Breaking News

కేటీఆర్

సంతోష్‌ నగర్‌ ప్లై ఓవర్‌ ప్రారంభం

సంతోష్‌నగర్‌ ప్లై ఓవర్‌ ప్రారంభం

ఒవైసీ జంక్షన్‌ వద్ద రూ.80 కోట్లతో నిర్మాణం లాంఛనంగా ప్రారంభించిన మంత్రి కేటీఆర్​ సామాజికసారథి, హైదరాబాద్‌: నగరంలోని సంతోష్‌ నగర్‌ ఒవైసీ జంక్షన్‌ వద్ద రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించిన ఏపీజే అబ్దుల కలామ్​ఫ్లై ఓవర్‌ను టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రారంభించారు. కార్యక్రమంలో మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, మంత్రులు మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తదితరులు పాల్గొన్నారు. మూడు లైన్లలో 12 మీటర్ల వెడల్పుతో వన్‌ వే మార్గంగా […]

Read More
గ్రీన్ సిటీగా హైదరాబాద్

గ్రీన్​ సిటీగా హైదరాబాద్​

నగరంలో మెరుగైన పారిశుద్ధ్యం స్వచ్ఛతపై ప్రత్యేకశ్రద్ధ ఆటోలను ప్రారంభించిన కేటీఆర్​ సామాజిక సారథి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ను గ్రీన్‌సిటీగా మార్చడానికి అందరూ కృషిచేయాలని, హైదరాబాద్‌ నగర ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్యాన్ని అందిస్తున్నామని మంత్రి కె.తారక రామారావు  స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లోని జీహెచ్‌ఎంసీ వెల్ఫేర్‌ గ్రౌండ్‌లో మంత్రి తలసానితో కలిసి సోమవారం స్వచ్ఛ ఆటోలను మంత్రి కేటీఆర్‌ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమం ప్రారంభించామన్నారు. ఐదారేళ్లుగా […]

Read More
ఏరోస్సేస్‌ రంగంలో గణనీయమైన ప్రగతి

ఏరోస్సేస్‌ లో గణనీయమైన ప్రగతి

టాటా ఏరోస్టక్చ్రర్‌ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్​ సామాజిక సారథి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రగతిశీల విధానాలు, మౌలిక సదుపాయాలతో ఏరోస్సేస్‌ రంగం ఐదేళ్లలో అపూర్వమైన వృద్ధిని సాధించిందని మంత్రి కె.తారక రామారావు స్పష్టం చేశారు. ఐదేళ్లుగా తెలంగాణ పారిశ్రామికంగా అభివృద్ధి సాధిస్తోందన్నారు. టీఎస్‌ ఐపాస్‌తో వేగంగా, పారదర్శకంగా అభివృద్ధి కొనసాగుతుందన్నారు. ఏరోస్పేస్‌ సెక్టార్‌లో 2020లో తెలంగాణకు అవార్డు వచ్చిందని మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు. మంగళవారం ఆదిభట్లలో టాటా ఏరోస్టక్చ్రర్​లిమిటెడ్‌ ఫైటర్‌ వింగ్స్‌ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌ […]

Read More
టీఎస్ఐపాస్తో 15రోజుల్లో అనుమతులు

టీఎస్​ఐపాస్​తో 15రోజుల్లో అనుమతులు

సామాజిక సారథి, హైదరాబాద్‌: టీఎస్‌ ఐపాస్‌ ద్వారా ఇండస్ర్టియల్‌ పాలసీ తీసుకొచ్చామని, దీని ద్వారా 15 రోజుల్లో అనుమతులు లభిస్తాయని మంత్రి కె.తారక రామారావు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు 17,500 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామని చెప్పారు. రాష్ర్టానికి రూ.2.30వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని, లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించామని పేర్కొన్నారు. మరిన్ని పెట్టుబడులు రావడానికి చాలా ఉపయోగపడుతుందన్నారు. ఐఏఎంసీకి అవసరమైన అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. పారిశ్రామికీకరణలో దేశంలో […]

Read More
విగ్రహావిష్కరణకు కేటీఆర్ ఆహ్వానం

విగ్రహావిష్కరణకు కేటీఆర్ ఆహ్వానం

సామాజిక సారథి, హలియా: దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ప్రథమ వర్ధంతి సందర్భంగా విగ్రహావిష్కరణ  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేయాలని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ శుక్రవారం హైదరాబాధ్ కార్యాలయం లో మర్యాదపూర్వకంగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ కలిసి డిసెంబర్ 01  ప్రథమ వర్ధంతి, గుండెబోయిన రామ్మూర్తి యాదవ్, నోముల నర్సింహయ్య యాదవ్ ల విగ్రహావిష్కరణ  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని ఆయన కోరారు.

Read More
కూచకుళ్ల, కసిరెడ్డికి మంత్రి కేటీఆర్ అభినందనలు

కూచకుళ్ల, కసిరెడ్డికి మంత్రి కేటీఆర్ అభినందనలు

సామాజిక సారథి, నాగర్​కర్నూల్​ ప్రతినిధి: మహబూబ్​నగర్​ జిల్లా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైన కూచకుళ్ల దామోదర్​రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్​తో కలిసి గురువారం సాయంత్రం టీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావును హైదరాబాద్​లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడంతో మంత్రులు వారికి బొకే అందజేసి, శాలువా కప్పి సన్మానించారు. ఇద్దరు సిట్టింగ్ ​ఎమ్మెల్సీల ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన ఉమ్మడి మహబూబ్​నగర్ ​జిల్లా ఎమ్మెల్యేలు, జెడ్పీచైర్మన్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీలు, […]

Read More
మంత్రులు కేటీఆర్, నిరంజన్​రెడ్డి త్వరగా కోలుకోవాలి

మంత్రులు కేటీఆర్, నిరంజన్​రెడ్డి త్వరగా కోలుకోవాలి

మానవపాడులో ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు సారథి, మానవపాడు: రాష్ట్ర ఐటీ, మున్సిపల్​శాఖ మంత్రి కె.తారక రామారావు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని, అదే విధంగా వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోగ్యకరంగా ఉండాలని ఆకాంక్షిస్తూ జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలోని జామియా మసీదులో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నిరంతరం ప్రజల కోసం పరితపించే యువ నాయకుడు కేటీఆర్​కరోనా సమయంలో కూడా ప్రజల ఆరోగ్యం బాగుండాలని మన మధ్య తిరుగుతున్నారని తెలిపారు. ఆయన క్షేమంగా […]

Read More
ఓటు వేసిన కేటీఆర్​

ఓటు వేసిన కేటీఆర్​

సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్​నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ లోని షేక్​పేట తహసీల్దార్​కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో మంత్రి కే.తారక రామారావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్యూ లైన్​లో నిలబడి ఓటు వేసి అందరిలోనూ ఉత్సాహం నింపారు.

Read More