Breaking News

మంచిర్యాల

ఆదివాసీ మహిళలపై దాడులు దుర్మార్గం

ఆదివాసీ మహిళలపై దాడులు దుర్మార్గం

హింసించిన వారిపై చర్యలు తీసుకోవాలి బాధిత మహిళలను పరామర్శించిన ఆర్​ఎస్పీ పులుల పేరుతో మనుషులను హింసిస్తారా? మేం అధికారంలోకి వస్తే పోడు భూములకు పట్టాలు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ​ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సామాజికసారథి, మంచిర్యాల ప్రతినిధి: మంచిర్యాల జిల్లా దండేపల్లిలోని కోయపోచగూడెం ఆదివాసీలపై ఇటీవల పోలీసులు, అటవీశాఖ అధికారులు చేసిన దాడిని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ​ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా తమ భూములకు పట్టాలు కావాలని […]

Read More
వైభవంగా ప్రభుత్వ విప్ బాల్కసుమన్ గృహప్రవేశం

వైభవంగా ప్రభుత్వ విప్ బాల్క సుమన్ గృహప్రవేశం

సామాజిక సారథి, రామకృష్ణాపూర్: మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, టీఆర్ఎస్​జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్ గృహప్రవేశం ఉగాది సందర్భంగా అంగరంగ వైభవంగా జరిగింది. శుభకృత్ నామ నూతన సంవత్సర ఉగాది పండగ సందర్భంగా క్యాతన్​పల్లి మున్సిపాలిటీలో కొత్త నిర్మించిన ఇంటిలో విప్ బాల్క సుమన్, రాణి అలేఖ్య దంపతులు శనివారం ఉదయం గృహప్రవేశం చేశారు. అనంతరం వేదపండితుల సమక్షంలో కొత్త ఇంటిలో ప్రత్యేకపూజలు, హోమం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి […]

Read More
కమ్యూనిస్టు నేత గుండా మల్లేష్​ఇకలేరు

కమ్యూనిస్టు నేత గుండా మల్లేష్ ​ఇకలేరు

​అనారోగ్యంతో కన్నుమూసిన సీపీఐ నేత నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం సీఎం కేసీఆర్​ సంతాపం సారథి న్యూస్, రామగుండం: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే, సీపీఐ సీనియర్ నేత గుండా మల్లేష్‌ మంగళవారం కన్నుమూశారు. కొంతకాలంగా గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్​లోని నిమ్స్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కార్మిక కుటుంబం నుంచి వచ్చిన గుండా మల్లేష్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. ఆదిలాబాద్ జిల్లా తాండూరు మండలం రేచిని గ్రామానికి […]

Read More
కాలం మారింది

కాలం మారింది

భార్యను కాపురానికి పంపాలంటూ భర్త మౌనపోరాటం సారథి న్యూస్​, మంచిర్యాల: భర్త ఇంటి ముందు భార్య మౌనపోరాటం చేయటం కామన్ కానీ భార్య ఇంటి ముందు భర్త న్యాయపోరాటం చేయడం వెరైటీ..అలాంటి వెరైటీ ఘటనే మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఓ భర్త తనకు న్యాయం చేయాలని తన భార్య ఇంటి ముందు మౌనపోరాటానికి దిగాడు. వివరాల్లోకి వెళితే. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జన్మభూమి నగర్‌లో ఒరుగంటి రాంక‌ర‌ణ్ అనే వ్యక్తి త‌న భార్యను కాపురానికి పంపాలంటూ […]

Read More

పోలీసుల సేవలు భేష్​

ఐటీసీ నుంచి పోలీసు సిబ్బందికి డ్రింక్స్​ పంపిణీ సారథి న్యూస్​, గోదావరిఖని: పోలీస్ సేవలను ప్రశంసిస్తూ ఐటీసీ జ్యూస్ ఉత్పత్తులను సంస్థ తరఫున మేడి ప్రవీణ్ బుధవారం రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణకు అందజేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా లాక్ డౌన్ విజయవంతం చేసేందుకు పోలీసులు అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్, ఏసీపీ ఏఆర్ సుందర్ రావు, సైబర్ క్రైమ్ ఇన్​స్పెక్టర్​ బుద్దె స్వామి, ఆర్ఐ మధుకర్ గునిశెట్టి […]

Read More