Breaking News

Day: September 17, 2020

మేమున్నామని..

మేమున్నామని..

సారథి న్యూస్, కర్నూలు: జిల్లా పోలీసు శాఖలోని ఆర్మ్​డ్ రిజర్వుడు హెడ్ క్వార్టర్ లో పనిచేస్తున్న ఏఆర్ మహిళా కానిస్టేబుల్ వి.మహాదేవి గత ఆగష్టు 11న రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఆమె కుటుంబాన్ని ఆదుకునేందుకు 2018 బ్యాచ్ కు చెందిన ఎఆర్ మహిళా కానిస్టేబుళ్లు తమ వంతు సహాయంగా సేకరించిన మొత్తం రూ.2.26లక్షల నగదును గురువారం జిల్లా పోలీసు ఆఫీసులో మహిళా కానిస్టేబుల్ కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ గౌతమిసాలి, ట్రైనీ ఐపీఎస్​ కొమ్మి […]

Read More
మహిళలకు అండగా ‘వైఎస్సార్​చేయూత’

మహిళలకు అండగా ‘వైఎస్సార్​ చేయూత’

సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ​ప్రభుత్వం ‘వైఎస్సార్ చేయూత’ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు రూ.18,750 ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే గురువారం పాణ్యం నియోజకవర్గ పరిధిలోని కల్లూరు అర్బన్ 19వ వార్డ్, పోర్త్​క్లాస్ ఎంప్లాయీస్​ కాలనీలో ‘వైఎస్సార్ చేయూత’ ద్వారా వచ్చిన డబ్బుతో ఏర్పాటు చేసుకున్న కిరాణ షాపును నగరపాలక సంస్థ కమిషనర్​ పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, డీకే బాలాజీ ప్రారంభించారు. మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు వైఎస్సార్​చేయూత పథకాన్ని […]

Read More
ఘనంగా మోడీ బర్త్​డే వేడుకలు

ఘనంగా మోడీ బర్త్​డే వేడుకలు

సారథి న్యూస్​, కర్నూలు: నగరంలోని బైరెడ్డి ఫంక్షన్ హాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 70వ జన్మదిన వేడుకలను డాక్టర్​బైరెడ్డి శబరి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కపిలేశ్వరయ్య, జిల్లా అధ్యక్షుడు రామస్వామి, కగ్గొలు హరీష్ బాబు, బీవీ సుబ్బారెడ్డి, జీఎస్ నాగరాజు, అంబిలి కాశీ విశ్వనాథ్, బైరెడ్డి దినేష్ రెడ్డి, హేమలతరెడ్డి, చింతలపల్లి రామకృష్ణ, శ్రీ జ్యోతి, సిలివెరి వెంకటేశ్, శివప్రసాద్ రెడ్డి, చల్లా దామోదర్ రెడ్డి, శ్రీనివాస ఆచారి పాల్గొన్నారు.

Read More

వానొచ్చాక మన రోడ్ల సిత్రాలు

సారథి న్యూస్, రామడుగు: మాములు సమయాల్లో ఎలాగో కష్టపడుతూ ఆ గుంతలు, మిట్టలో కాస్త ఇబ్బందికరంగానైనా మనం రోడ్డు ప్రయాణాలు చేస్తుంటాం.. కానీ వానొచ్చనప్పడు వాటి పరిస్థితి ఇంకా భయంకరంగా ఉంటుంది. రోడ్డు నిండా నిలిచిన నీళ్లు.. ఎక్కడ ఏ గొయ్యి ఉందో తెలియదు. కళ్లు మూసుకొని దేవుడిమీదే భారం వేసి వెళ్లాల్సి వస్తుంది. కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలో ఇటీవల కురిసిన భారీవర్షాలకు రోడ్లు గతుకులు పడ్డాయి.. శ్రీరాముల పల్లి రోడ్డును ఆనుకొని, మోడల్ […]

