Breaking News

వైద్యారోగ్యశాఖ

కరోనాపై అలర్ట్​గా ఉండండి

కరోనాపై అలర్ట్​గా ఉండండి

హైదరాబాద్‌: పొరుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్యారోగ్యశాఖను సీఎం కె.చంద్రశేఖర్​రావు అలర్ట్​ చేశారు. ఈ మేరకు వైద్యశాఖమంత్రి ఈటల రాజేందర్, ఇతర అధికారుల‌తో సమీక్షించారు. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో ఉన్న జిల్లాలపై ప్రత్యేకదృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. కేసులు పెరగకుండా కట్టడికి చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో మరిన్ని కరోనా పరీక్షలు చేయాలని, అలాగే హోం ఐసోలేషన్‌ కిట్లు అందజేయాలని కోరారు. ప్రస్తుతానికి తెలంగాణలో కేసులు భారీగా పెరిగిన దాఖలాలు […]

Read More
తెలంగాణలో 2,216 కేసులు

తెలంగాణలో 2,216 కేసులు

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో ఆదివారం(24 గంటల్లో) కొత్తగా 2,216 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,57,096కు చేరింది. మహమ్మారి బారినపడి ఒకేరోజు 11 మంది మృతిచెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 961కు చేరింది. కరోనా నుంచి కోలుకుని 2,603 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 1,24,528కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 31,607 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు […]

Read More
2,932 కరోనా కేసులు, 11 మంది మృతి

2,932 కరోనా కేసులు.. 11 మంది మృతి

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్‌ కేసుల ఉధృతి కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం(24 గంటల్లో) 2,932 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 1,17,415కు చేరింది. తాజాగా మహమ్మారి బారినపడి 11మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో చనిపోయినవారు 799 మంది ఉన్నారు. వ్యాధి బారినపడి ఆస్పత్రి నుంచి కోలుకుని 1,580 మంది డిశ్చార్జ్​అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 87,675కు చేరింది. ప్రస్తుతం కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 28,941కు […]

Read More
పేషెంట్లకు వైద్యం బాగుండాలె

పేషెంట్లకు వైద్యం బాగుండాలె

సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్​లోని గచ్చిబౌలి టీమ్స్ ఆస్పత్రిని ఆదివారం తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సందర్శించారు. ప్రతి ఫ్లోర్, రూమ్ ను చాలాసేపు పరిశీలించారు. పేషెంట్ల పట్ల కేర్, వారికి మందులు, వైద్యం, భోజన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫుడ్​క్వాలిటీ బాగుండాలని సూచించారు. వైద్యచికిత్సల కోసం అవసరమైనంత మంది డాక్టర్లను నియమిస్తామని తెలిపారు. ఉత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, సిబ్బందిని మంత్రి అభినందించారు. అనంతరం అక్కడే చికిత్స పొందుతున్న సీపీఎం నేత, […]

Read More
అనుక్షణం అప్రమత్తంగా ఉండండి

అనుక్షణం అప్రమత్తంగా ఉండండి

సారథి న్యూస్​, కర్నూలు: కరోనా కేసులు పెరుగుతున్ననేపథ్యంలో మార్గదర్శకాలను పాటిస్తూ అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం విజయవాడ నుంచి కరోనా కట్టడి చర్యలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ ఆస్పత్రుల్లో అధిక సంఖ్యలో బెడ్లను సిద్ధం చేసుకోవడంతో పాటు లక్షణాలు ఉన్న వ్యక్తులను హోం ఐసోలేషన్ లోనే ఉంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ జి. వీరపాండియన్ మాట్లాడుతూ […]

Read More

మెదక్​లో కరోనా పంజా

సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లాలో కరోనా పంజా విసురుతోంది. మూడు నెలల్లో 14 నమోదు కాగా, మంగళవారం ఒకేరోజు 14 మందికి పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. పదిరోజుల్లో మెదక్, రామాయంపేట, తూప్రాన్, చేగుంట, కొండపాకకు చెందిన పలువురికి కరోనా వైరస్​ సోకింది. ఈ క్రమంలో వైద్యారోగ్యశాఖ అధికారులు పాజిటివ్ నిర్ధారణ అయిన వారి ప్రైమరీ కాంటాక్ట్ మెంబర్ల శాంపిళ్లను సేకరించి టెస్టుకు పంపించారు. మంగళవారం 14మందికి కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయింది. మెదక్ పట్టణం […]

Read More