సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: బిజినేపల్లి మండలం శాయిన్ పల్లి గ్రామ శివారులో ఉన్న మార్కండేయ రిజర్వాయర్ పనుల పరిశీలనకు వెళ్తున్న మాజీమంత్రి నాగం జనార్దన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తే సహించేది లేదని మాజీఎంపీ మల్లు రవి తీవ్రంగా హెచ్చరించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు దౌర్జన్యంగా గిరిజన కాంగ్రెస్ కార్యకర్త వాల్యానాయక్, బిజినేపల్లి డిప్యూటీ సర్పంచ్, దళిత నాయకుడు మిద్దె రాములును ముగ్గురు అగ్రకులాలకు చెందినవారు, […]
మార్కండేయ రిజర్వాయర్ సందర్శనకు మాజీమంత్రి నాగం బీఆర్ఎస్, కాంగ్రెస్ బాహాబాహీ..తోపులాట గిరిజన కార్యకర్తను కిందపడేసిన తొక్కిన బీఆర్ఎస్ లీడర్ వీడియో వైరల్.. ఇరుపార్టీల కార్యకర్తలపై కేసులు సామాజికసారథి, నాగర్ కర్నూల్: మమ్మాయిపల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. ఒక్కసారిగా సినిమా సీన్ ను తలపించింది. చాలా మంది సోషల్ మీడియాలో ఫోటో చూసి సంకురత్రికి ఫ్యాషను బాలయ్య సినిమా వీరసింహ రెడ్డి లేక వా లుతెరు వీరయ్య చిరంజీవి సినిమా అనుకొని కామెంట్ చేస్తరు …. కాదు శనివారం […]