Breaking News

SEB

మేమున్నామని..

మేమున్నామని..

సారథి న్యూస్, కర్నూలు: జిల్లా పోలీసు శాఖలోని ఆర్మ్​డ్ రిజర్వుడు హెడ్ క్వార్టర్ లో పనిచేస్తున్న ఏఆర్ మహిళా కానిస్టేబుల్ వి.మహాదేవి గత ఆగష్టు 11న రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఆమె కుటుంబాన్ని ఆదుకునేందుకు 2018 బ్యాచ్ కు చెందిన ఎఆర్ మహిళా కానిస్టేబుళ్లు తమ వంతు సహాయంగా సేకరించిన మొత్తం రూ.2.26లక్షల నగదును గురువారం జిల్లా పోలీసు ఆఫీసులో మహిళా కానిస్టేబుల్ కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో ఎస్ఈబీ అడిషనల్ ఎస్పీ గౌతమిసాలి, ట్రైనీ ఐపీఎస్​ కొమ్మి […]

Read More
భారీగా అక్రమ మద్యం పట్టివేత

భారీగా అక్రమ మద్యం పట్టివేత

సారథి న్యూస్​, పశ్చిమ గోదావరి: తెలంగాణా రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్​కు తరలిస్తున్న అక్రమ మద్యాన్ని ఎస్ఈబీ జీలుగుపల్లి చెక్​పోస్ట్​ వద్ద మెరుపుదాడి చేసి పట్టుకుంది. తెలంగాణ నుంచి ఏపీలోకి అక్రమంగా మద్యాన్ని  తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు  జీలుగుమిల్లి చెక్ పోస్ట్ వద్ద ఎస్​ఈబీ ఏఎస్​పీ కరీముల్లా షరీఫ్​ దాడి చేసి పట్టుకున్నారు. పట్టుబడ్డ మద్యం విలువ దాదాపు రూ.20లక్షలు ఉంటుంది. ఈ కేసులో సుమారు 20 లక్షల విలువచేసే 4275 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకొని […]

Read More
సెబ్‌ ఆధ్వర్యంలో విస్తృత దాడులు

సెబ్‌ ఆధ్వర్యంలో విస్తృత దాడులు

సారథి న్యూస్​, కర్నూలు: పొరుగు రాష్ట్రా నుంచి మద్యం సరఫరా పూర్తిస్థాయిలో కట్టడి చేయాన్న క్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌)ను తీసుకొచ్చిందని సెబ్‌ ఏఎస్పీ గౌతమిసాలి తెలిపారు. శనివారం సెబ్‌, ఎక్సైజ్‌, స్పెషల్‌ స్క్వాడ్‌ ఆధ్వర్యంలో జిల్లాలో అక్రమ మద్యం, ఇసుక, నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. సెబ్‌, ఏఎస్పీ గౌతమి సాలీ పర్యవేక్షణలో జరిగిన దాడిలో నాటుసారా తయారీదారులు, విక్రేతలను 11 మందిని అరెస్ట్​ చేశారు. రెండు వెహికిల్స్​ సీజ్‌ చేశారు. […]

Read More