20తులాల బంగారు ఆభరణాలు, రూ.40వేల నగదు అపహరణ సారథి న్యూస్, జోగులాంబ గద్వాల : జిల్లా కేంద్రంలో షేరల్లి విధికి చెందిన జాహిరబేగం ఇంట్లో 20తులాల బంగారు ఆభరణాలు, రూ 40వేలు నగదు గుర్తు తెలియని వ్యక్తులు అపహరణ చేసినట్లు బాధితులు నసిర్ తెలిపారు. బాధితులు నసిర్ తెలిపిన వివరాలు: సోమవారం మధ్యాహ్నం తమ అక్క జాహిరబేగం ఆమె కూతురు గద్వాల పట్టణంలోని ఆఖర్అలీవిధి లో బంధువుల పెళ్లికి వెళ్లగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో […]
సారథి న్యూస్, భువనేశ్వర్: పదవ తరగతి చదువుతున్న ఓ బాలిక సోమవారం తన ఇంట్లో అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. భువనేశ్వర్లోని డుమ్డుమా ఏరియా ఫేజ్-2 లో ఈ దారుణం జరిగింది. ఈ ఘటన పై సమాచారమందుకున్న పోలీసులు బాలిక ఇంటికి చేరుకొని.. మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహంపై ఎలాంటి గాయాలు గానీ, గుర్తులు కానీ లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని, బాలిక కుటుంబ సభ్యులే హత్య చేసి ఉంటారని భావిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ రష్మి మోహపాత్రా తెలిపారు. మృతదేహాన్ని […]
సారథి న్యూస్, వర్ధన్న పేట : వరంగల్ కమిషనరేట్ పరిధిలోని వర్ధన్నపేట, రాయపర్తితో పాటు చుట్టు పక్కల గ్రామీణా ప్రాంతాల్లో ప్రభుత్వ నిషేధిత గుట్కా బ్యాగుల సరఫరాకు పాల్పడుతున్న వ్యక్తిని మంగళవారం వర్ధన్నపేట పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి సుమారు రూ.8.10 లక్షల విలువగల గుట్కా బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్ కు సంబంధించి వర్ధన్నపేట ఏసీపీ రమేశ్ వివరాలను వెల్లడిస్తూ.. గుమ్మడవెల్లి నాగరాజు అలియాస్ ఉప్పల్ నాగరాజు అలియాస్ తొర్రూరు నాగరాజు అలియాస్ […]
సారథి న్యూస్, గుంటూరు : ‘నాకు ఆడవాళ్లంటే ఆసక్తి లేదు. అమెరికాలో నా స్నేహితుడు ఉన్నాడు. నువ్వు అక్కడికి వచ్చాక అతనితో సుఖపడుదువులే. నేను కూడా కలుస్తాను. ముగ్గురం ఎంజాయ్ చేద్దాం’ ఇదీ ఓ ఎన్ఆర్ఐ వరుడి బాగోతం. అరకోటి కట్నంతో, కోటి ఆశలతో ఆ ఇంట్లో అడుగుపెట్టిన నవవధువుకు ఎదురైన చేదు అనుభవం. కొడుకు సంసారానికి పనికిరాడని తెలిసీ అత్తమామలు తన గొంతు కోశారని తెలిసి ఆ యువతి గుండె పగిలింది. తనకు న్యాయం చేయాలంటూ […]
సారథి న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ ఎల్బీనగర్లోని శాతవాహన కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి కన్న కొడుకుని హత్య చేసి ఆత్మహత్య చేసుకుంది. భువనగిరి జిల్లా వలిగొండ మండలం వరకట్పల్లికి చెందిన శంకరయ్య, మమత దంపతులు కొంత కాలంగా ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాతవాహన కాలనీలో ఉంటున్నారు. వీరికి మూడేళ్ల కొడుకు రియాన్ష్(3) ఉన్నాడు. సోమవారం రాత్రి మమత కుమారుడి చేతిని గాయపరిచి అనంతరం మూడంతస్తుల భవనం పైనుంచి దూకి అత్మహత్యకు పాల్పడింది. తీవ్ర […]
కిక్ సినిమాతో తెలుగు తెరకు పరిచమైన నటుడు శ్యామ్ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడులోని కోడంబాక్కంలో శ్యామ్ పోకర్ క్లబ్ను నిర్వహిస్తున్నాడు. ఈ క్లబ్ను అతడు గ్యాంబ్లింగ్ చేస్తూ పలువురిని మోసగించినట్టు పోలీసులకు ఫిర్యాదులందాయి. దీంతో పోలీసులు శ్యాంను అదుపులోకి తీసుకున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన రేసుగుర్రం, ఊసరవెల్లి , కత్తి, వంటి సినిమాలో శ్యాం నటించాడు. ఇతడు తెలుగు, తమిళం, కన్నడ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు.
నోయిడా: కరోనా బారినపడ్డ ఓ యువతిని వైద్యుడు లైంగికంగా వేధించాడు. ఈ దారుణ ఘటన ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడా జైపీ దవాఖానలో చోటుచేసుకున్నది. ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతున్న ఓ యువతికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ఆమె జైపీ దవాఖానలో చేరింది. కాగా జైపీ దవాఖానలో పనిచేస్తున్న ఓ యువ వైద్యుడికి కూడా కరోనా సోకింది. కాగా దవాఖాన సిబ్బంది.. వీరిద్దరికీ ఒకే గదిని( ట్విన్బెడ్ షేరింగ్రూమ్) కేటాయించారు. దీంతో యువతితో సదరు వైద్యుడు అసభ్యంగా […]
డబుల్ బెడ్రూం ఇళ్లంటూ ఘరానా మోసం జనాల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లు మాదాపూర్, కూకట్పల్లి ఎస్.ఓ.టీ పోలీసుల సంయుక్త ఆపరేషన్ లో బట్టబయలు సారథి న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రుమ్ పథకాన్ని అడ్డు పెట్టుకొని కొందరు వ్యక్తులు పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే… తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరానికి చెందిన గూతుల. ప్రశాంత్(విజన్-1టీవీ ఛానెల్ చైర్మన్ తండ్రి లక్ష్మీనారాయణ) అనే వ్యక్తి కూకట్పల్లి హౌసింగ్ […]