Breaking News

Month: July 2022

కారులో రిక్తహస్తం ఎవరికో?

కారులో రిక్తహస్తం ఎవరికో?

అధికారపార్టీలో టికెట్ కోసం పోటాపోటీ ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరు ఆశావహులు ::: గంగు ప్రకాశ్​, సామాజికసారథి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో ఎన్నికల హడావుడి ఏడాదిన్నర ముందే మొదలైనట్లు కనిపిస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తుందని రాజకీయ పార్టీల్లో ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీంతో అటు అధికార పార్టీలోనూ అలజడి మొదలైంది. నాగర్ కర్నూల్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే టికెట్ ఎవరికీ వస్తుందోనని ఎవరి వర్గం నాయకులు వారు అంచనాలు వేసుకుంటున్నారు. ముందస్తుగానే ఎవరికివారు ప్రజల్లో […]

Read More
పేదలపై ఎమ్మెల్యే దానం గూండాగిరీ నడవదు

ఎమ్మెల్యే దానం గూండాగిరీ నడవదు

పేదలు జూబ్లీహిల్స్ లో నివసించడం ఆయనకు ఇష్టం లేదు అధికారంలోకి వచ్చిన వెంటనే అంబేద్కర్ నగర్ వాసులకు ఇళ్లపట్టాలు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్​ ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్ భరోసా సామాజికసారథి, హైదరాబాద్: బీఎస్పీ పేదల పార్టీ అని, బస్తీల్లో పుట్టిన పార్టీ అని.. రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ​ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ముప్పై ఏళ్లుగా నివసిస్తున్న జూబ్లీహిల్స్ లోని రోడ్డు నం.46లోని అంబేద్కర్ నగర్ వాసులకు ఇళ్లస్థలాలకు పట్టాలు ఇస్తామని మాటిచ్చి, ఇళ్లు నిర్మించుకోడానికి అనుమతిచ్చి […]

Read More
రౌడీషీటర్లకు గుడ్​న్యూస్!​

రౌడీషీటర్లకు గుడ్​న్యూస్!​

24 మందిపై కేసుల ఎత్తివేత సామాజికసారథి, నాగర్​కర్నూల్ ​ప్రతినిధి: నాగర్​కర్నూల్​ జిల్లా పోలీసులు రౌడీ షీటర్లకు గుడ్​ చెప్పారు. సత్ర్పవర్తన కింద జిల్లాలో 24 మందిపై రౌడీషీట్​ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు నాగర్​కర్నూల్​ డీఎస్పీ మోహన్​కుమార్​ సోమవారం ప్రకటనలో వెల్లడించారు. కొల్లాపూర్, నాగర్​కర్నూల్ సబ్​ డివిజన్ల ​పరిధిలో 69 మంది రౌడీషీటర్లను ముఖాముఖిగా పరిశీలించి కౌన్సిలింగ్ ​నిర్వహించిన జిల్లా ఎస్పీ కె.మనోహర్​ వారి సంబంధిత వివరాలను సేకరించారు. ప్రస్తుతం చేస్తున్న పనులు, జీవనోపాధి, సామాజిక వ్యవహారాలు, […]

Read More
మొగులయ్య.. బాగున్నావయ్యా!

మొగులయ్య.. బాగున్నావయ్యా!

సామాజికసారథి, వెల్దండ: పద్మశ్రీ అవార్డు గ్రహీత, అరుదైన 12 మెట్ల కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శనం మొగులయ్యను సోమవారం నాగర్​కర్నూల్​ జిల్లా వెల్దండ ఎస్సై ఎం.నర్సింహులు ఘనంగా సత్కరించారు. ఆయన బాగోగులను అడిగి తెలుసుకున్నారు. రెండు రోజుల క్రితం న్యూఢిల్లీలో మాజీ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ వీడ్కోలు కార్యక్రమానికి హాజరయ్యారు. హైదరాబాద్​ నుంచి స్వగ్రామం లింగాల మండలం అవుసలికుంటకు వెళ్తున్న ఆయన సోమవారం వెల్దండలో కొద్దిసేపు ఆగారు. మొగులయ్యను వెల్దండ సర్పంచ్​ యెన్నం భూపతిరెడ్డి కలిసి సత్కరించారు. […]

