Breaking News

ఢిల్లీ

రూమర్స్‌ వల్లే ఢిల్లీలో గొడవలు

న్యూఢిల్లీ: బీజేపీ లీడర్‌‌ కపిల్‌ శర్మ మద్దతుదారులు యాంటీ సీఏఏ, ఎన్నార్సీ ఆందోళన జరుగుతున్న ప్లేస్‌లో స్టేజ్‌కు నిప్పుపెట్టారని రూమర్‌‌ స్ర్పెడ్‌ అవడంతో ఢిల్లీలో గొడవలు చేలరేగాయని పోలీసులు అధికారి ఒకరు చెప్పారు. ఢిల్లీలో ఫిబ్రవరిలో జరిగిన యాంటీ సీఏఏ, ఎన్నార్సీ గొడవల్లో ఓ కానిస్టేబుల్‌ చనిపోయిన ఘటనపై పోలీసులు చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ చార్జ్‌షీట్‌ తయారు చేసినట్లు పోలీసులు చెప్పారు. ‘చాంద్‌బాగ్‌లో కపిల్‌మిశ్రా మద్దతుదారులు నిప్పుపెట్టారని చెప్పడంతో […]

Read More

అమ్మకు ప్రేమతో..!

తాగుడుకు డబ్బులివ్వలేదని ఓ కొడుకు తల్లిని పీక పిసికి చంపేశాడు.. కాటికి కాలు చాపుకున్న వద్ధురాలైన తల్లిని పట్టెడన్నం పెట్టలేక ఇంటినుంచి వెళ్లగొట్టాడో మహానుభావుడు. ముసలి తల్లికి సేవలు చేయలేక బతికుండగానే శ్మశానంలోనే వదిలి వచ్చాడు మరో ప్రబుద్ధుడు. కన్న తల్లిదండ్రులను చూసుకోవడానికి తమకు సమయం లేదని వందలాది మంది కొడుకులు తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేరుస్తున్నారు. ఇప్పుడు చాలాచోట్ల ఇవి నిత్యకత్యంగా మారాయి. కానీ, ఢిల్లీలోని ఓ కొడుకు మాత్రం ఇలా చేయలేదు. పైగా కన్నతల్లిని కాపాడుకునేందుకు […]

Read More

పెట్రోల్‌పై 0.51.. డీజిల్‌పై 0.61

న్యూఢిల్లీ: ప్రజలపై వరుసగా 14వ రోజు పెట్రోబాంబు పడింది. 14 రోజులుగా రోజు పెట్రోల్‌ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో శనివారం పెట్రోల్‌పై లీటరుకు 0.51, డీజిల్‌పై 0.61 పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌ ధర రూ.78.88 ఉండగా.. డీజిల్‌ ధర 77.67కి చేరింది. ముంబైలో ధర రూ.85.7 ఉండగా.. డీజిల్‌ ధర రూ.75.54 ఉంది. హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర రూ.81.88, డీజిల్ ధర డీజిల్‌ ధర రూ.75.91కి చేరింది. ఈనెల 9 […]

Read More

ఢిల్లీకి అన్ని విధాలుగా సాయం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదివారం భేటీ అయ్యారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌ అనిల్‌ బైజల్‌, హెల్త్‌ మినిస్టర్‌‌ హర్షవర్ధన్‌, స్టేట్‌ డిజాస్టర్‌‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఢిల్లీలో కరోనా వ్యాప్తి కోసం కేంద్రం ఢిల్లీ ప్రభుత్వానికి అన్ని విధాలా సాయపడుతుందని అమిత్‌ షా అన్నారు. ఈ మేరకు బెడ్ల కొరతను అదిగమిచేందుకు 500 రైల్వేకోచ్‌లను […]

Read More

3.2 లక్షలకు కరోనా కేసులు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. రెండు రోజులుగా కేసుల సంఖ్య 11వేలకు పైగా నమోదవుతున్నాయి. శనివారం ఒక్కరోజే 11,929 కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 3,20,922కు చేరింది. 311 మంది చనిపోయారు. మృతుల సంఖ్య 9,195కు చేరిందని కేంద్ర హెల్త్‌ మినిస్ట్రీ ఆదివారం ప్రకటించింది. పాజిటివ్‌ కేసుల సంఖ్యలో ప్రస్తుతం మన దేశం నాలుగో స్థానంలో ఉంది. మన దేశంలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా.. తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్‌ ఆ తర్వాత స్థానాల్లో […]

Read More

లాక్‌డౌన్‌ ఎక్స్‌టెన్షన్‌ లేదు

న్యూఢిల్లీ: రోజు రోజుకు కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ ను పొడిగిస్తారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు క్లారిటీ ఇచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో జూన్‌ 15 నుంచి జులై 31 వరకు లాక్‌డౌన్‌ విధిస్తారని ట్విట్టర్‌‌లో ట్రెండింగ్‌ అయినందన ఢిల్లీ హెల్త్‌ మినిస్టర్‌‌ సత్యేంద్ర జైన్‌ దానిపై క్లారిటీ ఇచ్చారు. ‘లాక్‌డౌన్ ఎక్స్‌టెండ్‌ చేయం, రూమర్స్‌ నమొద్దు’ అని ఆయన స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. కాగా.. తమిళనాడు, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిపై […]

Read More

ఢిల్లీ ఆస్పత్రులపై కేజ్రీవాల్ అసహనం

న్యూఢిల్లీ: ఢిల్లీ ఆస్పత్రుల్లో బెడ్ల కొరత లేదని, హాస్పిటల్స్‌ వర్గాలు కావాలనే అబద్ధాలు చెబుతున్నారని సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విషయాలు చెప్పారు. కరోనా లక్షణాలతో వచ్చిన వాళ్లను ఆస్పత్రుల్లో చేర్చుకోవాలని, వెనక్కి తిప్పి పంపితే ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కూడా ట్రీట్‌మెంట్‌ అందించాలని ఆదేశించారు. బెడ్లు, వెంటిలేటర్ల వివరాలను తెలుసుకునేందుకు ఢిల్లీ సర్కార్‌‌ మొబైల్‌ యాప్‌ను లాంచ్‌ చేసిందని, దాని ద్వారా వివరాలు […]

Read More