Breaking News

NAGARKURNOOL

హత్య కేసులో ఇద్దరు రిమాండ్
… సీఐ జక్కుల హనుమంతు

సామాజిక సారధి , నాగర్ కర్నూల్ : కొత్త ప్రియుడు మోజులో పాత ప్రియుడునీ నెత్తిన బండరాయితో కొట్టి చంపేసిన సంఘటనలో ఇద్దరినీ మంగళవారం రిమాండ్ కు తరలించినట్లు సీఐ జక్కుల హనుమంతు తెలిపారు . ఈనెల 16వ తేదీ నా బిజినపల్లి మండల పరిధిలోని వట్టెం గ్రామంలో చింతల కృష్ణమ్మ అనే మహిళకు గత కొన్ని లనుండి రవికుమార్ తో పరిచయం ఏర్పడి ఇద్దరు సహజీవనం చేసుకుంటూ అదే గ్రామంలో నివసిస్తున్నారు . ఇటీవల కొంత […]

Read More

వాలియా నాయక్ పై అక్రమ కేసులు తొలగించాలి …

… హత్యా ప్రయత్నం చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలి… కలెక్టర్ , ఎస్పీ గ్రామాన్ని వెంటనే సందర్శించాలి… మాజీ ప్రజాప్రతినిధుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవరకొండ రామచందర్సామాజిక సారధి , నాగర్ కర్నూల్: … గిరిజన నాయకుడైన వాల్య నాయక్ పై అగ్రకులానికి చెందిన నలుగురు విచక్షరహితంగా బహిరంగంగా దాడి చేసి , హత్య ప్రయత్నం చేయడానికి కుట్ర చేసిన నలుగురు నిందితులను వెంటనే అరెస్టు చేయాలని దళిత సంఘాల ఆధ్వర్యంలో నిజ ని […]

Read More

మానవత్వం చాటుకున్న జడ్పిటిసి

సామాజిక సారధి , బిజినేపల్లి : రోడ్డు ప్రమాదానికి గురై గాయాలతో పడి ఉన్న వ్యక్తిని గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించిన జడ్పిటిసి హరిచరణ్ రెడ్డి మరోసారి మానవత్వం చాటుకున్నారు . బిజినపల్లి నుండి వనపర్తి రోడ్డు వెళుతున్న జడ్పిటిసి హరిచరణ్ రెడ్డి వనపర్తి రోడ్డులో ఉన్న కిరణ్ రైస్ మిల్లు ముందు ద్విచక్ర వాహనదారుడు అదుపుతప్పి కింద పడి స్పృహ తప్పి పోతుంటే వెంటనే గుర్తించి ఆయన వాహనాన్ని నిలిపి గాయాలతో ఉన్న బాధితులను లేపి […]

Read More
అక్రమ కేసులకు భయపడేది లేదు

అక్రమ కేసులకు భయపడేది లేదు

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: బిజినేపల్లి మండలం శాయిన్ పల్లి గ్రామ శివారులో ఉన్న మార్కండేయ రిజర్వాయర్ పనుల పరిశీలనకు వెళ్తున్న మాజీమంత్రి నాగం జనార్దన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తే సహించేది లేదని మాజీఎంపీ మల్లు రవి తీవ్రంగా హెచ్చరించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు దౌర్జన్యంగా గిరిజన కాంగ్రెస్ కార్యకర్త వాల్యానాయక్, బిజినేపల్లి డిప్యూటీ సర్పంచ్​, దళిత నాయకుడు మిద్దె రాములును ముగ్గురు అగ్రకులాలకు చెందినవారు, […]

Read More

టెన్షన్.. టెన్షన్
.. ఫోటో చూసి సంక్రత్రీ కి ప్యా క్షన్ సినిమా అనుకొగలరు…కాదు

  • January 8, 2023
  • NAGARKURNOOL
  • TELANGANA
  • Comments Off on టెన్షన్.. టెన్షన్
    .. ఫోటో చూసి సంక్రత్రీ కి ప్యా క్షన్ సినిమా అనుకొగలరు…కాదు

