Breaking News

ED

డ్రగ్​మాఫియాతో రియాకు లింక్

ముంబై: సుశాంత్​సింగ్​ రాజ్​పుత్​ కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐకి కీలక ఆధారాలు దొరికినట్టు సమాచారం. సుశాంత్​ ప్రేయసి రియా చక్రవర్తి ఓ డ్రగ్​ డీలర్​తో జరిపిన వాట్సాప్​ చాటింగ్​ తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో సుశాంత్​ కేసులో డ్రగ్​ మాఫియా ప్రమేయం ఉన్నట్టు సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు. రియా చక్రవర్తి మాదకద్రవ్యాల వ్యాపారి గౌరవ్ ఆర్యతో వాట్సాప్ చాటింగ్ చేసిందని తేలింది. మాదకద్రవ్యాల డీలరుతో రియా చక్రవర్తి జరిపిన చాటింగ్ బండారం […]

Read More
రియా చుట్టూబిగిస్తున్న ఉచ్చు

రియాకు ఉచ్చు బిగుస్తోంది

ముంబై: సుశాంత్​సింగ్ రాజ్​పుత్ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సుశాంత్​ మాజీ ప్రేయసి రియాచక్రవర్తికి చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. ఈ కేసులో రియా తీరుపై మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయి. మరోవైపు రియా చక్రవర్తి కనిపించకుండాపోవడం అనుమానాలకు తావిచ్చింది. రియాను కాపాడేందుకు ముంబై పోలీసులు రియాను కాపాడేందుకు యత్నిస్తున్నారన్న ఆరోపణలు వినిపించాయి. ఈ కేసు విషయంలో ముంబై పోలీసులకు. బీహార్​ పోలీసులకు వాదోపవాదాలు సాగిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనల నేపథ్యంలో రియా శుక్రవారం ఈడీ […]

Read More
అశోక్​ గెహ్లాట్​కు ఈడీ షాక్​

అశోక్​ గెహ్లాట్​కు ఈడీ షాక్​

జైపూర్​: సచిన్​ పైలట్​ సృష్టించిన సంక్షోభంతో ఉక్కిరిబిక్కిరవుతున్న రాజస్థాన్​ సీఎం అశోక్​ గెహ్లాట్​కు ఈడీ షాక్​ ఇచ్చింది. అతడి సోదరుడు అగ్రసేన్​ గెహ్లాట్​కు ఈడీ (ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​) సమన్లు జారీచేసింది. అగ్రసేన్​ రూ.150 కోట్ల ఎరువుల కుంభకోణానికి పాల్పడినట్లు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈడీ అగ్రసేన్​ను ప్రశ్నించనుంది. ఈనెల 22న ఈడీ అధికారులు అగ్రసేన్​కు చెందిన ఎరువుల కంపెనీపై దాడి చేసి.. పలు కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బీజేపీ.. ఈడీని అడ్డం పెట్టుకొని కుట్రలు […]

Read More

రవిప్రకాశ్​పై ఈడీ కేసు

సారథిన్యూస్​, హైదరాబాద్‌: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కేసు నమోదు చేసింది. టీవీ9 సంస్థనుంచి ఆయన భారీగా నిధులను విత్​డ్రా చేసుకున్నట్టు ఈడీ గుర్తించింది. దాదాపు 18 కోట్ల రూపాయలను రవిప్రకాశ్​, మరో ఇద్దరు వ్యక్తులు విత్​డ్రా చేసినట్టు కేసు నమోదు కావడంతో ఈడీ విచారణ చేపట్టింది. 18 కోట్లను ఆయన ఎక్కడికి తరలించారన్న అంశంపై ఈడీ విచారణ జరుపుతున్నది. ఈ కేసులో రవిప్రకాశ్​ ఏ​​1గా ఉన్నారు.

Read More
అహ్మద్‌పటేల్‌ ఇంటికి ఈడీ

అహ్మద్‌పటేల్‌ ఇంటికి ఈడీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌‌ నేత అహ్మద్‌ పటేట్‌ను మనీలాండరింగ్‌ కేసులో విచారించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ఈడీ బృందం శనివారం ఢిల్లీలోని ఆయన ఇంటికి వెళ్లింది. సందేశారా సోదరుల రూ.వేలకోట్ల కుంభకోణానికి సంబంధించిన కేసులో ఆయన ప్రశ్నించనున్నామని ఈడీ అధికారులు చెప్పారు. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నట్లు చెప్పారు. విచారణకు హాజరు కావాలని ఈడీ ఇప్పటికే రెండు సార్లు సమన్లు జారీ చేశారు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో వృద్ధుడైన తాను […]

Read More