Breaking News

ADIALABAD

ఇంద్రవెల్లి నెత్తుటిగాథకు 40 ఏళ్లు

ఇంద్రవెల్లి నెత్తుటిగాథకు 40 ఏళ్లు

సారథి, ఉట్నూర్(ఇంద్రవెల్లి): దోపిడీ, పీడనపై తిరుగుబాటు చేసిన అమాయక ఆదివాసీ అడవి బిడ్డలపై తుపాకీ తూటాల వర్షం కురిసింది. అడవి అంతా రుధిక క్షేత్రమైంది. అది ఎంతోమంది విప్లవ పాఠాలు నేర్పించింది. ఇంద్రవెల్లి నెత్తుటి గాథకు మంగళవారం నాటికి సరిగ్గా 40 ఏళ్లు అవుతుంది. 1981 ఏప్రిల్ 20.. ఆ రోజు ఏం జరిగిందంటే.. తాము సాగుచేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, తమ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించాలనే డిమాండ్లతో రైతు కూలీ సంఘం ఇంద్రవెల్లి […]

Read More
బిడ్డకు కట్నం ఏమిచ్చాడో తెలుసా..!

బిడ్డకు కట్నం ఏమిచ్చాడో తెలుసా..!

ఆదిలాబాద్: కట్నకానుకల కింద తమ బిడ్డ, అల్లుడికి బంగారు నగలు, స్థిరాస్తులు రాసి ఇస్తున్న ఈ తరుణంలో ఓ తండ్రి తన కూతురుకు విలువైన సంపద ఇచ్చాడు. అవేమిటో తెలుసా.. అరకపోయే జోడెద్దులు. ఈ సంస్కృతి సంప్రదాయం గిరిజన కుటుంబాల్లో తరతరాలుగా వస్తోంది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం వైజాపూర్ గ్రామానికి చెందిన ఆత్రం సంగీతను ఆదిలాబాద్ మండలం ఛిచూధర్ ఖానాపూర్ గ్రామానికి చెందిన నైతం ప్రభుకు ఇచ్చి పెండ్లి చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. మంగళవారం పెళ్లికొడుకు […]

Read More

జూడాలపై దాడులు సరికాదు

సారథి న్యూస్, ఆదిలాబాద్: కరోనా బాధితులకు వైద్యచికిత్సలు అందించే క్రమంలో హైదరాబాద్​లోని గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ పై దాడికి నిరసనగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఉదయం గంటపాటు ఓపీ విధులను బహిష్కరించి ప్లకార్డులతో నిరసనకు దిగారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా రిమ్స్ ప్రధానగేటు వద్ద బైఠాయించారు. వారికి సీనియర్ డాక్టర్లు మద్దతు తెలిపారు. జూడాల సంఘం అధ్యక్షుడు ప్రణవ్ మాట్లాడుతూ కోవిడ్ […]

Read More

కలుషితమైన ఆహారం తిని..

22 మందికి అస్వస్థత ఇద్దరి పరిస్థితి విషమం సారథి న్యూస్, ఆదిలాబాద్: కలుషిత ఆహారం తిని 22 మంది అస్వస్థతకు గురైన సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం శ్యాంనాయక్ తండాలో బుధవారం చోటుచేసుకుంది. ఏటా తండాలో దుర్గామాత పూజ నిర్వహిస్తారు. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా జరుపుకున్నారు. రాత్రి వండిన మటన్ ను సంప్రదాయం ప్రకారం పూజలో పాల్గొన్న వారు ప్రసాదంగా తీసుకుంటారు. ఎండకాలం కావడంతో మటన్​ కులుషితం కావడంతో 22 మంది అస్వస్థతకు […]

Read More