Read More
ప్రమాదంలో బహుజన సమాజం

పేదల బతుకులు మార్చుదాం

బాంఛెన్ ​బతుకులు పోవాలి పీకే లాంటి వారి ఎత్తులను చిత్తుచేయాలి తెలంగాణలో నిరంకుశపాలనను గద్దెదించాలి 1300 మంది అమరవీరుల కలలను సాకారం చేద్దాం మహిళలకు అన్నిరంగాల్లో సమాన అవకాశాలు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్​ ఆర్ఎస్​ ప్రవీణ్​ కుమార్ బహుజన విద్యావంతుల మేదోమధన సదస్సు విజయవంతం సామాజికసారథి, హైదరాబాద్ ప్రతినిధి: ఇప్పుడు కావాల్సింది ప్రజాస్వామిక తెలంగాణ అని, 1,300 మంది అమరులు కలలుగన్న తెలంగాణను బహుజనీకరణ చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్​ ఆర్ఎస్ ​ప్రవీణ్​కుమార్ ​ఆకాంక్షించారు. బహుజన […]

Read More
ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ చోరీ

కొట్ర ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ చోరీ

సామాజికసారథి, వెల్దండ: నాగర్​కర్నూల్​ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో ఇటీవల పున:ప్రతిష్టాపన చేసిన అభయ ఆంజనేయస్వామి ఆలయంలో దొంగలుపడ్డారు. భక్తులు సమర్పించిన కానుకలను ఉంచిన హుండీని రాత్రికిరాత్రే ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన శనివారం ఉదయం వెలుగుచూసింది. హుండీలో సుమారు రూ.రెండులక్షల మేర ఉండవచ్చని గ్రామ సర్పంచ్, ఆలయ ధర్మకర్త పొనుగోటి వెంకటేశ్వర్​రావు తెలిపారు. కాగా, ఆలయం పున:నిర్మాణం అనంతరం మార్చి 23, 24, 25వ తేదీల్లో ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవాలను అంగరంగ వైభవంగా జరిపించారు. విశేషసంఖ్యలో […]

Read More
ఇదేం న్యాయం?

ఇదేం న్యాయం?

ముగ్గురు సంతానం కేసులో జడ్పీ చైర్ పర్సన్ పై అనర్హత తీర్పు తిమ్మాజీపేట జడ్పీటీసీకి నలుగురు సంతానం ఫిర్యాదు చేయని ప్రతిపక్షాలు.. బయటికి ‘అసలు కథ’ తాడూరు సొసైటీ చైర్మన్ వివరాలూ వివాదాస్పదం అధికారపార్టీలో చేరడంతో అంతా గప్​చుప్​ కందనూలులో చర్చనీయాంశంగా ‘సంతానం పాలిటిక్స్’​ సామాజికసారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: ప్రస్తుత రాజకీయాల్లో కులం అనేది రాజకీయాల్లో ప్రధాన అంశంగా మారింది.. ఓట్లు తెచ్చిపెట్టడంలోనూ, విభజించడంలోనూ ప్రధానపాత్ర పోషిస్తోంది.. అదే కులం ఇప్పుడు ఎన్నికల్లో తప్పుడు ధ్రువీకరణ […]

Read More
షట్టర్​దక్కలేదని అక్కసు

షట్టర్​ దక్కలేదని అక్కసు!

అధికారులకు ఓ నాయకుడి ఫిర్యాదు సొంత సామాజికవర్గంలోనే వ్యతిరేకత సామాజికసారథి, బిజినేపల్లి: తనకు న్యాయం చేయాలని, సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఏదైనా పని చట్టవిరుద్ధంగా చేస్తుంటే అధికారులకు ఫిర్యాదు చేయడంలో తప్పులేదు. కానీ అందులో తనకు వాటా దక్కలేదని ఫిర్యాదు చేయడమే వివాదాస్పదమైంది. ఒక మంచి ఉద్దేశంతో పేదలకు ఉపయోగపడాలన్న తపనతో చేస్తున్న పనిని అడ్డుకోవాలని నాగర్​కర్నూల్ ​జిల్లా బిజినేపల్లి మండలంలో ఓ ముస్లిం నాయకుడు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బిజినేపల్లి […]

Read More