మార్కండేయ రిజర్వాయర్ సందర్శనకు మాజీమంత్రి నాగం బీఆర్ఎస్, కాంగ్రెస్ బాహాబాహీ..తోపులాట గిరిజన కార్యకర్తను కిందపడేసిన తొక్కిన బీఆర్ఎస్ లీడర్ వీడియో వైరల్.. ఇరుపార్టీల కార్యకర్తలపై కేసులు సామాజికసారథి, నాగర్ కర్నూల్: మమ్మాయిపల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. ఒక్కసారిగా సినిమా సీన్ ను తలపించింది. చాలా మంది సోషల్ మీడియాలో ఫోటో చూసి సంకురత్రికి ఫ్యాషను బాలయ్య సినిమా వీరసింహ రెడ్డి లేక వా లుతెరు వీరయ్య చిరంజీవి సినిమా అనుకొని కామెంట్ చేస్తరు …. కాదు శనివారం […]

Read More
నల్లవాగు భూముల ఆక్రమణపై విచారణ

నల్లవాగు భూముల ఆక్రమణపై విచారణ

సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్​ కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలం లింగసానిపల్లి గ్రామసర్వేనం.117లో ‘నల్లవాగులో భూబకారాసులు’ శీర్షికన ‘సామాజికసారథి’లో వచ్చిన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. తహసీల్దార్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో నల్లవాగు భూముల ఆక్రమణపై శనివారం ఉదయం వెళ్లి విచారణ చేశారు. నల్లవాగులో ఉన్న ప్రభుత్వ భూమి సర్వేనం.117లో వెలిసిన ఇండ్లను వెంటనే కూల్చివేయాలని, వ్యవసాయ ప్రభుత్వ భూములలో ఇటుక బట్టీల నిర్మాణాలు చేస్తున్న వారికి కూడా నోటీసులు జారీ చేసి త్వరగా ఖాళీ చేయించాలని అక్కడి అధికారులకు […]

Read More
నల్లవాగులో భూబకాసురులు

నల్లవాగులో భూబకాసురులు

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: అసలే ప్రభుత్వ మెడికల్ కాలేజీ.. భూములకు బాగా డిమాండ్​ పెరిగింది. ఇంకేముంది సమీపంలో ఉన్న నల్లవాగు చుట్టు ఉన్న భూములపై భూబకాసురులు కన్నేశారు. అప్పనంగా అక్రమించేస్తున్నారు. బిజినేపల్లి మండలం లింగసానిపల్లి సర్వేనం.117లో దళితులకు ప్రభుత్వం ఇచ్చిన భూములు ఉన్నాయి. కొందరు భూ బకాసురులు ఐదో పదో ఇచ్చి అమాయక దళితుల చేత బాండ్​ పేపర్లపై రాయించుకుని సంతకాలు తీసుకున్నారు. మెడికల్​ కాలేజీ ఏర్పాటుచేసిన నేపథ్యంలో ఆ భూములకు విలువ పెరిగింది. దీంతో […]

Read More
వార్డు సభ్యుడిపై సర్పంచ్​ దాడి

సర్పంచ్​ బిల్లులు స్వాహా

సామాజికసారథి, బిజినేపల్లి: ప్రభుత్వం నుంచి పని వచ్చిందని, మున్ముందు గ్రామానికి అవసరం వస్తుందని అప్పుచేసి మరీ పనులు చేశారు. బిల్లులు రాకపోతాయా..? అని చకచకా పూర్తిచేశారు. అభివృద్ధి పనులు చేసింది ఒకరైతే బిల్లులు తెచ్చుకున్నది మరొకరు.. తీరా అధికారుల వద్దకు వెళ్లి ఆరాతీస్తే అస​లు విషయం బయటపడింది. రెండేళ్ల క్రితం ప్రభుత్వం రైతు వేదికలను మంజూరుచేసింది. నాగర్​ కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలంలో ఓ గ్రామానికి చెందిన ఓ వార్డు సభ్యుడు ముందుగానే లక్షలాది రూపాయల అప్పుతెచ్చి […]

Read More