Breaking News

Day: April 21, 2021

ఘనంగా వీరభద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు

ఘనంగా వీరభద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు

సారథి, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేట మండల పరిధిలోని గొట్టుముక్కల గ్రామంలో వీరభద్రస్వామి ఆలయంలో నాలుగో వార్షికోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో శనివారం ప్రారంభమైన నాలుగో వార్షికోత్సవ వేడుకలు, స్వామివారి ఆభరణాల ఊరేగింపు అనంతరం అభిషేకంతో ముగిశాయి. స్వామివారికి ఆభరణాలను అలంకరించి ధూపదీప నైవేద్యాలతో ఘనంగా పూజలు చేశారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వార్షికోత్సవంలో భాగంగా ఆలయంలో భక్తులకు అన్నదానం చేశారు. దేవస్థానం వద్ద సత్రాల నిర్మాణం, వివిధ అభివృద్ధి […]

Read More
మాస్కులు, శానిటైజర్ల అందజేత

మాస్కులు, శానిటైజర్ల అందజేత

సారథి, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేటకు చెందిన స్థానిక ప్రైవేట్​ వైద్యుడు డాక్టర్ ఫణికుమార్ సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్​ లో మాస్కులు శానిటైజర్ ను ఎస్సై నరేందర్ కు అందజేశారు. రెండో విడత కరోనా విజృంభిస్తున్న తరుణంలో పోలీసులు నిర్వీరామంగా అందిస్తున్న సేవలు, వారి భద్రత దృశ్య పోలీస్ సిబ్బందికి మాస్కులు శానిటైజర్లను అందజేసినట్లు డాక్టర్ ఫణికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరుణ రెండో విడత విజృంభిస్తున్న తరుణంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతిఒక్కరూ […]

Read More
ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలను ఆపబోం..

ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలను ఆపబోం..

సారథి, రామాయంపేట: కరోనాతో రాష్ట్ర ఆదాయం దెబ్బతిన్నప్పటికి కూడా ఏ పథకాలను ఆపకుండా, సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం నిజాంపేట మండలంలోని నందిగామ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా పండించిన పంటను నేరుగా కొనుగోలు సెంటర్లలోనే అమ్ముకోవాలని రైతులకు సూచించారు. ధాన్యం అమ్మిన మూడు నాలుగు […]

Read More
సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలి

సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలి

సారథి, పెద్దశంకరంపేట: ముఖ్యమంత్రి కేసీఆర్ కరోరా నుంచి త్వరగా కోలుకోవాలని కోరుతూ నారాయణఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్ రెడ్డి పెద్దశంకరంపేట మండలంలోని కొప్పోలు ఉమాసంగమేశ్వర ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. వేద బ్రాహ్మణ పండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారికి ప్రత్యేకపూజలు జరిపించారు. ఆయన వెంట పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్, వైస్ ఎంపీపీ లక్ష్మి రమేష్, సర్పంచ్​ ల ఫోరం మండలాధ్యక్షుడు కుంట్ల రాములు, ఎంపీటీసీలు వీణా సుభాష్ గౌడ్, స్వప్న రాజేశ్వర్, మల్లేశం, సుధాకర్, రాజేశ్వరి […]

Read More
ఇంద్రవెల్లి నెత్తుటిగాథకు 40 ఏళ్లు

ఇంద్రవెల్లి నెత్తుటిగాథకు 40 ఏళ్లు

సారథి, ఉట్నూర్(ఇంద్రవెల్లి): దోపిడీ, పీడనపై తిరుగుబాటు చేసిన అమాయక ఆదివాసీ అడవి బిడ్డలపై తుపాకీ తూటాల వర్షం కురిసింది. అడవి అంతా రుధిక క్షేత్రమైంది. అది ఎంతోమంది విప్లవ పాఠాలు నేర్పించింది. ఇంద్రవెల్లి నెత్తుటి గాథకు మంగళవారం నాటికి సరిగ్గా 40 ఏళ్లు అవుతుంది. 1981 ఏప్రిల్ 20.. ఆ రోజు ఏం జరిగిందంటే.. తాము సాగుచేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, తమ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించాలనే డిమాండ్లతో రైతు కూలీ సంఘం ఇంద్రవెల్లి […]

Read More
బోల్తాకొట్టిన వలస కార్మికుల బొలేరో

బోల్తాకొట్టిన వలస కార్మికుల బొలేరో

సారథి, రామాయంపేట: కేరళ నుంచి మధ్యప్రదేశ్ కు 10 మంది వలస కూలీలతో వెళ్తున్న బోలెరో వాహనం నేషనల్ హైవే నం.44పై రామయంపేట స్థానిక పెద్దమ్మ టెంపుల్ వద్ద టైర్ పంచర్ కావడంతో బోల్తాకొట్టింది. అందులో ఉన్న ముగ్గురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. పలువురికి స్వల్పంగా గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం రామాయంపేట గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. పోలీసులు కేసుదర్యాప్తు చేస్తున్నారు.

Read More
వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

సారథి, నిజాంపేట: నిజాంపేట మండలంలోని బచ్చురాజిపల్లి గ్రామంలో యాసంగి వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ బాదే చంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుంచు నర్సవ్వస్వామి, ఎంపీటీసీ లద్ద సురేష్, సొసైటీ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి రామావత్ లక్ష్మి, గ్రామరైతులు పాల్గొన్నారు.

Read More
ముగిసిన మున్సిపల్​నామినేషన్లు

ముగిసిన మున్సిపల్​ నామినేషన్లు

361 మంది .. 576 నామినేషన్లు చివరి రోజున 407 నామినేషన్లు దాఖలు పలు వార్డుల్లో ఖరారు కానీ పార్టీ అభ్యర్థులు నేడు నామినేషన్ల పరిశీలన సారథి ప్రతినిధి, సిద్దిపేట: సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం ముగిసింది. మూడు రోజుల పాటు మున్సిపల్ ఎన్నికల అధికారులు నామినేషన్లు స్వీకరించారు. తొలి రెండు రోజులు తక్కువగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా చివరి రోజు పెద్దసంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాగా […]

Read More