Breaking News

COLLECTOR

సచివాలయ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

సచివాలయ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

సారథి న్యూస్, కర్నూలు: ఈనెల 20 నుంచి 26వ తేదీ వరకు జరిగే గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్ జి.వీరపాండియన్ తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పరీక్షలు రాసేందుకు జిల్లాలోని ఆదోని, ఎమ్మిగనూరు, కర్నూలు, నంద్యాల, ఆళ్లగడ్డ, డోన్ ఆరు క్లస్టర్ పరిధిలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు వివరించారు. కర్నూలు జిల్లాలో మొత్తం 19 రకాల సచివాలయ ఉద్యోగ పరీక్షలకు 1,276 పోస్టులకు గాను […]

Read More
ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి

ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి

సారథి న్యూస్, కర్నూలు: రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 20న నిర్వహించనున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామక అర్హత పరీక్షల ఏర్పాట్లపై బుధవారం విజయవాడ నుంచి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీఆర్ అండ్ ఆర్ డీ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, సెక్రటరీ గిరిజాశంకర్ తదితరులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్, జిల్లా ఎస్పీలు, జడ్పీ సీఈవోలతో వీడియో కాన్ఫరెన్స్​నిర్వహించారు. కర్నూలు కలెక్టరేట్ ​నుంచి కలెక్టర్ జి.వీరపాండియన్, ఎస్పీ డాక్టర్ కె.ఫక్కీరప్ప, జడ్పీ […]

Read More
వర్షాల వేళ.. అలర్ట్​గా ఉండండి

వర్షాల వేళ.. అలర్ట్​గా ఉండండి

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరద సహాయక చర్యలపై సోమవారం ఉదయం కలెక్టర్ జి.వీరపాండియన్ జిల్లా అధికారులను అలర్ట్ ​చేశారు. జిల్లాలో అధికారులు వారు పనిచేసే ప్రదేశాల్లోనే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కర్నూలు, నంద్యాల, ఆదోని డివిజన్లలో ప్రత్యేకంగా నంద్యాల, ఆత్మకూరు, కొత్తపల్లి తదితర ప్రాంతాల్లో ఉప్పొంగుతున్న నదులు, వాగులు, వంకలు, చెరువుల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తాగునీరు, రాకపోకలు, విద్యుత్ కు అంతరాయం లేకుండా, ప్రాణ, పంటనష్టం […]

Read More
ప్రైమ్ మినిస్టర్ ఇన్నోవేటివ్ అవార్డుకు కర్నూలు కలెక్టర్​

ప్రైమ్ మినిస్టర్ ఇన్నోవేటివ్ అవార్డుకు కర్నూలు కలెక్టర్​

సారథి న్యూస్, కర్నూలు: ప్రైమ్ మినిస్టర్ ఇన్నోవేటివ్ అవార్డ్ ఎంపిక కోసం దేశవ్యాప్తంగా షార్ట్ లిస్ట్ అయిన 12 మంది జిల్లా కలెక్టర్లలో కర్నూలు జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ మొదటి స్థానంలో నిలిచారు. ఈనెల 9న ఉదయం 10 గంటలకు వీడియో, వెబ్ కాన్ఫరెన్స్​ ద్వారా కేంద్ర కేబినెట్ సెక్రటరీ బృందానికి కలెక్టర్​ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, పబ్లిక్ గ్రీవెన్సెస్, పాలన సంస్కరణల శాఖ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్) సతీష్ […]

Read More
ప్లాస్మా దానం చేయండి

ప్లాస్మా దానం చేయండి

సారథి న్యూస్​, కర్నూలు: యావత్‌ ప్రపంచాన్ని క‌రోనా వణికిస్తున్న సంక్షోభ‌ పరిస్థితుల్లో కరోనా మహమ్మారిని జయించిన వారు ప్లాస్మా దానానికి ముందుకు రావాలని కర్నూలు కలెక్టర్ జి. వీరపాండియన్ పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ‘ప్లాస్మా దానం చేయండి.. ప్రాణదాతలు కండి’ పోస్టర్​ను ఆయన ఆవిష్కరించారు. ప్లాస్మాదానం చేసిన దాతలకు ప్రభుత్వం రూ.5వేల పారితోషికం అందిస్తుందన్నారు. జేసీ (సంక్షేమం) సయ్యద్ ఖాజామోహిద్దీన్, కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ పి.చంద్రశేఖర్, […]

Read More

ప్రణాళికాబద్దంగా రైతువేదికలు

సారథి న్యూస్​, పెద్దపల్లి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతువేదిక నిర్మాణాలను ప్రణాళికాబద్దంగా, సకాలంలో పూర్తిచేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అధికారులను ఆదేశించారు. జిల్లాలో కొనసాగుతున్న రైతు వేదికల నిర్మాణంపై సోమవారం పంచాయతీరాజ్​శాఖ ఈఎన్సీతో కలిసి ఎన్టీపీసీలోని మిలీనియంహాల్​లో సంబంధిత అధికారులతో కలెక్టర్​ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ.. రైతులను సంఘటితం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కంకణం కట్టుకుందని చెప్పారు. నియంత్రిత వ్యవసాయసాగు ద్వారా రాష్ట్రంలోని రైతులంతా పెట్టుబడికి తగిన దిగుబడి సాధిస్తారని […]

Read More

పంచాయతీ కార్యదర్శి సస్పెండ్​

సారథిన్యూస్​, నాగర్ కర్నూల్: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ పంచాయతీ కార్యదర్శిని నాగర్​కర్నూల్​ జిల్లా కలెక్టర్ శర్మన్​ సస్పెండ్​ చేశారు. బిజినేపల్లి మండలం ఖానాపూర్​ గ్రామపంచాయతీలో సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న రాజశేఖర్​ కొంతకాలంగా విధులకు హాజరుకాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో విచారణ చేపట్టిన కలెక్టర్​ రాజశేఖర్​ను సస్పెండ్​ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

Read More
‘హోం క్వారంటైన్ రద్దు సరికాదు’

హోం క్వారంటైన్ రద్దు సరికాదు

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లా కలెక్టర్ హోం క్వారంటైన్ ను రద్దుచేయడమంటే ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటళ్లకు దోచిపెట్టడమేనని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు పీఎస్​ రాధాకృష్ణ ఆక్షేపించారు. హోం క్వారంటైన్ ను రద్దుచేస్తూ కలెక్టర్ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కలెక్టరేట్​ ఎదుట ధర్నా బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కలెక్టర్​ తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు రాజశేఖర్, టి.రాముడు, రామకృష్ణ, నాగరాజ్, సి.గోవింద్, గురుశేఖర్, సాయిబాబా, గోపాల్, […]

Read More