Breaking News

Year: 2023

ఏసీబీకి పట్టుబడ్డ డిప్యూటీ తాసిల్దార్

సామాజిక సారధి , నాగర్ కర్నూల్ బ్యూరో : కొల్లాపూర్ నియోజక వర్గం లోని కోడేరు మండల తాసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాసిల్దార్ పురుషోత్తం పదివేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ లకు పట్టు పడ్డాడు . ఏసీబీ అధికారి శ్రీకృష్ణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం రాజాపూర్ గ్రామానికి చెందిన నాగేందర్ అనే రైతుకు సంబంధించిన ఒక ఎకరా 20 గుంటల భూమి విరాసతకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగా గత ఆరు నెలల నుండి దరఖాస్తును […]

Read More
మాదిగల ఐక్యవేదిక గ్రామ కమిటీ ఎన్నిక

మాదిగల ఐక్యవేదిక గ్రామ కమిటీ ఎన్నిక

సామాజికసారథి, వెల్దండ: నాగర్​ కర్నూల్​ జిల్లా వెల్దండ మండలం చొక్కన్నపల్లిలో మాదిగల ఐక్యవేదిక గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కొమ్ము రమేష్, గౌరవ అధ్యక్షుడిగా ఈదులపల్లి జంగయ్య, ఉపాధ్యక్షుడి ఈదులపల్లి శ్రీనివాస్, దూళ్ల రామస్వామి, ప్రధాన కార్యదర్శి ఈదులపల్లి వెంకటయ్య, కార్యదర్శులుగా ఈదులపల్లి జంగయ్య, తాండ్ర లక్ష్మయ్య ఎన్నికయ్యారు. అలాగే సంయుక్త కార్యదర్శులు కొమ్ము జంగయ్య, ఈదులపల్లి శ్రీకాంత్ సలహాదారులుగా తాండ్ర జంగయ్య, దూళ్ల జంగయ్యతో పాటు 40 మంది కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల […]

Read More

జర్నలిస్టులకు అండగా ఉంటాం …

సామాజిక సారథి , నాగర్ కర్నూల్: ప్రతి జర్నలిస్టులకు అండగా ఉంటామని, ప్రభుత్వం ద్వారా అందించే పథకాలను వారికి దక్కే విధంగా కృషి చేస్తానని నాగర్ కర్నూల్ కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని ఆయన చాంబర్లో టియుడబ్ల్యూజే-హెచ్ 143 ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మహాసభల గోడ పత్రికలను ఆవిష్కరించి కలెక్టర్ ఉదయ్ కుమార్ జర్నలిస్టులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా టియుడబ్ల్యూజే హెచ్ 143 ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మహాసభలు ఫిబ్రవరి […]

Read More

కృష్ణా నాయక్ చిన్న వయస్సులో గుండే పోటుతో మరణించడం చాలా దురదృష్టకరం….. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి – డా . రాజేష్ రెడ్డి

  • January 28, 2023
  • తెలంగాణ
  • Comments Off on కృష్ణా నాయక్ చిన్న వయస్సులో గుండే పోటుతో మరణించడం చాలా దురదృష్టకరం….. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి – డా . రాజేష్ రెడ్డి

సామాజిక సారథి , బిజినపల్లి ….. మండల పరిధిలో ని కిమ్య తండా గ్రామ పంచాయితీ సర్పంచ్ అంజి భర్త , గంగరాం డీలర్ అంగొత్ కృష్ణా నాయక్ శుక్ర వారం రాత్రి అకస్మాత్తుగా గుండే పోటుతో మరణించడంతో లట్టుపల్లి గ్రామంలో అయన ఇంటికి వెళ్ళి కృష్ణా నాయక్ పార్థివ దేహానికి డా . రాజేష్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించా రు . వారి మరణం పట్లతీవ్ర సంతాపం తెలిపి కృష్ణా నాయక్ పార్థివ దేహాన్ని చుసి […]

