Breaking News

కేరళ

కరోనాపై కేరళ సీఎం సంచలన వ్యాఖ్యలు

కేరళ సీఎం సంచలన వ్యాఖ్యలు

తిరువనంతపురం: భారత్​లో కరోనా సామాజికవ్యాప్తి మొదలైందని కేరళ సీఎం పినరయి విజయన్​ పేర్కొన్నారు. మనదేశంలో మొదటి కేసు కేరళ రాష్ట్రంలోనే నమోదైంది. అక్కడిప్రభుత్వం లాక్​డౌన్​ కఠినంగా అమలు చేయడంతో వ్యాధి అంతగా విస్తరించలేదు. దీంతో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై ప్రశంసల వెల్లువెత్తాయి. భారత్​లో కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. అయినప్పటికీ కేంద్రప్రభుత్వం సామాజికవ్యాప్తి జరిగిందని చెప్పలేదు. దీంతో విజయన్​ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా శుక్రవారం కేరళలో 791 కొత్త కేసులు నమోదు అయ్యాయి. […]

Read More
ఫస్ట్​ బెల్​ కొట్టిన కేరళ

‘ఫస్ట్​బెల్’ కొట్టిన కేరళ

యావత్ ప్రపంచంలోని ప్రజలంతా కరీనా మహమ్మారి బారి నుంచి ఏవిధంగా తప్పించుకోవాలా అనే సంశయ స్థితిలో ఉంటూ వారిలో అనేక మంది స్వీయ నియంత్రణను పాటిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ దీని విషవలయంలో పడని దేశాలను మనం వేళ్లపై లెక్కించవచ్చు. ఈ విధంగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న ప్రస్తుత తరుణంలో పలు దేశాలు తమ విద్యార్థులకు విద్యను ఏవిధంగా అందించాలనే విషయంలో కానీ విద్యాలయాలను ఎప్పుడు కచ్చితంగా నూతన విద్యాసంవత్సరంతో ప్రారంభించాలనే విషయంలో సందిగ్ధంలో పడ్డాయి. దీనితో సమయానికి […]

Read More
కరోనా కట్టడికి కమాండోలు.. ఎక్కడో తెలుసా?

కరోనా కట్టడికి కమాండోలు.. ఎక్కడో తెలుసా?

తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నందున ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. తిరువనంతపురంలో ఇప్పటికే లాక్‌డౌన్‌ విధించిన ప్రభుత్వం అది స్ట్రిక్ట్‌గా అమలయ్యేందుకు కమాండోలను దించింది. తిరువనంతపురం పరిధిలోని పుంథూరాలో కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నందున ఆ ప్రాంతంలో కమాండోలను మోహరించారు. ఈ ప్రాతంలో గత ఐదు రోజుల్లో 600 మందికి టెస్టులు చేయగా.. 119 మందికి పాజిటివ్‌ వచ్చిందని అధికారులు చెప్పారు. స్పెషల్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌కు చెందిన 25 […]

Read More
కేరళ రూల్స్​ ఏడాది అమలు

కేరళ రూల్స్​ ఏడాది అమలు

తిరువనంతపురం: కరోనాను కట్టడి చేసేందుకు కేరళలో విధించిన రూల్స్‌ మరో ఏడాది పాటు కొనసాగనున్నాయి. మాస్కులు వాడడం, సోషల్‌ డిస్టెంసింగ్‌ ఏడాది పాటు కచ్చితంగా పాటించాలని కేరళ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు పెళ్లిలు, ఫంక్షన్లకు 50 మంది, అంత్యక్రియలకు 20 మందిని మాత్రమే అనుమతిస్తున్నట్లు చెప్పింది. సమావేశాలు, ధర్నాలు, ఊరేగింపులు లాంటి వాటిపై సంవత్సరం పాటు నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది. షాపులు, మాల్స్‌లో ఒక్కసారి కేవలం 20 మందిని మాత్రమే అనుమతించాలని, షాపు […]

Read More
సీరియల్​ కిల్లర్​ యావజ్జీవ శిక్ష

సీరియల్‌ కిల్లర్‌‌ కు యావజ్జీవ శిక్ష

మంగళూరు: 20 మంది మహిళలపై అత్యాచారం చేసి వారిపై సైనేడ్‌ ప్రయోగించి చంపేసిన సీరియల్‌ కిల్లర్‌‌ మోహన్‌కు కేరళ సెషన్స్‌ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2009లో కేరళకు చెందిన57 ఏళ్ల మహిళపై అత్యాచారం చేసి చంపేసిన కేసులో కోర్టు మోహన్‌ను దోషిగా తేల్చింది. ఇతను గతంలో మరో 19 మంది మహిళలపై కూడా అత్యాచారం చేసి హత్య చేసినట్లు అధికారులు చెప్పారు. కాగా, ఇప్పుడు కాసర్‌‌గోడ్‌కు చెందిన 25 ఏళ్ల మహిళను వివాహం చేసుకుంటానని […]

Read More

పూర్ణను బెదిరించింది ఎవరు?

తనను కొందరు బెదిరిస్తున్నారంటూ టాలీవుడ్​ నటి పూర్ణ పోలీసులను ఆశ్రయించారు. లాక్ డౌన్‌తో ఆమె కొన్ని రోజులుగా సొంత రాష్ట్రమైన కేరళలోనే ఉంటున్నారు. అయితే ఓ నలుగురు వ్యక్తులు సోషల్​మీడియా ద్వారా ఆమెను బెదిరించారు. ఏ విషయంలో బెదిరించారన్న విషయం ఆమె స్ఫష్టంగా చెప్పడం లేదు. నలుగురు వ్యక్తలు తనను డబ్బుల కోసం బెదిరిస్తున్నారని ఆమె కుటుంబసభ్యులతో కలిసి సైబర్​క్రైం పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్న నలుగురు సభ్యుల […]

Read More

కేరళ మంత్రికి యూఎన్​వో పిలుపు

తిరువనంతపురం​: కేరళ ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజా టీచర్​ను ఐక్యరాజ్య సమితి వక్తగా ఆహ్వానించింది. కోవిడ్​–19ను సమర్థవంతంగా ప్రతిఘటించినందుకు యూఎన్​వో(యునైటెడ్​ నేషన్స్​ఆర్గనైజెషన్​) నిర్వహించే ప్రజాసేవా దినోత్సవంలో ఆమె ప్రసంగించనున్నారు. కరోనాపై యుద్ధంలో సీపీఎం నేతృత్వంలోని కేరళ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఆ చర్యలను ప్రపంచదేశాలకు మంత్రి వివరించనున్నారు.

Read More
ఏనుగు మరణం బాధిస్తోంది

ఏనుగు మరణం బాధిస్తోంది

న్యూఢిల్లీ: మనుషుల క్రూరమైన చర్యల వల్ల కొన్నిసార్లు విపరీతంగా బాధపడాల్సి వస్తుందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. కేరళలో జరిగిన ఏనుగు ఘనటపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. గర్భంతో ఉన్న ఏనుగు మరణం తనను కలిచివేస్తోందన్నాడు. ‘మూగజీవులపై ప్రేమను చూపండి. ఇలాంటి హేయమైన చర్యలు సరికావు. మనం సాయం చేయకపోయినా.. హానీ మాత్రం చేయొద్దు’ అని కోహ్లీ పేర్కొన్నాడు. కేరళలో జరిగింది సిగ్గుమాలిన చర్య అని రైనా అన్నాడు. ఇలాంటి చర్యలకు పాల్పడే వ్యక్తులపై […]

Read More