Breaking News

HIGHCOURT

సచివాలయం కూల్చివేతపై విచారణ

సచివాలయం కూల్చివేతపై విచారణ

సారథి న్యూస్, హైదరాబాద్​: తెలంగాణ సచివాలయ కూల్చివేతపై బుధవారం మరోసారి హైకోర్టు విచారణ చేపట్టనుంది. భవనాల కూల్చివేత ద్వారా ఐదులక్షల మందికి శ్వాస ఇబ్బందులు ఎదురవుతాయని ప్రొఫెసర్​విశ్వేశ్వర్ ఫిటిషన్ దాఖలు చేశారు. అన్ని అనుమతులు తీసుకునే సెక్రటేరియట్​భవనాల కూల్చివేత పనులు చేపడుతున్నామని ప్రభుత్వం అఫిడవిట్ దాఖలుచేసింది. కేబినెట్​నిర్ణయం తీసుకున్న ఫైనల్ రీపోర్ట్ కాపీని షీల్డ్ కవర్​లో ఏజీ కోర్టుకు సమర్పించారు. 25 ఎకరాల్లో ఉన్న సచివాలయంలో 11 బ్లాక్ లు ఉన్నాయని, ఇందులో ఎలాంతో ఫైర్ సేఫ్టీ […]

Read More
కొత్త సచివాలయానికి అప్పులు తప్పవా?

కొత్త సచివాలయానికి అప్పులు తప్పవా?

సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఖజానా పరిస్థితి బాగా లేదంటూ ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల్లో మూడు నెలలపాటు సర్కారు కోత విధించిన సంగతి విదితమే. ఫలితంగా మిగిలిన రూ.1,200 కోట్లతో రైతుబంధు డబ్బు ఇచ్చామంటూ ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా ప్రకటించారు. మరోవైపు పొదుపు చర్యల పేరిట మిషన్‌ భగీరథ పథకంలో పనిచేస్తున్న 704 మంది వర్క్‌ ఇన్​స్పెక్టర్లను ప్రభుత్వం తాజాగా తొలగించింది. ఈ విధంగా రాష్ట్రం ఆర్థికంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో కొత్త […]

Read More

టీ సర్కార్​కు హైకోర్టు కీలక ఆదేశాలు

సారథిన్యూస్​, హైదరాబాద్​: జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనాతో జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. వారిని రాష్ట్రప్రభుత్వం పట్టించుకోవడం లేదని రంగారెడ్డి జిల్లాకు చెందిన తెలంగాణ వర్కింగ్​ జర్నలిస్ట్​ ఫెడరేషన్​ నాయకుడు సత్యనారాయణ హైకోర్టులో రిట్​ పిటిషన్​​ దాఖలు చేశారు. నాలుగు నెలలుగా జర్నలిస్టులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఆర్టికల్ 14 ప్రకారం జర్నలిస్టులను ఆదుకోవాలని పిటిషనర్​ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. స్పందించిన ధర్మాసనం.. పిటిషనర్​ విన్నవించిన […]

Read More

సచివాలయం కూల్చివేతకు లైన్​క్లియర్​

సారథిన్యూస్​, హైదరాబాద్​: తెలంగాణ రాష్ట్రంలో కొత్త సచివాలయ నిర్మాణానికి అడ్డంకి తొలగింది. ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని కూల్చివేయొచ్చని తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. క్యాబినెట్​ తీసుకొనే విధానపరమైన నిర్ణయాలను తప్పు పట్టలేమని తేల్చిచెప్పింది. సచివాలయం కూల్చివేయడం వల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లితుందని కాంగ్రెస్​ కోర్టుకు వెళ్లారు. విచారించిన న్యాయస్థానం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలను అడ్డకోకుడదన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది.

Read More

తెలంగాణలో టెన్త్​ ఎగ్జామ్స్​ వాయిదా

సారథి న్యూస్​, హైదరాబాద్​: రాష్ట్ర హైకోర్టు తీర్పును అనుసరించి రాష్ట్రంలో జరిగే 10వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి శనివారం సాయంత్రం ప్రకటించారు. ఎగ్జామ్స్​ విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్​ వద్ద సమావేశం నిర్వహించి తదుపరి నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటిస్తుందని ఆమె స్పష్టంచేశారు. అయితే అంతకుముందు తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. గ్రేటర్‌ హైదరాబాద్‌, రంగారెడ్డి మినహా రాష్ట్ర వ్యాప్తంగా టెన్త్‌ పరీక్షలు […]

Read More
జూన్​ రెండోవారంలో టెన్త్​ ఎగ్జామ్స్​

జూన్​ రెండోవారంలో టెన్త్​ ఎగ్జామ్స్​

పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్​సిగ్నల్​ హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వ్యాప్తి.. లాక్​ డౌన్​ నేపథ్యంలో వాయిదాపడిన టెన్త్​ క్లాస్​ ఎగ్జామ్స్ నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. జూన్‌ మొదటి వారం తర్వాత పరీక్షలు నిర్వహించుకోవచ్చని సూచించింది. కరోనా పరిస్థితులపై జూన్‌ 3న సమీక్షించి, 4న నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తే కరోనా నివారణ జాగ్రత్తలు పాటించాలని సూచించింది. కరోనా పరిస్థితులు తీవ్రంగా ఉంటే ఎగ్జామ్స్​ నిర్వహించొద్దని స్పష్టం చేసింది.మంగళవారం విచారణ […]

Read More