Breaking News

TRS

కారులో రిక్తహస్తం ఎవరికో?

కారులో రిక్తహస్తం ఎవరికో?

అధికారపార్టీలో టికెట్ కోసం పోటాపోటీ ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరు ఆశావహులు ::: గంగు ప్రకాశ్​, సామాజికసారథి ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో ఎన్నికల హడావుడి ఏడాదిన్నర ముందే మొదలైనట్లు కనిపిస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్తుందని రాజకీయ పార్టీల్లో ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీంతో అటు అధికార పార్టీలోనూ అలజడి మొదలైంది. నాగర్ కర్నూల్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే టికెట్ ఎవరికీ వస్తుందోనని ఎవరి వర్గం నాయకులు వారు అంచనాలు వేసుకుంటున్నారు. ముందస్తుగానే ఎవరికివారు ప్రజల్లో […]

Read More
దమ్ముంటే బాసర త్రిబుల్​ఐటీకి రా!

దమ్ముంటే బాసర త్రిబుల్ ​ఐటీకి రా!

చేతనైతే యూనివర్సిటీలు, ఆస్పత్రులు, మేధావులతో సర్వేచేయించు బీఎస్పీ రాష్ట్ర చీఫ్​ డాక్టర్​ ఆర్ఎస్ ​ప్రవీణ్​కుమార్​ సవాల్​ తెలంగాణ విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్​ చేయాలి ప్రతిపక్ష పార్టీలు కేసీఆర్ తో మిలాఖత్ అవుతున్నాయని ఫైర్​ సామాజికసారథి, నిజామాబాద్ ప్రతినిధి : కేసీఆర్​ ప్రభుత్వం ఓడిపోయే స్థితిలో ఎగ్జిట్ మోడ్ లో ఉందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ​ఆర్ఎస్​ప్రవీణ్​కుమార్ ​విమర్శించారు. అందుకే ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు, విద్యార్థులను పట్టించుకోవడం లేదని ఎద్దేవాచేశారు. సర్వేలతో బిజీగా ఉన్న టీఆర్ఎస్ […]

Read More
దిలీప్.. నీ స్థాయి తెలుసుకో

దిలీప్.. నీ స్థాయి మరిచిపోకు!​

కల్తీమద్యంతో ప్రజల ప్రాణాలు తీసినవ్​ ఎమ్మెల్యేపై ఆరోపణలు నిరూపిస్తే నీ వెంట ఉంటాం ఎంపీటీసీల సంఘం జిల్లా కన్వీనర్​ మంగి విజయ్ సామాజికసారథి, నాగర్​కర్నూల్ ​ప్రతినిధి: ప్రజలకు అండగా నిలుస్తూ పనిచేస్తున్న ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డిపై.. బీజేపీ నాగర్​కర్నూల్​అసెంబ్లీ ఇన్​చార్జ్​ దిలీప్ ​ఆచారి స్థాయికి మించి వ్యక్తిగత దూషణలు చేయడం తగదని ఎంపీటీసీల సంఘం జిల్లా కన్వీనర్​ మంగి విజయ్, టీఆర్ఎస్​ నేత మంగి విజయ్​ హెచ్చరించారు. నీ గత చరిత్ర ప్రజలందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. […]

Read More
పద్మావతి ఎన్నిక చెల్లదు!

పద్మావతి ఎన్నిక చెల్లదు!

