Breaking News

COVID19

తెలంగాణలో 2,426 పాజిటివ్​కేసులు

తెలంగాణలో 2,426 పాజిటివ్ ​కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో శుక్రవారం 2,426 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,52,602కు చేరింది. తాజాగా 13 మృతిచెందారు. ఇప్పటి వరకు కరోనాతో 940 మంది మృత్యువాతపడ్డారు. ఇదిలాఉండగా, ఒకేరోజు 2,324 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 338 పాజిటివ్​కేసులు నిర్ధారణ అయ్యాయి. మహమ్మారి బారినపడి వివిధ ఆస్పత్రుల్లో 32,195 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,19,467 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

Read More
మ‌ళ్లీ 90 వేల‌కు పైనే..

మ‌ళ్లీ 90వేల‌కు పైనే..

రెండురోజుల్లోనే సుమారు రెండు లక్షల కరోనా కేసులు మహారాష్ట్రలో 9 ల‌క్షలు దాటిన పాజిటివ్​ కేసులు న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తోంది. ఈ వారంలో మొద‌టి రెండ్రోజుల్లో 80వేల లోపు న‌మోదైన కోవిడ్-19 పాజిటివ్ కేసులు.. బుధ‌వారం నుంచి మ‌ళ్లీ 95వేలు దాటాయి. బుధ‌వారం దేశ‌వ్యాప్తంగా 97,399 కేసులు రాగా.. గురువారం ఆ సంఖ్య 95,735 కు చేరింది. దీంతో రెండు రోజుల్లోనే భార‌త్‌లో సుమారు రెండు ల‌క్షల (1,93,134) మంది మ‌హ‌మ్మారి బారిన ప‌డ్డారు. […]

Read More
తెలంగాణలో 2,392 కరోనా కేసులు

తెలంగాణలో 2,392 కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో మంగళవారం(24గంటల్లో) 2,392 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,45,163కు చేరింది. మహమ్మారి బారినపడి తాజాగా 11 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మృతుల సంఖ్య 906కు చేరింది. ప్రస్తుతం ఐసోలేషన్​లో ఉన్న వారి సంఖ్య 24,579గా నమోదైంది. రాష్ట్రంలో యాక్టివ్​ కేసులు 31,670 మేర ఉన్నాయి. అత్యధికంగా జీహెచ్​ఎంసీ పరిధిలో 304 కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్​33, భద్రాద్రి కొత్తగూడెం 95, […]

Read More
ఇంటి నుంచే పనిచేస్తం

ఇంటి నుంచే పనిచేస్తం

కరోనా నేపథ్యంలో స్కూళ్లకు వెళ్లేందుకు టీచర్ల భయం రాష్ట్రవ్యాప్తంగా 500 మందికి పైగా టీచర్లకు పాజిటివ్​ హైదరాబాద్: తమకు కూడా ఇంటి నుంచే పని చేసుకునే సౌకర్యం కల్పించాలని ప్రభుత్వ ఉపాధాయులు డిమాండ్​ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 500 మందికి పైగా టీచర్లకు కరోనా పాజిటివ్ అని తేలడంతో వారంతా విధుల్లోకి వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి స్కూళ్లు తెరిచినప్పటికీ పిల్లల్ని స్కూళ్లకు పంపించడానికి విద్యార్థుల తల్లిదండ్రులు ఆసక్తి చూపించడం లేదు. దీంతో టీచర్లంతా […]

Read More
కరోనా మహమ్మారి మహోగ్రరూపం

కరోనా మహమ్మారి మహోగ్రరూపం

న్యూఢిల్లీ : భారత్ లో కరోనా మహమ్మారి మహోగ్రరూపం దాలుస్తోంది. కొద్దిరోజులుగా దేశంలో 80వేలకు పైగా మంది కోవిడ్ బారినపడ్డారు. మరీ ముఖ్యంగా గత రెండు వారాల్లో అయితే వైరస్ విజృంభణ ఉప్పెనలా కొనసాగుతోంది. గతనెల 30 నుంచి ఈ నెల మొదటి వరకు దేశంలో సుమారు ఆరు లక్షల కరోనా కేసులు నమోదయింటే దీని ఉధృతిని ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక శనివారం, ఆదివారం అయితే దేశంలో కరోనా కేసులు 90 వేలు దాటాయి. […]

Read More
ఏపీలో 10,825 కరోనా కేసులు

ఏపీలో 10,825 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో శనివారం(24గంటల్లో) 10,825 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,87,331కు చేరింది. కొత్తగా 71 మంది కరోనా వ్యాధితో మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు మృతుల సంఖ్య 4,347కు చేరింది. 24 గంటల్లో 11,941మంది కోలుకుని డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటివరకు మొత్తం 3,82,104 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 24 గంటల్లో 69,326 శాంపిళ్లను పరీక్షించారు. ఇప్పటివరకు 40,35,317 శాంపిళ్లను టెస్ట్​చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,01,210 యాక్టివ్‌ కేసులు రికార్డు అయ్యాయి. […]

Read More
తెలంగాణలో 2,511 కేసులు నమోదు

తెలంగాణలో 2,511 కరోనా కేసులు

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో కొత్తగా(శనివారం) 2,511 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజాగా మహమ్మారి బారినపడి 11మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 877కు చేరింది. వైద్యాధికారులు 24 గంటల్లో 62,132 నమూనాలను పరీక్షించారు. మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 1,38,395కు చేరింది. నిన్న ఒక్కరోజే 2,579 మంది కరోనా బారినపడి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,04,603కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య […]

Read More
పాజిటివ్ తేలితే అసెంబ్లీ ఆవరణలోకి రావొద్దు

పాజిటివ్ తేలితే అసెంబ్లీ ఆవరణలోకి రావొద్దు

సారథి న్యూస్, హైదరాబాద్: ప్రత్యేక పరిస్థితుల్లో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయని, కోవిడ్ ​పాజిటివ్​గా నిర్ధారణ అయిన వారు ఎవరైనాసరే అసెంబ్లీ ప్రాంగణంలోకి రావొద్దని స్పీకర్ ​పోచారం శ్రీనివాస్​రెడ్డి సూచించారు. సమావేశాల నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, సిబ్బంది, పోలీసులు, మీడియా ప్రతినిధులు, మంత్రుల పీఏలు తప్పనిసరిగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సమావేశాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్, ​ఉన్నతాధికారులు, […]

Read More