Breaking News

Day: August 13, 2020

హరితవనం.. శభాష్​

హరితవనం.. శభాష్​

సారథి న్యూస్​, వెల్దండ: నాగర్ కర్నూల్​ జిల్లా కలెక్టర్​ ఎల్​.శర్మన్​ గురువారం శ్రీశైలం– హైదరాబాద్​ హైవేపై ఉన్న వెల్దండ తహసీల్దార్​ ఆఫీసును ఆకస్మికంగా సందర్శించారు. పలు రికార్డులను పరిశీలించారు. తహసీల్దార్​ సైదులుతో మాట్లాడారు. ఆఫీసు చుట్టూ పచ్చదనం వెల్లివెరిసేలా నాటించిన మొక్కలను చూసి కలెక్టర్​ ముగ్ధులయ్యారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా తహసీల్దార్ ఆఫీసు ఆవరణ పచ్చదనంతో పరిఢవిల్లడం ఎంతో అభినందనీయమని అభినందించారు. కార్యాలయ ఆవరణలో రాళ్లగుట్టపై ఖాళీగా ఉన్న స్థలంలో పూలతీగ మొక్కలను పెంచాలని కలెక్టర్ […]

Read More

కేజీఎఫ్​ డైరెక్టర్​తో ప్రభాస్​ సినిమా

కేజీఎఫ్​ డైరెక్టర్​ ప్రశాంత్​నీల్ దర్శకత్వంలో యంగ్​ రెబల్​ స్టార్​ ప్రభాస్​ ఓ సినిమా చేయనున్నట్టు టాక్​. ఇందుకు సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయని సమాచారం. యువతకు, మాస్​ ఆడియన్స్​ను ఆకట్టుకోవడంలో ప్రశాంత్​ నీల్​ దిట్ట. ఆయన తెరకెక్కించిన కేజీఎఫ్​ చిత్రం సంచలన విజయం సాధించింది. మొత్తం భారతీయ సినిపరిశ్రమ అంతా ప్రశాంత్​ నీల్​ గురించే చర్చించుకుంది. అంతటి క్రేజ్​ ఉన్న ప్రశాంత్​ నీల్​.. ప్రభాస్​తో సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే ప్రశాంత్​ నీల్​ ప్రస్తుతం […]

Read More

టార్గెట్​.. కరీనా కపూర్​

నెపొటిజం వివాదం అటు తిరిగి ఇటు తిరిగి చివరకు కరీనా కపూర్​కు చుట్టుకుంది. బైకాట్​ కరీనా కపూర్​ అంటూ ప్రస్తుతం సోషల్​ మీడియాలో హాష్​ట్యాగ్​లు హోరెత్తుతున్నాయి. కరీనాకపూర్​ సినిమాలను చూడొద్దంటూ నెట్​జన్లు పిలుపునిస్తున్నారు. ఇందుకు కారణమేమిటంటే.. సుశాంత్​ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్​లో నెపొటిజం తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు సినీతారలు కూడా బాలీవుడ్​లో బంధుప్రీతి ఉన్నదని ఒప్పుకున్నారు. కంగనా లాంటి హీరోయిన్లు ఈ ఉద్యమానికి మద్దతిచ్చారు కూడా. ఈ నేపథ్యంలో కరీనా ఓ […]

Read More
ఏపీలో 9,996 కరోనా కేసులు

ఏపీలో 9,996 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో గురువారం కొత్తగా 9,996 కరోనా కేసులు నమోదయ్యాయి. వ్యాధిబారిన పడి తాజాగా 82 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 2,378కు చేరింది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ ​కేసులు 2,64,142కు చేరాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 90,840కు చేరింది. వ్యాధిబారిన పడి 24 గంటల్లో 9,499 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,70,924 మంది కోలుకున్నారు. ఇక వ్యాధి తీవ్రతను జిల్లాల వారీగా పరిశీలిస్తే.. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,504 […]

Read More
ప్రగతి భవన్ లోనే పంద్రాగస్టు వేడుకలు

ప్రగతిభవన్​లోనే పంద్రాగస్టు వేడుకలు

సారథి న్యూస్, హైదరాబాద్: ఈ ఏడాది పంద్రాగస్టు వేడుకలను గోల్కొండ కోటలో కాకుండా ప్రగతి భవన్ లోనే జరగనున్నాయి. ఇక్కడే సీఎం కె.చంద్రశేఖర్​రావు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈసారి వేడుకలను ప్రగతి భవన్ కే పరిమితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, తెలంగాణ ప్రభుత్వం ఏటా గోల్కొండ కోటలో పంద్రాగస్టు సంబరాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 15న ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి […]

Read More
రైల్వేకోచ్ ఫ్యాక్టరీ తెలంగాణకే తలమానికం

రైల్వేకోచ్ ఫ్యాక్టరీ తెలంగాణకే తలమానికం

సారథి న్యూస్, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలోని శంకర్ పల్లి కొండకల్ వద్ద ఉన్న 100 ఎకరాల్లో రూ.800 కోట్ల వ్యయంతో చేపట్టిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి మాట్లాడుతూ.. ఈ ఫ్యాక్టరీ జిల్లాకే కాక తెలంగాణకే తలమానికం అని పేర్కొన్నారు. అనంతరం శంకర్ పల్లి మండలంలోని మొకీల చౌరస్తాలో టీఆర్ఎస్ జెండాను మంత్రి ఎగరవేశారు. కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌ రావు, సబితా […]

Read More
ఎస్పీని కలిసిన డీఎస్పీలు

ఎస్పీని కలిసిన డీఎస్పీలు

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్పను పలువురు పోలీసు ఆఫీసర్లు గురువారం మర్యాదపూర్వకంగా కలిపి బొకేలు అందజేశారు. రామాంజి నాయక్ ఎస్సీఎస్టీ సెల్-1 డీఎస్పీగా, వై.రవీంద్రారెడ్డి హోంగార్డు డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కలిశారు.

Read More
దిగొచ్చిన గోల్డ్ రేటు

దిగొచ్చిన గోల్డ్ రేటు

సారథి న్యూస్​, హైదరాబాద్: దేశంలో బంగారం ధరలు కొన్ని రోజులుగా పైపైకి అందకుండాపోతున్న విషయం తెలిసిందే. అయితే గురువారం మాత్రం భారీగా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్​ లో తాజాగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.3,350 క్షీణించడంతో రూ. 54,680కు పడిపోయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.3,010 తగ్గడంతో రూ.50,130కు చేరింది. అటు కేజీ వెండి ధర రూ.50 పెరగడంతో రూ.72,550కు చేరింది. ఇలా రెండు, మూడు రోజులుగా గోల్డ్ ధరలు […]

Read More