Breaking News

Day: September 11, 2020

జనసేనాని ధర్మదీక్ష

జనసేనాని ధర్మదీక్ష

సారథి న్యూస్, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ​రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ.. సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిస్తూ శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు దీపాలు వెలిగించే కార్యక్రమానికి జనసేన అధినేత పవన్​కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. తన వ్యవసాయ క్షేత్రంలో దీపాన్ని వెలిగించి ‘ధర్మాన్ని పరిరక్షిద్దాం.. మత సమరస్యాన్ని కాపాడుకుందాం’ అని సంకల్పం చెప్పుకొంటూ ధ్యానం చేశారు. ధర్మాన్ని రక్షించుకునే దిశగా అందరూ అడుగులు వేయాలని ఆయన ఆకాంక్షించారు.

Read More
ఏపీలో 9,999 కరోనా కేసులు

ఏపీలో 9,999 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో శుక్రవారం(24 గంటల్లో) 9,999 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 5,47,686కు చేరింది. తాజాగా మహమ్మారి బారినపడి 77 మంది మృతిచెందారు. మొత్తంగా ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,779కు చేరింది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో 44,52,128 వ్యాధి నిర్ధారణ టెస్టులు చేశారు. గత 24 గంటల్లో 71,137 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఒకేరోజు 11,069 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. […]

Read More

బతుకమ్మ పండుగపై క్లారిటీ.. తేదీలు ఇవే!

సారథిన్యూస్​, హైదరాబాద్​: బతుకమ్మ సంబురాలు ఎప్పుడు జరుపుకోవాలనే దానిపై క్లారిటీ వచ్చేసింది. ప్రతి ఏడాది పెద్దల అమావాస్య రోజున ఈ పండుగను ప్రారంభిస్తారు. అయితే ఈ ఏడాది అధిక ఆశ్వయుజ మాసం రావడంతో బతుకమ్మ పండుగ ఎప్పుడు జరుపుకోవాలన్నదానిపై సందిగ్ధం నెలకొన్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ బ్రాహ్మణ సేవాసమితి బతుకమ్మ పండుగపై ఓ క్లారిటీ ఇచ్చింది. అక్టోబర్ 17న ఎంగిలిపూల బతుకమ్మ జరుపుకోవాలని దానికోసం ఏర్పాట్లు చేయాలని బ్రాహ్మణ సేవా సమితి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అక్టోబర్ […]

Read More

నేను సన్యాసిలా ఆలోచించగలనా?

ఎప్పటికప్పుడు కొత్త స్టైల్ తో ఫ్యాన్స్ ఆకట్టుకోవడం మెగాస్టార్ చిరంజీవికి అలవాటే. అయితే ఈ లేటెస్ట్ స్టైల్ మాత్రం అదరగొట్టేసింది. నున్నని గుండు.. ఆపై బ్లాక్ గాగుల్స్.. స్టైలిష్ టీ షర్ట్ చిరు లుక్ నే మార్చేసింది. అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. గుండుతో ఉన్న ఫోటోని చిరు తన ఇన్స్టా గ్రామ్ పోస్ట్ చేస్తూ ‘కెన్ ఐ థింక్ లైక్ ఏ మాంక్..?’ (నేను సన్యాసిలా ఆలోచించగలనా..?) అనే క్యాప్షన్ తో పాటు‘ ఏ అర్బన్ మాంక్’ […]

Read More

షూటింగ్ అయిపోయిందబ్బా..!

సాయి ధరమ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్‌’. లాక్‌డౌన్‌ అనంతరం ఈ మూవీ షూటింగ్‌ తిరిగి స్టార్ట్ అయింది. లాక్ డౌన్కి ముందే చాలా వరకూ షూటింగ్ అయిపోయింది. దాంతో పదిరోజుల్లోనే బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేశారు. షూటింగ్ పూర్తయిన విషయాన్ని శుక్రవారం సోషల్ మీడియా ద్వారా టీమ్ కన్ఫర్మ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోని ట్వీట్ చేశారు. ప్రముఖ నిర్మాత బివిఎస్‌ఎన్‌ ప్రసాద్ దీనికి నిర్మాత. సుబ్బు దర్శకుడిగా పరిచయం […]

Read More

ఏ తీరాల వైపో ఈ ‘గమనం’

అందం, అభినయం కలగలిసిన శ్రియా శరన్‌ హీరోయిన్‌గా కెరీర్‌ ప్రారంభించి ఇరవై ఏళ్లు కావస్తోంది. పెళ్లి కూడా చేసుకుంది. అయినా అవకాశాలేమీ తగ్గలేదు. మనసుకు నచ్చిన సినిమాలు చేస్తూ కెరీర్ కి ఏ మాత్రం మైనస్ లేకుండా చూసుకుంటోంది. ఒకవైపు ‘ఆర్ఆర్ఆర్’లో అజయ్‌ దేవగన్‌కి జంటగా నటిస్తూనే.. మరోవైపు ‘గమనం’ అనే రియల్ లైఫ్ డ్రామాలో నటిస్తోంది. సుజనారావు అనే కొత్త దర్శకురాలు పరిచయమవుతోంది. శుక్రవారం శ్రియా శరణ్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీలోని తన […]

Read More

రియాకు నో బెయిల్

సుశాంత్​ కేసులో అరెస్ట్​యిన రియా చక్రవర్తి పెట్టుకున్న బెయిల్​ పిటిషన్​ను కోర్టు కొట్టేసింది. దీంతో ఆమెకు కొంతకాలం పాటు జైలు జీవితం తప్పేటట్లు లేదు. ​ రియా చక్రబొర్తి ఆశలు అడియాశలయ్యాయి. ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. దీంతో ఆమె మరికొన్నాళ్లు జైలులోనే ఉండబోతోంది. ఈ నెల 22 వరకు రియా రిమాండ్​ ఖైదీగా ఉండబోతున్నది. మొదటి నుంచి అనేక మలుపులు తిరిగిన సుశాంత్​ ఆత్మహత్య కేసు అటుతిరిగి ఇటు తిరిగి రియా […]

Read More

రెహమన్​కు హైకోర్టు షాక్​!

చెన్నై: ప్రముఖ సంగీతదర్శకుడు ఏ ఆర్​రెహ్మాన్​.. మరోసారి వార్తల్లో నిలిచారు. పన్ను ఎగవేత కేసులో మద్రాస్​ హైకోర్టు ఆయనకు నోటీసులు జారీచేసింది. ఆయన పన్ను చెల్లించకుండా ఎగవేశారంటూ ఆదాయపు పన్నుశాఖ ఆరోపిస్తున్నది. 2012లో రెహ్మన్​ బ్రిటన్​కు చెందిన టెలికాం అనే ప్రైవట్​ కంపెనీతో ఒప్పందం కుదుర్చకున్నారు. ఆ ఒప్పందం విలువు రూ. 3.47 కోట్లు అయితే దీనికి రెహ్మన్​ పన్ను చెల్లించలేదు. దీంతో ఆదాయపుపన్నుశాఖ కోర్టును ఆశ్రయించింది. దీంతో శుక్రవారం మద్రాస్​ హైకోర్టు రెహ్మన్​కు నోటీసులు జారీచేసింది. […]

Read More