Breaking News

Day: January 3, 2022

రైతుబంధుపై సంబరాలు

రైతుబంధుపై సంబరాలు

వాకిళ్లలో ముగ్గులు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు 10న ముగింపు కార్యక్రమాలు మంత్రి కె.తారక రామారావు సామాజిక సారథి, హైదరాబాద్: జనవరి 3 నుంచి 10వ తేదీ వరకు వారం రోజుల పాటు రైతుబంధు సంబరాలు నిర్వహించాలని టీఆర్ఎస్​వర్కింగ్​ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు సూచించారు. రైతుబంధు కార్యక్రమం ద్వారా రూ.50వేల కోట్లు రైతన్నల ఖాతాల్లోకి చేరిన శుభసందర్భంగా సెలబ్రేట్ చేసేందుకు మనమంతా ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా జడ్పీ చైర్మన్లతో […]

Read More
ఇసుకాసురులపై చర్యలు

ఇసుకాసురులపై చర్యలు

ఆదివాసీలను ఆగం చేస్తే చూస్తూ ఉరుకోము అభివృద్ధి పేరుతో దోచుకుంటే చర్యలు తప్పవు సామాజిక సారథి,ములుగు ప్రతినిధి: మావోయిస్టు పార్టీ డివిజన్ కార్యదర్శి వెంకటేష్ పేరుతో ఇసుక ఏజెన్సీలో జరుగుతున్న మాఫియాపై ఆదివారం లేఖ విడుదల చేశారు. ఈ లేఖలో గోదావరి పొడవునా ఆదివాసి సొసైటీల పేరుతో కొనసాగుతున్న ఇసుక ర్యాంపులలో ఇసుక మాఫియా చొరబడి తమ లాభాల కోసం ఆదివాసి ప్రజల మధ్య వైరుధ్యాలు సృష్టించింది రెండు మూడు గ్రూపులుగా చీల్చి ప్రజల ఐక్యతను దెబ్బతీయడం […]

Read More
నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి

నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి

  • January 3, 2022
  • Comments Off on నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి

సామాజిక  సారథి, నాగర్ కర్నూల్:  అచ్చంపేట నియోజకవర్గంలో లక్కీ స్కీమ్ నిర్వహిస్తూ ప్రజలను మోసం చేస్తున్న నిర్వాహకులపై చర్యలు తీసు కోవాలని మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు డాక్టర్  వంశీ కృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన  విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అండతో దోమల పెంట, బల్మూరుకు చెందిన టీఆర్ఎస్ నాయకులూ బోగస్ సంస్థలను […]

Read More
బండి సంజయ్కు బాధ్యత లేదా?

బండి సంజయ్​కు బాధ్యత లేదా?

మంత్రి గంగుల కమలాకర్‌ సామాజికసారథి, కరీంనగర్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన జాగరణ దీక్ష, పోలీసులు భగ్నం చేయడంపై ఆదివారం రాత్రి మంత్రి గంగుల కమలాకర్‌ స్పందించారు. గొడవలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఒక ఎంపీ చట్టాలను ఉల్లంఘిస్తే ఎలా? అని నిలదీశారు. ఢిల్లీలో ఎవరైనా దీక్షలు చేస్తే కేంద్ర ప్రభుత్వం ఊరుకుంటుందా? అని ప్రశ్నించారు. ఉద్యోగుల విజ్ఞప్తి మేరకే జీవోనం.317 ఇచ్చామని తెలిపారు. కొవిడ్‌ నిబంధనలు పాటించే బాధ్యత […]

Read More
పూసాయి ఎల్లమ్మ జాతరకు వేళాయే

పూసాయి ఎల్లమ్మ జాతరకు వేళాయే

జైనథ్‌: మండలంలోని పూసాయి గ్రామంలో గల అతిప్రాచీన ఆలయమైన ఎల్లమ్మ తల్లి ఆలయం ప్రాంగణంలో ప్రతీ సంవత్సరం మాదిరిగానే పుష్యమాసం నుంచి మాగమాసం వరకు నెల రోజుల పాటు జాతర కొనసాగుతుందని గ్రామస్తులు తెలిపారు. పూసాయి జాతర ప్రారంభం మొదటి రోజున అయిన ఆదివారం గ్రామ మహిళలు భక్తులు డప్పు బజాల మధ్య బోనాన్ని మట్టికుండల్లో తలపై పెట్టుకొని డప్పులు, బాజాల మధ్య ఎల్లమ్మ తల్లికి సమర్పించారు. ఎల్లమ్మ గరగుడి నుంచి స్థానిక కోనేరులో చేరే నీటితో […]

Read More
టీఆర్ఎస్ గుండాలపై చర్యలు తీసుకోవాలి

టీఆర్ఎస్​ గుండాలపై చర్యలు తీసుకోవాలి

టీపీసీసీ చీఫ్​రేవంత్‌రెడ్డి సామాజికసారథి, హైదరాబాద్: టీఆర్ఎస్ గుండాలపై కఠిన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని గంజాయి తెలంగాణగా మార్చేశారని ఆరోపించారు. గంజాయి మత్తులో టీఆర్ఎస్ గూండాలు కాంగ్రెస్ నేతను హత్య చేశారని తెలిపారు. ప్రజల మధ్య మద్యం సేవించవద్దన్నందుకు.. టీఆర్ఎస్ నేతలు దాడి చేసి హత్య చేశారని దుయ్యబట్టారు. నిందితులను అరెస్ట్ చేయకపోతే కాంగ్రెస్ తరఫున పెద్దఎత్తున ఉద్యమిస్తుందని తెలిపారు. మృతుడి కుటుంబానికి రూ.50లక్షల […]

Read More
వైఎస్సార్టీపీలోకి గట్టు

వైఎస్సార్​టీపీలోకి గట్టు

  • January 3, 2022
  • Comments Off on వైఎస్సార్​టీపీలోకి గట్టు

సామాజికసారథి, హైదరాబాద్: టీఆర్ఎస్ మాజీనేత గట్టు రామచంద్రరావు షర్మిల పార్టీలోకి చేరనున్నారు. సోమవారం వైఎస్ షర్మిల సమక్షంలో రామచంద్రరావు పార్టీలో చేరుతారని చెబుతున్నారు. టీఆర్ఎస్‌లో ఉద్యమకారులకు ప్రాధాన్యత లేదని ఇటీవల టీఆర్ఎస్‌కు రాజీనామా గట్టు రామచంద్రరావు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు అవకాశం కల్పిస్తారని రామచంద్రరావు ఆశించారు. అయితే గట్టుకు కాకుండా తాతా మధుకు ఆ స్థానాన్ని సీఎం కేసీఆర్ కేటాయించారు. దీంతో తీవ్రంగా మనస్తాపం చెందిన గట్టు రాజీనామా చేశారని తెలుస్తోంది. […]

Read More
క్రీడలకు అధిక ప్రాధాన్య

క్రీడలకు అధిక ప్రాధాన్య

ఆర్చరీ టోర్నీ రాష్ట్రానికే గర్వకారణం మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ సామాజికసారథి, హైదరాబాద్: యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎన్టీపీసీ వంటి సంస్థలు ఆర్చరీ (విలువిద్య) క్రీడలను నిర్వహించడానికి ముందుకు రావడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఇలాంటి క్రీడలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో మొదటి ఎన్టీపీసీ నేషనల్ ర్యాంకింగ్ ఆర్చరీ టోర్నమెంట్ జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… […]

Read More