Read More

వాటర్ ఫిల్టర్ ను ప్రారంభిస్తున్న ఆయిళ్ళ లక్ష్మమ్మ, ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్

  • January 28, 2023
  • TELANGANA
  • తెలంగాణ
  • Comments Off on వాటర్ ఫిల్టర్ ను ప్రారంభిస్తున్న ఆయిళ్ళ లక్ష్మమ్మ, ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్

సామాజిక సారథి,కడ్తాల్: కడ్తాల్ మండలంలోని మైసిగండి డిఎన్ టి ప్రైమరీ స్కూల్ లో బోర్ వాటర్ తాగుతున్న విద్యార్థులను చూసి 50000 వేల విలువైన వాటర్ ఫిల్టర్ బహుకరణ ఆయిళ్ళ శంకరయ్య గౌడ్ జ్ఞాపకర్థం ఆయిళ్ళ లక్ష్మమ్మ వారి కుమారుడు టీపీసీసీ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ పద్మశ్రీ లు స్కూల్ కు బహుకరించి ప్రారంభించడం జరిగింది.ఈ సందర్బంగా టీపీసీసీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మనం పుట్టి పెరిగిన ఊర్లో చదువుకున్న స్కూల్ లో మౌలిక […]

Read More

డా.విజయ్ కుమార్ కు అసోసియేట్ ప్రొఫెసర్ గా పదోన్నతి

సామాజికసారథి మహబూబ్ నగర్ బ్యూరో : స్థానిక ఎంవీస్ ప్రభుత్వడిగ్రీ కళాశాల కామర్స్ విభాగాధిపతిగా ఉన్న డాక్టర్​ ఎం.విజయ్ కుమార్ అసోసియేట్ ప్రొఫెసర్ గా పదోన్నతి పొందారు. తెలంగాణ రాష్ట్ర కళాశాల విద్యాశాఖ కమిషనర్​ నవీన్ మిట్టల్ నుంచి అసోసియేట్ ప్రొఫెసర్ గా ఉత్తర్వులు అందిన సందర్భంగా ఎంవీస్ కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు ఆయనకు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం డాక్టర్​ విజయ్ కుమార్ డాక్టర్​ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజనల్ కోఆర్డినేటర్ అదనపు బాధ్యతలు […]

Read More

మొక్కలే కదా.. అనుకున్నారేమో!

300 హరితహారం మొక్కల తొలగింపు సామాజికసారథి, వెల్దండ: మొక్కలే కదా.. అనుకున్నారేమో!, తొలగిస్తే అడిగేవారు ఎండరేమో అనుకుని ఉంటారేమో… అందుకే కావొచ్చు 300 మొక్కలను తొలగించారు. మండలంలోని కొట్ర చౌరస్తా సమీపంలో శ్రీశైలం- హైదరాబాద్​ రోడ్డు దుర్గామాత ఆలయానికి వెళ్లే పక్కన ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి హరితహరంలో మొక్కలను నాటారు. గ్రామపంచాయతీ సిబ్బందివారు ప్రతిరోజూ నీళ్లు పట్టడంతో పాటు సంరక్షణ బాధ్యతలను చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఇక్కడి సమీప స్థలంలో పెట్రోల్​ బంక్​ పనులు, మట్టి లెవలింగ్​ […]

Read More

గురుకుల విద్యార్ధి అనుమానస్పద మృతి

*శ్రీను మృతికి కారకురాలైన ప్రిన్సిపల్, వార్డెన్ల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి* *బాధిత కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి* *తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నర్సింహయ్య డిమాండ్ సామాజిక సారథి, మహబూబ్ నగర్ బ్యూరో :ధర్మాపూర్ మహాత్మా జ్యోతి రావు పూలే గురుకుల పాఠశాల లో ఆరవ తరగతి చదువు తున్న విద్యార్థి శ్రీను అనుమానస్పద గా బుధవారం మృతి చెందారు.హన్వాడ మండల కేంద్రానికి చెందిన బ్యాకరి కృష్ణయ్య అంజమ్మల దంపతుల రెండవ […]

Read More