద్​: కార్పొరేట్​ ఆస్పత్రుల ఆగడాలపై రాష్ట్ర హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల నుంచి అధికచార్జీలు వసూలు చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. అపోలో, బసవతారకం కేన్సర్​ ఆస్పతులు ప్రభుత్వ షరతులు ఉల్లంఘించాయని ఓ ఓ రిటైర్డ్ ఉద్యోగి వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన కోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడింది. కొందరు పేదలకు ఉచితంగా వైద్యం అందించాలన్న షరతులతో ప్రభుత్వం రాయితీ ధరలకే పలు ఆస్పత్రులకు భూమి […]

Read More
జంతు వధ ఆపండి

జంతు వధ ఆపండి

హైదరాబాద్‌: ఒంటెల అక్రమ రవాణా, వధ నిరోధించాలని డాక్టర్‌ శశికళ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. బక్రీద్‌ సందర్భంగా జంతు వధ జరగకుండా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అక్రమంగా జంతు వధ చేస్తే చర్యలు తీసుకోవాలని తెలిపింది. చైనాలో గబ్బిలాలు తినడం ద్వారా కరోనా వచ్చిందన్న ప్రచారం ఉందని పేర్కొంది. మాంసం దుకాణాలను జీహెచ్‌ఎంసీ అధికారులు ఎప్పుడైనా తనిఖీ చేశారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో జంతువధ […]

Read More

ఇప్పుడేం చెప్పలేం..

సారథి న్యూస్, హైదరాబాద్ : విద్యాసంవత్సరం ప్రారంభంపై ఇప్పుడే చెప్పలేమని ప్రభుత్వం పేర్కొంది. విద్యా సంవత్సరం ప్రారంభమనేది కరోనా పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని నివేదికలో తెలిపింది. కరోనా తీవ్రత వల్ల చాలా రాష్ట్రాలు ఇంకా విద్యాసంవత్సరం ఖరారు చేయలేదని చెప్పింది. అనువైన విద్యాసంవత్సరం ఖరారు చేసే పనిలో ఉన్నామని కోర్టుకు విన్నవించింది. అదనపు ఆర్థికం భారం లేని బోధన పద్ధతులపై కసరత్తు జరుగుతోందని తెలిపింది. విద్యాసంవత్సరం, నిరంతర అభ్యసన విధానం ఖరారయ్యాక ఆన్‌లైన్‌ తరగతులపై మార్గదర్శకాలు జారీచేస్తామని […]

Read More

‘ఉస్మానియా’ పురావస్తు భవనం కాదా?

సారథి న్యూస్, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహానగరంలో ప్రఖ్యాత ఉస్మానియా ఆస్పత్రి కొత్త నిర్మాణం, కూల్చివేతపై దాఖలైన పలు వ్యాజ్యాలపై హైకోర్టు విచారించింది. ఆస్పత్రి కూల్చివేతపై భిన్నవాదనలు ఉన్నాయని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. కూల్చివేయాలని ఓ వాదన.. పురాతన భవనమని మరో వాదన ఉందని వ్యాఖ్యానించింది. ఉస్మానియా ఆస్పత్రి పురావస్తు భవనమా? కాదా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే, ఈ ఆస్పత్రి మరమ్మతుల కోసం గతంలోనే రూ.6కోట్లు కేటాయించినట్టు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అలాగే, మరమ్మతుల పనుల పురోగతిని […]

Read More
హైకోర్టు వ్యాఖ్యలు బాధేశాయి

హైకోర్టు వ్యాఖ్యలు బాధేశాయి

కరోనా నివారణకు ప్రభుత్వం శక్తివంచన లేకుండా పనిచేస్తోంది తెలంగాణలో పరిస్థితి మెరుగ్గానే ఉంది సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్​ సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా విషయంలో ఎవరుపడితే వారు హైకోర్టును ఆశ్రయిస్తున్నారని, కోర్టు ఇప్పటికీ 87 పిల్స్ ను స్వీకరించిందని, నిత్యం కోర్టు విచారణ వల్ల అధికారులకు ఇబ్బంది కలుగుతోందని, ఈ క్లిష్టసమయంలో చేయాల్సిన పనులను వదిలిపెట్టి కోర్టుకు తిరగడం, విచారణకు సిద్ధమవడంతోనే సరిపోతోందని, దీనివల్ల విధులకు పూర్తి న్యాయం చేయలేకపోతున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​రావు అన్నారు. […]

Read More