సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉధృతి కొంచెం తగ్గినట్టే కనిపిస్తోంది. గత మూడు నాలుగు రోజులతో పోల్చితే ఆదివారం కేసులు తగ్గాయి. ఆదివారం తాజాగా 1,269 పాజిటివ్కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి 8 మంది మృతిచెందారు. అయితే ఇప్పటి వరకు 356 మంది చనిపోయారు. ఇప్పటి వరకు 1,70,324 మందిని పరీక్షించారు. మొత్తం పాజిటివ్కేసుల సంఖ్య 34,671కు చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో 800 కేసులు, రంగారెడ్డి జిల్లా 132, మేడ్చల్ 94, సంగారెడ్డి 36, వరంగల్ […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. శుక్రవారం 1,278 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా నమోదైన కేసుల సంఖ్య 32,224 కు చేరింది. తాజాగా మహమ్మారి బారినపడి 8 మంది మృతిచెందారు. ఇప్పటివరకు మృతి చెందినవారి సంఖ్య 339కు చేరింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 12,680 మంది కరోనాతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా 10,354 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా, అందులో 9,076 మందికి నెగెటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా గ్రేటర్ […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా(కోవిడ్19) కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది. సోమవారం రాష్ట్రంలో కొత్తగా 1,831 పాజిటివ్కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కేసులు 25,733కు చేరాయి. మహమ్మారి బారినపడి తాజాగా 11 మంది మృతిచెందారు. ఇప్పటి వరకు 1,22,218 మందికి కరోనా టెస్టులు చేశారు. ఇప్పటివరకు 306 మంది మృత్యువాతపడ్డారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,419 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లా పరిధిలో 160, మేడ్చల్ జిల్లాలో 117 కేసులు, మెదక్లో 20, మంచిర్యాల జిల్లాలో 20, ఖమ్మం […]
సారథి న్యూస్, పెద్దపెల్లి: జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. పదిరోజుల్లో 43 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. వారిలో ఆరుగురు ఇప్పటికే మృతిచెందారు. మరో ఆరుగురు ఆరోగ్యం నిలకడగా ఉండి కోలుకున్నారు. కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వం లాక్ డౌన్లో సడలింపు విధించడంతో జిల్లా అధికార యంత్రాంగం చేతులెత్తేసింది. దీంతో గుంపులు గుంపులుగా తిరుగుతూ నిబంధనలు పాటించకుండా మాస్కులు ధరించకుండా భౌతిక దూరం పాటించకుండా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు సైతం ప్రభుత్వ కార్యక్రమాల్లో […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ పెరుగుతోంది. ఒకరి నుంచి మరొకరిని చుట్టేస్తోంది. శుక్రవారం తాజాగా తెలంగాణలో కొత్తగా 1,892 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావడం సంచలనం రేపుతోంది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్కేసుల సంఖ్య 20,462కు చేరింది. తాజాగా 8 మంది చనిపోయారు. ఇలా ఇప్పటి వరకు 283 మంది మృత్యువాతపడ్డారు. 10,195 మంది డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 9,984 కు చేరింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే..జీహెచ్ఎంసీ పరిధిలో 1,658, […]
సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. బుధవారం ఒకే రోజు 657 పాజిటివ్కేసులు నమోదయ్యాయి. ఇందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారినుంచి 39, ఇతర దేశాల నుంచి ఏడుగురికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. మొత్తంగా ఇప్పటి వరకు 15,252 పాజిటివ్కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు 8,071 ఉన్నాయి. ఇప్పటివరకు 6,988 మంది వ్యాధి బారినపడి డిశ్చార్జ్అయ్యారు. ఇప్పటి వరకు 193 మంది చనిపోయారు. అయితే జిల్లాల వారీగా పరిశీలిస్తే .. అనంతపురం జిల్లాలో […]
సారథి న్యూస్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఆదివారం ఉదయం నాటికి పాజిటివ్ కేసులు 1097కు చేరాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వివరాలను వెల్లడించారు. బాధితులకు యుద్ధ ప్రాతిపదికన కరోనా పరీక్షలుు చేయడంతో పాజిటివ్ కేసులు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి ప్రతిరోజు కేసులు పెరుగుతున్నాయి. దీంతో పరిస్థితులపై ఆందోళన కలుగుతోంది. లాక్ డౌన్ మరింత కట్టుదిట్టంగా అమలు చేయకపోతే పరిస్థితి చేయి దాటి పోయే ప్రమాదం ఉందని అధికార యంత్రాంగం భావిస్తోంది. ఎప్పటికైనా […]