Breaking News

SAND

ఇసుకకు ప్రత్యేక కార్పొరేషన్?

ఇసుకకు ప్రత్యేక కార్పొరేషన్?

సారథి న్యూస్​, కర్నూలు: ఆంధ్రప్రదేశ్​ లో ఇసుక తవ్వకాలు, విక్రయాలను పూర్తిస్థాయిలో పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇందుకోసం కార్పొరేషన్‌కు ఎండీ స్థాయి అధికారిని నియమించనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ పర్యవేక్షిస్తోంది. ఏపీఎండీసీ ఎండీని ముఖ్య​అధికారిగా నియమించే అవకాశాలు ఉన్నాయి. గనులశాఖ నుంచి జేడీ స్థాయి అధికారి, ఓఎస్‌డీ, ఏపీఎండీసీకి చెందిన కొందరు అధికారులను డిప్యుటేషన్‌పై నియమించనున్నట్లు సమాచారం. నిత్యం ఇసుక తవ్వకాలు, ఆన్‌లైన్‌, గ్రామ, వార్డు […]

Read More
ఇసుక బండ్ల కార్మికుల కడుపు కొట్టొద్దు

ఇసుక బండ్ల కార్మికుల కడుపు కొట్టొద్దు

సారథి న్యూస్, కర్నూలు: నగరంలో ఇసుక బండ్ల కార్మికుల కడుపు కొట్టవద్దని రెండవ రోజు బుధవారం పాతబస్టాండ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట సీఐటీయూ నాయకులు, కార్మికులు ఆందోళన చేపట్టారు. నగర ప్రధాన కార్యదర్శి ఎం.రామాంజనేయులు మాట్లాడుతూ తుంగభద్ర నది పరీవాహక ప్రాంతాలు జొహరాపురం, చిత్తారి వీధి, కొత్తపేట, రోజా వీధి ఏరియాల్లో 25 ఏళ్లుగా ఇసుక బండ్ల ద్వారా దళిత బడుగు బలహీనవర్గాలకు చెందిన కార్మికులు జీవనం సాగిస్తున్నారని అన్నారు. వైఎస్సార్​సీపీ ప్రభుత్వం పేదల ఉపాధికి గండి […]

Read More

ఇసుకను తరలిస్తే ఉపేక్షించం

సారథిన్యూస్, రామడుగు: ఇసుకను అక్రమంగా రవాణాచేసే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని కరీంనగర్​ జిల్లా రామడుగు ఎస్సై అనూష హెచ్చరించారు. ఎన్నిసార్లు హెచ్చరించినా కొందరిలో మార్పు రావడం లేదన్నారు. అటువంటి వారిని ఉపేక్షించబోమన్నారు. బుధవారం మండలంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను సీజ్​చేశారు.

Read More

ఇసుక డోర్ డెలివరీ

సారథి న్యూస్​, శ్రీకాకుళం: జిల్లాలో ఇసుక డోర్ డెలివరీ మరింత పెరగాలని శ్రీకాకులం జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులను ఆదేశించారు. 60 శాతం మేర ఇసుక డోర్ డెలివరీకి కేటాయించాలన్నారు. మంగళవారం కలెక్టరేట్​లో ఇసుక సరఫరాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ విధానాన్ని సీఎం వైఎస్​ జగన్​మోహన్​రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టారని వివరించారు. జేసీ సుమిత్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలో 23 రీచ్ లలో 12 రీచ్ లు పనిచేస్తున్నాయని, ఆరు రీచ్ లలో ఇసుక నిల్వలు అధికంగా […]

Read More