Breaking News

కేంద్రప్రభుత్వం

రక్షణ శాఖకు బడ్జెట్​లో పెద్దపీట

రక్షణ శాఖకు బడ్జెట్​లో పెద్దపీట

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్​లో రక్షణ శాఖకు పెద్దపీట వేసింది. సంబంధిత శాఖను బలోపేతం చేసేందుకు భారీగా కేటాయింపులు చేసింది. సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేయడం, సైన్యానికి అధునాతన ఆయుధాలు కల్పించడంతో వారికి సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ఈ నిధులు వెచ్చించనున్నారు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో రక్షణ రంగానికి రూ.4,78,195.62 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్​ వెల్లడించారు. సోమవారం బడ్జెట్​ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె మాట్లాడారు. 15 ఏళ్లలో లేని విధంగా కేటాయింపులు చేసినట్లు తెలిపారు. […]

Read More

డిజిటల్​ యుగం.. హుషారు కావాలె

సారథి న్యూస్ రామడుగు: ప్రధాన్​ మంత్రి గ్రామీణ్​ డిజిటల్ సాక్షరతా అభియాన్​ కార్యక్రమంలో భాగంగా సోమవారం కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం గోలి రామయ్యపల్లి గ్రామంలో అధికారులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 14 నుంచి 60 ఏళ్లలోపు ఉన్న వారందరికీ ఉచితంగా కంప్యూటర్​, డిజిటల్​ లావాదేవీలు, కిసాన్ ​క్రెడిట్​కార్డుకు దరఖాస్తు చేసుకునే విధానం తదితర అంశాలపై అవగాహన కల్పించినట్టు అధికారులు చెప్పారు. కార్యక్రమంలో కేంద్రప్రభుత్వ అధికారులతో పాటు సర్పంచ్​ ఉప్ప రాధమ్మ, ఉపసర్పంచ్​ కనకయ్య, […]

Read More
రుణగ్రహీతల క్రెడిట్ రేటింగ్‌ తగ్గించొద్దు

రుణగ్రహీతల క్రెడిట్ రేటింగ్‌ తగ్గించొద్దు

మారటోరియంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచనలు కరోనా వ్యాప్తి కారణంగా సెప్టెంబర్ ​28 వరకు మారటోరియం న్యూఢిల్లీ: రుణ వాయిదాల విషయంలో సామాన్యులకు ఊరట కలిగించేలా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కరోనా వ్యాప్తి కారణంగా ఆర్బీఐ మార్చిలో మూడు నెలల పాటు తాత్కాలిక నిషేధాన్ని విధించిన విషయం తెలిసిందే. ఈ సదుపాయాన్ని మార్చి 1 నుంచి మే 31 వరకు మూడు నెలల పాటు అమలు చేశారు. తర్వాత దీనిని ఆగస్టు 31 వరకు మరో మూడు […]

Read More
మోడీ విరాళం రూ.2.25 లక్షలు

ప్రధాని మోడీ విరాళం రూ.2.25 లక్షలు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏర్పాటుచేసిన ‘పీఎం కేర్స్’ నిధికి మోడీ రూ. 2.25 లక్షల విరాళమిచ్చారు. ఈ నిధికి వచ్చిన విరాళాలపై వివాదం తలెత్తిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఆ వివరాలను వెల్లడించిన విషయం విదితమే. పీఎం కేర్స్ లో పారదర్శకత లోపించిందని విపక్షాలు మోడీ సర్కారుపై విమర్శలు చేసినా.. ఆ వివరాలను బహిర్గతం చేయాలని ఆర్టీఐ కింద దరఖాస్తుదారులు కోరినా దానికి బీజేపీ సర్కారు స్పందించలేదు. […]

Read More

మారటోరియం మరో రెండేళ్లు

ఢిల్లీ: వివిధ రకాల రుణాలపై ప్రస్తుతం అమల్లో ఉన్న మారటోరియాన్ని మరో రెండేండ్ల పాటు పొడగించాలని కేంద్రం యోచిస్తోంది. మారటోరియం సమయంలో వడ్డీ మాఫీపై చేయాలంటూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా, ఈ అంశంపై మంగళవారం అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ తరఫున వాదనలు వినిపించిన సోలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా మాట్లాడుతూ.. మరో రెండేండ్లపాటు మారటోరియం పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుందని చెప్పారు. అయితే మారటోరియం సమయంలో వడ్డీని మాత్రం […]

Read More
సెప్టెంబర్‌ 30 వరకు స్కూల్స్ బంద్​

సెప్టెంబర్‌ 30 వరకు స్కూల్స్ బంద్​

100 మందికి మించకుండా సభలు, సమావేశాలు సెప్టెంబర్‌ 7 నుంచి దేశవ్యాప్తంగా మెట్రో సేవలు చిన్నారులు, గర్భిణులు, వృద్ధులు ఇళ్లకే పరిమితం కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్‌ 4.0 మార్గదర్శకాలు జారీ న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వైరస్‌ కారణంగా విధించిన లాన్‌డౌన్‌ నిబంధనలను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు శనివారం అన్‌లాక్‌ 4.0 మార్గదర్శకాలు విడుదల చేసింది. సెప్టెంబర్‌ 30 వరకు స్కూళ్లు, మాల్స్‌ తెరవకూడదని కేంద్రప్రభుత్వం పేర్కొంది. అలాగే పలు […]

Read More
రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు

రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు

సారథి న్యూస్​, హైదరాబాద్: కరోనా విజృంభిస్తున్న సమయంలో.. రైతన్నలు కష్టకాలంలో ఉన్నవేళ కేంద్ర ప్రభుత్వం వారికి తీపికబురు అందించింది. మహమ్మారి విజృంభిస్తుండడంతో అన్ని రంగాలతో పాటు వ్యవసాయరంగం కూడా తీవ్రంగా నష్టపోయింది. ఈ క్రమంలో అన్నదాతలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వానాకాలం పంటల సీజన్​ను దృష్టిలో ఉంచుకుని వివిధ పంటలకు మద్దతు ధరలు పెంచింది.ప్రకటించిన మద్దతు ధరలువరికి కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరతో కలుసుకుని రూ.1,868(పెంచిన ధర రూ.53), వరి(గ్రేడ్ ‘ఏ’ రకం) కొత్త ధర రూ.1,888, […]

Read More
వాహనదారులకు కేంద్రం గుడ్​న్యూస్​

వాహనదారులకు కేంద్రం గుడ్​న్యూస్​

సారథి న్యూస్, హైదరాబాద్: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో వాహనాల ఫిట్‌నెస్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సహా ఇతర వాహన సంబంధిత పత్రాల చెల్లుబాటును 2020 డిసెంబర్​31వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, యూటీలకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ అడ్వయిజరీ పంపించింది. లాక్‌ డౌన్​ నేపథ్యంలో వాహన పత్రాల చెల్లుబాటును ఇంతకుముందు మార్చి 30 నుంచి జూన్ 30వ తేదీ వరకు […]

Read More