Breaking News

Month: January 2021

వాటర్ వర్కర్స్ యూనియన్ క్యాలెండర్​ఆవిష్కరణ

వాటర్ వర్కర్స్ యూనియన్ క్యాలెండర్​ ఆవిష్కరణ

సారథి న్యూస్, హైదరాబాద్: ప్రగతి భవన్ లో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును బుధవారం హైదరాబాద్ వాటర్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కలిశారు. ఎస్సీ, ఎస్టీ వాటర్ వర్కర్స్ యూనియన్ క్యాలెండర్ ను మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్​రావు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, జడ్చర్ల ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి, తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

Read More
ఘనంగా గోదాదేవి కల్యాణం

ఘనంగా గోదాదేవి కల్యాణం

సారథి న్యూస్, రామాయంపేట: మెదక్ ​జిల్లా రామాయంపేట మండలంలోని చల్మేడ గ్రామంలో తిరుమల స్వామి ఆలయంలో బుధవారం ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా గోదాదేవి కల్యాణం వేదపండితులు వాసుదేవచారి, హర్షవర్ధన్ చారి, అర్చకుల సమక్షంలో ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల మహిపాల్ ఆధ్వర్యంలో ఘనంగా జరిపించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీసభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Read More
‘సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్’తో ఎంతో మేలు

‘సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్’తో ఎంతో మేలు

సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూ.26 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భవనం(సీడీఎస్) వచ్చే అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. నిర్మాణ పనులను బుధవారం సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ విప్​లు గువ్వల బాలరాజ్, బాల్క సుమన్, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కాలే యాదయ్య, గోపీనాథ్, గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ బాబాపసియుద్దీన్ తదితరులు సందర్శించారు. దళితుల అభ్యున్నతి […]

Read More
రామగుండం ఐటీ పరిశ్రమలకు అనువైన ప్రాంతం

రామగుండం ఐటీ పరిశ్రమలకు అనువైన ప్రాంతం

సారథి న్యూస్, రామగుండం: రామగుండం పారిశ్రామిక ప్రాంతం ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైన ప్రాంతమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు ఆదేశాల మేరకు ఐటీ సీఈవో(ప్రమోషన్స్) విజయ్ ​రంగనేనితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి ఐటీ పార్క్ వస్తే యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు.మంత్రి నిరంజన్​రెడ్డిని కలిసిన కోరుకంటిఅంతకుముందు ఆయన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డిని కలిశారు. రైతు వేదికలు, వ్యవసాయ మార్కెట్​ ప్రారంభోత్సవానికి రావాలని […]

Read More
వివేకానందుని జీవితం యువతకు ఆదర్శం

వివేకానందుని జీవితం యువతకు ఆదర్శం

సారథి న్యూస్, కరీంనగర్: నేటి యువతకు స్వామి వివేకానందుని జీవితం ఆదర్శప్రాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్​ అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమం సందర్భంగా దేశంలోని యువకులు, ప్రజలను సంఘటితం చేయడానికి ఆయన ప్రసంగాలు దోహదపడ్డాయని గుర్తుచేశారు. మంగళవారం స్వామి వివేకానందుని 158వ జయంతి సందర్భంగా కరీంనగర్ టౌన్​లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ బండి సంజయ్​ మాట్లాడుతూ.. భారతదేశం ఒక గొప్ప జ్ఞానసంపద కలిగిన దేశమని ప్రపంచానికి చాటి […]

Read More
కొట్రలో వివేకానందుని జయంతి

కొట్రలో ఘనంగా వివేకానందుని జయంతి

సారథి న్యూస్, వెల్దండ: నాగర్​కర్నూల్ ​జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో స్థానిక యువజన సంఘాల ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. మంగళవారం స్థానిక గ్రామపంచాయతీ ఆఫీసు వద్ద వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామ యువ నాయకులు కావటి దశరథం మాట్లాడుతూ.. వివేకానంద తన జీవితాన్ని దేశం కోసం, ధర్మం కోసం అంకితం చేశారని గుర్తుచేశారు. ఆఖండ భారతదేశ సంస్కృతి, సంప్రదాయాన్ని ప్రపంచానికి తెలియజెప్పారని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు […]

Read More
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కమిటీ నియామకం

శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కమిటీ నియామకం

సారథి న్యూస్, రామాయంపేట: నిజాంపేట మండలంలోని నస్కల్ గ్రామంలో మంగళవారం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కమిటీని నియమించారు. నస్కల్ శాఖ ట్రస్ట్ కమిటీ అధ్యక్షుడిగా గందే రాములును నియమించారు. కార్యక్రమంలో జిల్లా ప్రముఖ్​ పబ్బ సత్యనారయణ, ఉమ్మడి జిల్లా సంఘటన కార్యదర్శి పుట్టి మల్లేష్, నిజాంపేట మండల ప్రముఖ్​ కొమ్మట నరేందర్, బీజేపీ నాయకులు తీగల శ్రీనివాస్ గౌడ్, తిరుపతి పాల్గొన్నారు.

Read More
ఘనంగా వివేకానంద జయంతి

ఘనంగా వివేకానంద జయంతి

సారథి న్యూస్​, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామంలో వివేకానంద యూత్ ఆధ్వర్యంలో వివేకానంద జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆఖండ భారతదేశ సంస్కృతిని, సంప్రదాయాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన విశ్వవిఖ్యాత తత్వవేత్త, గొప్పవ్యక్తి అని కొనియాడారు. వివేకానంద తన జీవితాన్ని దేశం కోసం, ధర్మం కోసం అంకితం చేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో పుల్లూరు గ్రామపెద్దలు చల్లా గిరిధర్ రెడ్డి, కలుగోట్ల పీఏసీఎస్​ చైర్మన్ గజేందర్ రెడ్డి, సర్పంచ్ నారాయణమ్మ, ఎంపీటీసీ సభ్యులు […]

Read More