Breaking News

MOVIES

నిజమైన గౌరవం దక్కింది

ఆయన సేవలకి నిజమైన గౌరవం దక్కింది. బాలీవుడ్ హీరో.. తెలుగు తెరపై విలన్.. సోనూసూద్. కరోనా భయంకర పరిస్థితుల్లో ఎవరూ ముందుకు రాని సిట్యుయేషన్ లో నిస్వార్థంతో లక్షల మంది వలస కార్మికులకు తన వంతు సాయాన్ని అందించి నిజమైన హీరో అనిపించుకున్నారు సోనూసూద్. తను ఇష్టపడి సాయం చేయడమే కాదు కష్టంలో ఉన్నాం ఆదుకోండి అన్న వారికి కూడా చేయూత నిచ్చారు. ఇప్పుడాయన సేవా నిరతికి ప్రతిష్టాత్మక ‘ఎస్డీజీ స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్’ అవార్డును ప్రకటించి […]

Read More

సుశాంత్​తో డేటింగ్​ చేశా, సిగరెట్​ అలవాటుంది కానీ..

డ్రగ్స్​ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్​ నటి సారా అలీఖాన్​ను నార్కోటిక్స్​ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) విచారించింది. అయితే సారా అధికారులకు సంచలన నిజాలు చెప్పినట్టు సమాచారం. తాను సుశాంత్​తో కొంతకాలం ప్రేమలో ఉన్నమాట వాస్తవమేనని.. తాము ఇద్దరం కలిసి థాయిలాండ్​ కూడా వెళ్లామని ఆమె చెప్పారట. ‘సుశాంత్​ డ్రగ్స్ తీసుకొనేవాడు. నేను సిగరెట్లు తాగేదాన్ని కానీ డ్రగ్స్​ మాత్రం అలవాటు లేదు’ అని ఆమె తన వాంగూల్మంలో చెప్పారట. అయితే ఈ కేసులో ఇప్పటికే సారాతో పాటు […]

Read More

కరోనా టెస్ట్​.. ఏడ్చేసిన పాయల్​

ప్రపంచంలోని మనుషులందరనీ కరోనా మహమ్మారి వణికిస్తున్నది. సెలబ్రిటీలు, రాజకీయ నేతలు అని తేడా లేకుండా కరోనా బారినపడతున్నారు. అయితే తాజగా టాలీవుడ్​ హీరోయిన్​ పాయల్​ రాజ్​పుత్ కరోనా టెస్ట్​ చేయించుకున్నారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది ఆమె నుంచి శాంపిల్​ సేకరిస్తుండగా చిన్నపిల్లలా బోరున విలపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్​మీడియాలో వైరల్​గా మారింది.

Read More

తెలియదు.. మర్చిపోయా.. గుర్తులేదు! ఎన్​సీబీకి రకుల్​ ఆన్సర్స్​

ప్రముఖ నటి రకుల్ ప్రీత్​సింగ్​ శుక్రవారం ఎన్​సీబీ ఎదుట హాజరైన విషయం తెలిసిందే. ఆమెను సుమారు 4 గంటలపాటు ఎన్​సీబీ అధికారులు ప్రశ్నించారు. అయితే చాలా ప్రశ్నలకు రకుల్​ తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ సమాధానం చెప్పిందట దీంతో అధికారులు షాక్​కు గురయ్యారని సమాచారం. మరోవైపు రియాతో రకుల్​ చాట్​చేసినట్టు ఎన్​సీబీకి కీలక ఆధారాలు లభించాయి. దీంతో చాటింగ్​ కు సంబంధించిన స్క్రీన్​షాట్లను వారు రకుల్​కు చూపించినట్టు టాక్​. అయితే తాను రియాతో డ్రగ్స్​కు గురించి చాటింగ్​ […]