Read More
లుక్ తో కిక్ ఇచ్చేశాడు

లుక్ తో కిక్ ఇచ్చేశాడు

ట్రెండీ లుక్స్ తో అదరగొట్టడం స్టార్ హీరోలకు అలవాటే. డార్లింగ్ ప్రభాస్ అయితే ఆ విషయంలో ముందుంటాడు. ప్రతి సినిమాకీ ఓ కొత్త లుక్​తో ఫ్యాన్స్​కు ట్రీట్ ఇస్తుంటాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా సినిమాలకు తగ్గ లుక్ లో వేరియేషన్ చూపిస్తూనే వస్తున్నాడు. ఇదే క్రమంలో లేటెస్టుగా మరో కొత్త లుక్ లో దర్శనం ఇచ్చి సర్​ప్రైజ్​ చేశాడు ప్రభాస్. బ్లాక్ లెదర్ జాకెట్, రౌండ్ షేప్ గ్లాసెస్ గాగుల్స్ తో కొంటెనవ్వు నవ్వుతూ డార్లింగ్ […]

Read More
సమంత.. అస్సలు మాట్లాడదట!

సమంత.. అస్సలు మాట్లాడదట!

చిరునవ్వు తో మెస్మరైజ్ చేయడం, అభినయంతో అందరినీ ఫిదా చేయడం సమంతకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే ఎవరూ ఊహించని రీతిలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిపోయింది. ‘రంగస్థలం’లో లక్ష్మి పాత్రలో కొంటెగా కవ్వించింది.. ‘మజిలీ’ లో మంచి భార్యగా మెప్పించింది.. ‘ఓ బేబీ’లో 20 ఏళ్ల ఆడపడుచుగా అందరినీ అలరించింది. ఇలా ప్రయోగాత్మక పాత్రల్లో నటించి మెప్పించే సామ్ ఇప్పుడు ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ లో టెర్రరిస్ట్ గా నెగిటివ్ రోల్లో కనిపించనుంది. అయితే మరో […]

Read More
పారితోషికం పెంచిన దీపికా పదుకునే

పారితోషికం పెంచిన దీపికా

నటనతో కొంతమందికి మాత్రమే పరిచయం.. గ్లామర్​తో మాత్రం ఎంతో మందికి సుపరిచయం. ఆమె క్రేజ్ కూడా అలాగే ఏ ఏటికాయేడు పెరుగుతూనే వస్తోంది.. ఇంతకీ ఎవరనుకుంటున్నారా? లేటెస్ట్ గా ప్యాన్ ఇండియా హీరో అయిన ప్రభాస్​తో కలిసి టాలీవుడ్ కు విచ్చేయనున్న దీపికా పదుకునే. బాలీవుడ్ హీరోయిన్ దీపికా సౌత్ స్టార్ హీరోల్లో కొందరు మాత్రమే ఆమె తీసుకునే పారితోషికాన్ని తీసుకునే స్టేజీలో ఉన్నారు. ఒక్కో సినిమాకి ఆమె సుమారు రూ.15 కోట్లు తీసుకుంటుందని సమాచారం. దాన్ని […]

Read More

నిఘానీడలో నాగన్​పల్లి

సారథి న్యూస్, నారాయణఖేడ్: మెదక్​ జిల్లా కంగ్టి మండలంలోని నాగన్​పల్లిలో గ్రామస్తులంతా చందాలు వేసుకుని ఏడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. వీటికి రూ.1.2 లక్షలు ఖర్చయినట్టు తెలిపారు. గురువారం కంగ్టి ఎస్​ఐ అబ్ధుల్​ రఫిక్​ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామస్తులే సొంత ఖర్చుతో కెమెరాలు ఏర్పరుచుకోవడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గంగమ్మ, బీజేపీ మండలాధ్యక్షుడు సిద్దారెడ్డి, ఎంపీటీసీ, ఇతర గ్రామస్తులు పాల్గొన్నారు.

Read More