ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ‘లవ్ స్టోరీ’తో బిజీగా ఉన్నాడు నాగచైతన్య. ఈ సినిమా తర్వాత ‘మనం’ ఫేమ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్తో కలిసి పనిచేయనున్నాడట. అయితే ఈ సినిమా కూడా మెసేజ్ ఓరియెంటెడ్ మూవీయేనట. ఈ సినిమా విక్రమ్ కుమార్ మాట్లాడుతూ.. ‘చైతుతో తీస్తున్న ఈ చిత్రం హర్రర్ థ్రిల్లర్ కాదు.. రొమాన్స్, కామెడీ కలయికలో రానున్న ఆరోగ్యకరమైన ఫుల్ ఎంటర్టైనర్’అని అన్నారు. కరోనా ప్రభావం తగ్గిన వెంటనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి […]
సారథి న్యూస్, హైదరాబాద్: పెళ్లిళ్ల కోసం అనుమతులు ఇచ్చే బాధ్యతలను మండల తహసీల్దార్కు అప్పగిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవోను జారీచేసింది. జూలై 21వ తేదీ నుంచి శ్రావణం మాసం మొదలుకానుండడంతో పెద్దఎత్తున పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది. అయితే తహసీల్దార్లు కేవలం పెళ్లిళ్లకు మాత్రమే అనుమతులు ఇవ్వాలని, ఇతర ఫంక్షన్లకు అనుమతి ఇవ్వొద్దని ప్రభుత్వం తేల్చిచెప్పింది పెళ్లికొడుకు, పెండ్లికూతురు తరఫున 20 మంది మాత్రమే హాజరయ్యేలా ఆదేశాలు ఇచ్చింది. పెండ్లి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న […]
సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల : రియల్ఎస్టేట్ వ్యాపారులు మారుమూల పల్లెలకు విస్తరించారు. రోడ్ల పక్కన ఉన్న స్థలాలను రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసి అక్కడ అక్రమంగా లే అవుట్లు ఏర్పాటు చేస్తూ ప్లాట్లను విక్రయిస్తున్నారు. పచ్చని పంటపొలాలను నాశనం చేస్తున్నారు. అనుమతులు లేకుండా వెంచర్లు చేస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం బిజ్వారం గ్రామ శివారులో వెలసిన అక్రమ లేఅవుట్లు ప్లాట్లపై పంచాయతీరాజ్శాఖ దృష్టి సారించింది. అక్రమ లేఅవుట్ స్థలాలను గుర్తించి క్రమబద్ధీకరించుకునేలా […]
సారథి న్యూస్,రామాయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో కోతుల బెడద ప్రజలను వేధిస్తున్నది. ప్రజలు ఇంట్లోనుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. రోడ్లమీద కోతులు గుంపులుగుంపులుగా చేరి భయపెడుతున్నాయి. ఇండ్లలోకి చేరి ఆహారపదార్థాలను ఎత్తుకుపోతున్నాయని ప్రజలు చెబుతున్నారు. అటవీశాఖ అధికారులు చొరవ తీసుకొని కోతులను తీసుకెళ్లాలని ప్రజలు కోరుతున్నారు.
ఉన్నత విద్యావంతులు, ఉత్తమ బోధన, పరిపూర్ణ సౌకర్యాలు, పారదర్శక ఎంపిక, నాణ్యమైన విద్య కేంద్రీయ విద్యాలయాల ప్రత్యేకతలు. ఒకటో తరగతిలో ప్రవేశం పొందితే ప్లస్టూ వరకు ప్రశాంతంగా చదివే అవకాశం. కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు ఏటా డిమాండ్ పెరుగుతోంది. అన్ని రంగాల్లో విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్న ఈ విద్యాలయాల్లో ఒకటో తరగతి ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 20 నుంచి ప్రారంభం కానుంది. క్రమశిక్షణతో విద్యార్థులను […]
అన్నింటిని పరిత్యజించి మోక్షానికి వెళ్లవలసిన ఒక యోగి, ఒకనాడు మండుటెండలో వెళ్తూ ఎండకు ఓర్చుకోలేక, చెప్పులు కుట్టే ఓ వ్యక్తి దారిలో పెట్టిన చెప్పులపై కొంతసేపు నిలబడ్డాడు. ఆ మాత్రం నిలబడినందున, ఆ రుణం తీర్చుకోవడానికి మరోజన్మలో ధారానగరంలో పరమేశ్వరి, సోముడు అనే దంపతులకు సునందుడు అనే కొడుకు పుట్టాడు. జాతకం చూపిస్తే పెద్దలు ఆ తలిదండ్రులకు ఒక హెచ్చరిక చేశారు. ఈ బాలుడు మీకు చాలా చాలా తక్కువ రుణపడి ఉంటాడు. ‘వాడి చేతి నుంచి […]
సారథిన్యూస్, ఖమ్మం: రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఖమ్మంలో రాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేస్తున్నారు. సోమవారం మంత్రి పువ్వాడ అజయ్ ఖమ్మంలో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టుల కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాకు 10 వేల ర్యాపిడ్ యాంటీజేన్ టెస్ట్ కిట్స్ అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి ఉన్న వారు టెస్టులు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కలెక్టర్ ఆర్వీ […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో సోమవారం 1,198 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తంగా 46,274 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఒకేరోజు ఏడుగురు మృత్యువాతపడ్డారు. ఇప్పటిదాకా మృతిచెందిన వారి సంఖ్య 415కు చేరింది. ఇప్పటివరకు 11,003 శాంపిళ్లను పరీక్షించారు. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 510 పాజిటివ్కేసులు నిర్ధారణ అయ్యాయి. రంగారెడ్డి 106, మేడ్చల్76, సంగారెడ్డి 10, వరంగల్అర్బన్73, కరీంనగర్87, జగిత్యాల 36, మహబూబాబాద్ 36, మెదక్13, మహబూబ్నగర్50, భూపాలపల్లి […]