Read More

డ్రగ్స్​కేసులో రక్తచరిత్ర ప్రొడ్యూసర్​

సుశాంత్​ ఆత్మహత్య అనంతరం పెను దుమారం సృష్టించిన డ్రగ్స్​ కేసులో రోజుకో కీలకవిషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే బాలీవుడ్​ హీరోయిన్లు దీపికా పదుకొనే, సారా అలీఖాన్​, తెలుగు హీరోయిన్​ రకుల్​ ప్రీత్​సింగ్​, నమ్రదా శిరోద్కర్​కు ఎన్​సీబీ నోటీసులు ఇచ్చింది. అయితే నాకు ఎన్​సీబీ నుంచి నోటీసులే రాలేదంటూ రకుల్​ డ్రామాకు తెరలేపింది. ‘రకుల్​ ప్రీత్​సింగ్​కు మేం నోటీసులు ఇచ్చాం.. కానీ ఆమె స్పందించలేదు’ అంటూ ఎన్​సీబీ బాంబు పేల్చింది. అయితే ఈ కేసులో తాజాగా మరో సంచలనం విషయం […]

Read More

కరోనాతో హాస్యనటుడు మృతి

తెలుగులో పలుచిత్రాల్లో హాస్యం పండించిన నటుడు కోసూరి వేణుగోపాల్​ కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కోసురు వేణుగోపాల్​.. మర్యాద రామన్న, విక్రమార్కుడు, భలేభలే మగాడివోయి వంటి చిత్రాల్లో నటించారు. అయితే ఆయనకు కరోనా సోకడంతో గచ్చిబౌలిలో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించి బుధవారం రాత్రి కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన వేణుగోపాల్‌ ఎఫ్‌సీఐలో మేనేజర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. సినిమాల మీద ఆసక్తితో ఉద్యోగం చేస్తున్నప్పుడే సినిమాల్లో నటించేవారు. వేణుగోపాల్​ […]

Read More

టార్గెట్​ గంగవ్వ.. బిగ్​బాస్​లో కుట్రలు

బిగ్​బాస్​ హౌస్​లో గంగవ్వను టార్గెట్​ చేశారా? ఓట్లతో గంగవ్వను ఢీకొట్టలేమని భావించిన ఇతర కంటెంటెస్టులు ఆమెను ఎలాగైనా బయటకు పంపించాలని కుట్రలు చేస్తున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తున్నది. ప్రస్తుతం గంగవ్వకు పడుతున్న ఓట్లు చూస్తే ఆమె టైటిల్​ గెలుచుకోవడం ఖాయం. ఈ విషయాన్ని పసిగట్టిన హౌస్​లోని ఇతర సభ్యులు గంగవ్వను ఒంటరిని చేసి ఆమెతో ఎవరూ మాట్లాడకపోతే గంగవ్వు బోర్​కొట్టి వెళ్లిపోతుందిన భావిస్తున్నారట. గంగవ్వను ఒంటరి చేస్తే.. సంపూర్ణేష్​ బాబు వెళ్లిపోయినట్టు గంగవ్వ కూడా వెళ్లిపోతుందని […]

Read More

రవితేజ పాటను.. యాజ్​ ఇ టీజ్​ దించేశారుగా!

రవితేజ నటించిన ఇడియట్​ చిత్రంలోని ‘చూపుల్తో గుచ్చి, గుచ్చి చంపకే’ అనే పాటను తెలియని సంగీత ప్రియులు ఉండరంటే అతీశయోక్తి కాదేమో. అయితే ఈ పాటను ఓ బాలీవడ్​ మ్యూజిక్​ డైరెక్టర్​ కాపీ కొట్టాడు. ట్యూన్​ను యాజ్​ ఇ టీజ్​గా దించేశాడు. ఆ పాటలో నటించింది మరెవరో కాదు.. కియారా అద్వాని. ఈ అమ్మడు ఇప్పటికే ‘భరత్​అనే నేను’ ‘వినయవిధేయరామ’ చిత్రంలో నటించి మెప్పించింది. కియారా ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘ఇందూకి జవానీ’ అనే లేడీ ఓరియెంటెడ్‌ మూవీలో […]

Read More