జడ్పీ చైర్​ పర్సన్​పై అనర్హత వేటు నాగర్​కర్నూల్​ జిల్లా కోర్టు తీర్పు సామాజికసారథి, నాగర్​కర్నూల్​ ప్రతినిధి: నాగర్​కర్నూల్ ​జడ్పీ చైర్​పర్సన్ పెద్దపల్లి పద్మావతి బంగారయ్యపై నాగర్​కర్నూల్ ​కోర్టు అనర్హత వేటువేసింది. ఎన్నికల అఫిడవిట్ లో తన సంతానం వివరాలను తప్పుగా నమోదు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నది. పద్మావతి తప్పుడు వివరాలు సమర్పించారని, కాంగ్రెస్​ పార్టీ నుంచి ఆమెపై పోటీచేసిన అభ్యర్థి సుమిత్ర కోర్టుకు ఆశ్రయించంతో నాగర్​కర్నూల్ ఎలక్షన్​ ట్రిబ్యునల్​​ కోర్టు గురువారం ఈ మేరకు తీర్పును […]

Read More
బుద్ధి మందగించినోళ్లను లెక్కచేయను

బుద్ధి మందగించినోళ్లను లెక్కచేయను

అవినీతి నిరూపిస్తే రాజీనామా చేస్తా రూ.100కోట్లతో బిజినేపల్లిలో మార్కండేయ లిఫ్ట్ ప్రారంభోత్సవానికి రేపు మంత్రి కేటీఆర్ రాక నాగర్​కర్నూల్​ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిసామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: తాను ఏ విషయంలోనైనా అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే 24 గంటల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రతిపక్షాలకు వాల్ విసిరారు. మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. […]

Read More
కబ్జా చేసుకో .. కాంప్లెక్స్​వేసుకో!

చేసుకో కబ్జా.. వేసుకో కాంప్లెక్స్​

నాగర్​కర్నూల్ నడిబొడ్డున ప్రభుత్వ జాగా ఆక్రమణ ఏడాదికేడాది పెరుగుతున్న అంతస్తులు 10 ఏళ్లు అవుతున్నా పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం సామాజిక సారథి, నిఘా విభాగం: ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండాపోయింది. అధికార పార్టీ అండదండలుంటే చాలు యథేచ్ఛగా కబ్జా చేసేస్తున్నారు. శివారు ప్రాంతాల్లోనే కాదు.. పట్టణాల నడిబొడ్డున సైతం కోట్ల రూపాయల విలువైన భూములను కొల్లగొడుతున్నారు. అధికార బలం, చెప్పినట్లు వినే అధికారగణం ఉంటే చాలు ప్రభుత్వ భూమి సైతం ప్రైవేట్​వ్యాపారుల పరమవుతోంది. ఇదీ నాగర్​కర్నూల్​జిల్లా కేంద్రంలో […]

Read More
కేఏ పాల్ పై దాడి

కేఏ పాల్ పై దాడి

చెంపచెల్లుమనిపించిన టీఆర్ఎస్​వీ నాయకుడు సిద్దిపేట జిల్లా జక్కాపూర్​లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడికి చేదు అనుభవం సామాజిక సారథి, సిద్దిపేట: రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై టీఆర్ఎస్​ నాయకుడు దాడి చేశాడు. ఈ ఘటన సోమవారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఇటీవల వడగండ్ల వానకు నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు సిరిసిల్ల వెళ్తున్న కేఏ పాల్ ను సిద్దిపేట జిల్లా జక్కాపూర్ లో టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కారుకు అడ్డంగా పడుకుని […]

Read More
వంగ శరత్ బాబు ఇకలేరు

వంగ శరత్ బాబు ఇకలేరు

నాగర్​కర్నూల్ మాజీ సర్పంచ్ కన్నుమూత సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: నాగర్ కర్నూల్ మేజర్ గ్రామపంచాయతీ మాజీసర్పంచ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వంగ శరత్ బాబు సోమవారం రాత్రి హైదరాబాద్​లో కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యతో బాధిపడుతూ కొన్నాళ్లుగా చికిత్స పొందుతున్నారు. నాగర్ కర్నూల్ ప్రాంతంలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర గల కుటుంబానికి చెందిన మాజీఎమ్మెల్యే వీఎన్ గౌడ్ రెండవ కుమారుడైన శరత్ బాబు మున్సిపాలిటీ ఏర్పడకముందు నాగర్ కర్నూల్ మేజర్ గ్రామపంచాయతీకి […]

Read More