Breaking News

SURVEY

సింటమ్స్ ఉంటే చెప్పండి

సింటమ్స్ ఉంటే చెప్పండి

– హుస్నాబాద్ లో ఇంటింటి సర్వే…వార్డు సభ్యులకు కౌన్సిలర్ సూచనలు   సారథి, సిద్దిపేట ప్రతినిధి: కొవిడ్ సింటమ్స్ ఉంటే కరోనా టెస్టులు చేసుకోవాలని హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ కొంకటి నళినిదేవి డా. రవి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం వార్డులో నిర్వహించిన ఇంటింటా ఫీవర్ సర్వేను పరిశీలించి మాట్లాడారు. వార్డుల్లో ఎవ్వరికైన కొవిడ్ లక్షణాలైన దగ్గు, జలుబు, జ్వరం, తలనొప్పి, ఒంటినొప్పులు ఉంటే స్థానిక ప్రభుత్వాస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలన్నారు.  వ్యాధి తీవ్రతరం కాకముందే […]

Read More
సర్వేను పరిశీలించిన సర్పంచ్

సర్వేను పరిశీలించిన సర్పంచ్

– రేణికుంటలో ఇంటింటి సర్వే… గ్రామస్తులకు పలు సూచనలు చేసిన సర్పంచి సారథి, కరీంనగర్ ప్రతినిధి: లక్షణాలు ఉంటే కరోనా టెస్టులు చేసుకోవాలని రేణికుంట సర్పంచి బొయిని కొమురయ్య అన్నారు. ఈ సందర్భంగా శక్రవారం గ్రామంలో నిర్వహించిన ఇంటింటా సర్వేను పరిశీలించి మాట్లాడారు. గ్రామంలోని ఎవ్వరికైన కొవిడ్ సింటమ్స్ అయిన దగ్గు, జలుబు, జ్వరం, తలనొప్పి, ఒంటినొప్పులు ఉంటే తిమ్మాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలన్నారు.  వ్యాధి తీవ్రతరం కాకముందే తమకు నిర్భయంగా […]

Read More

ఆస్తుల సర్వే.. ఆకస్మిక తనిఖీ

సారథిన్యూస్, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండలంలోని వివిధ గ్రామాల్లో జరుగుతున్న ఆస్తుల సర్వే తీరును జేసీ శ్యాంప్రసాద్​ లాల్​ ఆకస్మికంగా తనిఖీ చేశారు. శనగర్ గ్రామాన్ని సందర్శించి సర్వే జరుగుతున్న తీరును గురించి తెలుసుకున్నారు. ఆస్తుల నమోదు వివరాలను గురించి క్షత్ర స్థాయి సిబ్బందితో మాట్లాడి తెలుసుకున్నారు. తప్పులు దొర్లకుండా చూడాలని ఆదేశించారు. సర్వేకు ప్రజలంతా సహకరించాలని కోరారు. అంతకు ముందు డీపీవో గ్రామాన్ని సందర్శించి సర్వేను పరిశీలించారు. వారి వెంట ఎంపీడీవో మల్హోత్ర తదితరులు […]

Read More
ఇండియా టుడే సర్వే.. జగన్​కు మూడో స్థానం

జగన్​ పాలన బాగుంది.. తేల్చిన సర్వే

ఢిల్లీ: విపక్షాల ఆరోపణలు, కోర్టు వ్యతిరేక తీర్పులు, అమరావతి ఉద్యమం ఇవేవీ ఏపీ సీఎం వైఎస్​ జగన్​పై ప్రజలకు ఉన్న ఆదరణను ఏమాత్రం తగ్గించలేకపోయాయి. భారీమెజార్టీతో అధికారం చేపట్టిన ఏపీ సీఎం వైఎస్​ జగన్మోహన్​రెడ్డి ఎన్నో సంక్షేమపథకాలను ప్రారంభించారు. అయినప్పటికీ ఆయన తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. అనేక జీవోలను కోర్టు రద్దుచేసింది కూడా. అయినప్పటికీ ప్రజల్లో జగన్​పై ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. అందుకు నిదర్శనమే తాజాగా ఇండియా టుడే చేసిన సర్వే. ఈ సర్వేలో […]

Read More
మోదీ క్రేజ్​ అస్సలు తగ్గలేదు

మోడీ క్రేజ్​​ అస్సలు తగ్గలేదు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీకి ప్రజల్లో ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదని మరోసారి రుజువైంది.తాజాగా ఇండియాటుడే నిర్వహించిన సర్వేలో 66 శాతం మంది మోడీ పాలన బాగుందని , తర్వాత కూడా ఆయనే ప్రధానిగా ఉండాలని కోరుకున్నారు. రాహుల్​గాంధీ ప్రధానిగా ఉండాలని 8 శాతం మంది, సోనియా ప్రధాని కావాలని కేవలం 5 శాతం మంది మాత్రమే కోరుకుంటున్నారు. నాలుగు శాతం మంది కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను, మూడు శాతం మంది యోగి ఆదిత్య నాథ్ ను, […]

Read More

ఓయూ భూముల రీసర్వే చేయండి

సారథి న్యూస్​, హైదరాబాద్​: ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ) భూములను రీసర్వే చేయించి భూ కబ్జాదారులు నుంచి కాపాడాలని టీఆర్​ఎస్​వీ రాష్ట్ర అధ్యక్షుడు గేల్లు శ్రీనివాస్ యాదవ్, ఇతర నాయకులు జీహెచ్​ఎంసీ హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ కు శనివారం వినతిపత్రం అందజేశారు. వేలమంది విద్యార్థులకు విద్యాదానం చేస్తూ.. రాష్ట్రానికే తలమానికంగా ఉన్న ఓయూ భూములను కాపాడాలని వారు కోరారు.

Read More