Breaking News

GOOGLE

ఆధిప‌త్యం చెలాయించాల‌ని చూస్తోంది

ఆధిప‌త్యం చెలాయించాల‌ని చూస్తోంది

గూగుల్‌పై మండిప‌డిన పేటీఎం న్యూఢిల్లీ : ఆన్‌లైన్ బెట్టింగ్‌ల‌ను ప్రోత్సహించేలా ఉందంటూ ప్లేస్టోర్ నుంచి గ‌త‌వారం భార‌త్‌కు చెందిన చెల్లింపుల యాప్ పేటీఎంను తొల‌గించిన గూగుల్‌పై ఆ సంస్థ తీవ్రఆరోప‌ణ‌లు చేసింది. భార‌త్‌లో చ‌ట్టాల‌ను అతిక్రమిస్తూ.. ఇక్కడ డిజిట‌ల్ ఎకో సిస్టమ్‌పై ఆధిప‌త్యం చెలాయించాల‌ని గూగుల్‌ చూస్తోందని ఆరోపించింది. ఈ మేరకు పేటీఎం బ్లాగ్‌లో ఒక పోస్ట్ చేసింది. ఒక స్టార్ట్​ప్​గా దేశంలో చ‌ట్టాల‌కు లోబ‌డి మేము వ్యాపారాలు చేస్తున్నాం. కానీ గూగుల్‌, దాని ఉద్యోగులు చేస్తున్న […]

Read More

పేటీఎంకు గూగుల్​ షాక్​.. ప్లేస్టోర్​ నుంచి తొలగింపు

సారథిమీడియా, హైదరాబాద్​: పేటీఎం యాప్​ను ప్లే స్టోర్​ నుంచి తీసేసినట్టు గూగుల్​ సంస్థ సంచలన ప్రకటన చేసింది. ప్రస్తుతం ప్లేస్టోర్​లో ఈ యాప్​ అందుబాటులో లేదు. గ్యాంబ్లింగ్ నిబంధనలు ఉల్లగింఘించి ఆన్​లైన్​ బెట్టింగ్​లు పెడుతున్నందున ఈ యాప్​ను తొలగించినట్టు గూగుల్​ స్పష్టం చేసింది. కాగా పేటీఎం బిజినెస్​, పేటీఎం మాల్​, పేటీఎం మనీ యాప్స్​ మాత్రం యాథావిధిగా కొనసాగనున్నాయి. పేటీఎం ఏమంటుందంటే..గూగుల్​ ప్లే స్టోర్​ నుంచి మాత్రమే ఈ యాప్​ను తొలగించారని.. ప్రస్తుతం డౌన్​లోడ్​, అప్​డేట్​ చేసుకొనే […]

Read More
టిక్​టాక్​ప్రియులకు గుడ్​న్యూస్​

టిక్​టాక్​ ప్రియులకు గుడ్​న్యూస్​

టిక్​టాక్​ యాప్​పై నిషేధం విధించడంతో టిక్​టాక్​ యూజర్లు.. సెలబ్రిటీలు తెగ బాధపడిపోతున్నారు. టిక్​టాక్​ యాప్​ చైనా కంపెనీ నుంచి చేతులు మారితే.. మళ్లీ మనదేశంలోకి వస్తుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో టిక్​టాక్​ ప్రియులకు ​యూట్యూబ్​ ఓ గుడ్​న్యూస్​ చెప్పింది. అచ్చం టిక్​టాక్​ లాంటి ఓ యాప్​ను యూట్యూబ్​ రూపొందించింది. ఆ యాప్​ త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. యూట్యూబ్​ షార్ట్​ పేరుతో ఆ యాప్​ ఇప్పటికే గూగుల్​ ప్లే స్టోర్​లో అందుబాటులో ఉన్నది. త్వరలోనే మరిన్ని […]

Read More

గూగుల్​ కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: కరోనాను కట్టడి చేసేందుకు ప్రముఖ సాఫ్ట్​వేర్​ కంపెనీ గూగుల్​ కీలక నిర్ణయం తీసుకున్నది. తమ ఉద్యోగులకు ప్రస్తుతం కొనసాగిస్తున్న వర్క్​ప్రంహోం విధానాన్ని మరిన్ని రోజులు పొడగించింది. జూలై 2021 వరకు తమసంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు వర్క్​ప్రంహోంను పొడగిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఉద్యోగులకు కోసం వర్క్​ఫ్రం హోమ్​ను పొడిగించిన తొలి కంపెనీ గూగుల్​యే కావడం విశేషం. కాగా ఈ కంపెనీలో దాదాపుగా 2లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

Read More

భారత్​లో గూగుల్​ భారీ పెట్టుబడి

న్యూఢిల్లీ: భారత్​లో గుగూల్ ​సంస్థ రూ. 75,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నదని ఆ సంస్థ సీఈవో సుందర్​ పిచాయ్​ ప్రకటించారు. ఇండియాలో డిజిటల్​ ఎకానమీని అభివృద్ధి చేసేందుకు రానున్న ఐదేండ్లలో ఈ పెట్టుబడి పెడతున్నామని చెప్పారు. డిజిటల్​ ఇండియా కోసం ప్రధాని మోదీ ఎంతో కృషిచేస్తున్నారని చెప్పారు. మోదీ ప్రయత్నాలకు మద్దతివ్వడం తమ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

Read More

ట్రంప్‌ నిర్ణయంతో డిసపాయింట్‌ అయ్యా

వాషింగ్టన్‌: కరోనా కాలంలో ఉద్యోగాలు పోయిన అమెరికన్లకు సాయం చేసేందుకు హెచ్‌1బీ వీసాలను రద్దుచేయాలని ట్రంప్‌ నిర్ణయించిన విషయంపై గూగుల్‌, ఆల్ఫాబెల్‌ సీఈవో సుందర్‌‌పిచాయ్‌ అసంతృప్తి వ్యక్తంచేశారు. ట్విట్టర్‌‌ ద్వారా స్పందించారు. వీసాలు జారీ చేయబోమని ట్రంప్‌ చెప్పినప్పటికీ తాము మాత్రం ఇమ్మిగ్రెంట్లకు మద్దతుగా నిలుస్తామని అన్నారు. ‘ట్రంప్‌ తీసుకున్న ఈ నిర్ణయం నిరుత్సాహపరిచింది. . అమెరికా ఆర్థిక ప్రగతిలో ఇమ్మిగ్రేషన్‌ విధానం చాలా హెల్ప్‌ చేస్తోంది. ఆ కారణంగానే అమెరికా టెక్నాలజీలో గ్లోబల్‌ లీడర్‌‌గా నిలిచింది. […]

Read More