సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో పెరిగిన కరోనా ఉధృతి పెరుగుతోంది. గురువారం 2,534 పాజిటివ్కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,50,176కు చేరింది. తాజాగా, మహమ్మారి బారినపడి 11 మంది మృతిచెందారు. ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 927కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్కేసులు 32,106 ఉన్నాయి. ఐసోలేషన్25,066 మంది ఉన్నారు. ఇదిలాఉండగా, జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 327 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్ 23, భద్రాద్రి కొత్తగూడెం 81, […]
రెండురోజుల్లోనే సుమారు రెండు లక్షల కరోనా కేసులు మహారాష్ట్రలో 9 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ వారంలో మొదటి రెండ్రోజుల్లో 80వేల లోపు నమోదైన కోవిడ్-19 పాజిటివ్ కేసులు.. బుధవారం నుంచి మళ్లీ 95వేలు దాటాయి. బుధవారం దేశవ్యాప్తంగా 97,399 కేసులు రాగా.. గురువారం ఆ సంఖ్య 95,735 కు చేరింది. దీంతో రెండు రోజుల్లోనే భారత్లో సుమారు రెండు లక్షల (1,93,134) మంది మహమ్మారి బారిన పడ్డారు. […]
నెల్లూరు : దేశవ్యాప్తంగా ప్రజానీకానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా ఉధృతి అంతరిక్ష కేంద్రానికీ పాకింది. నెల్లూరులోని శ్రీహరికోట స్పేస్ సెంటర్లో గడిచిన నాలుగు రోజుల్లోనే వంద కేసులు నమోదయ్యాయి. బుధవారం ఒక్కరోజే అక్కడ 41 మందికి పాజిటివ్ గా తేలింది. షార్ వద్ద ఏపీ ప్రభుత్వం సంజీవని బస్సు ఏర్పాటుచేసి పరీక్షలు నిర్వహిస్తున్నా.. వైరస్ ఉధృతి మాత్రం కొనసాగుతూనే ఉన్నది. దీనిపై నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు మాట్లాడుతూ.. గత మూడు రోజుల్లో […]
సారథిన్యూస్, కరీంనగర్: అతి జాగ్రత్త కొంపముంచింది. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో శానిటైజర్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఏకంగా వండుకున్న చికెన్ను శానిటైజర్తో శుభ్రపరిచాడు. ఈ చికెన్ తిన్న వ్యక్తి ప్రస్తుతం తీవ్ర అస్వస్థతో బాధపడుతున్నాడు. కరీంనగర్ జిల్లా జిమ్మికంట మండలం పాపక్కపల్లికి చెందిన యాకుబ్ దినసరి కూలీ.. భార్య ముగ్గురు పిల్లలతో కలిసి గ్రామంలోనే నివసిస్తున్నాడు. క్రమం తప్పకుండా శానిటైజర్ వాడుతున్నాడు. అయితే ఇటీవల అతడికి తెలిసనవాళ్లేవరో చికెన్పై కూడా […]
సారథి న్యూస్, కర్నూలు: కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోందని, ఇందుకు ప్లాస్మాదాత సహకారం ఎంతో ఉందని సెట్కూరు సీఈవో నాగరాజు నాయుడు అన్నారు. వైరస్ బారినపడి కోలుకున్న వారికి అవగాహన కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం సక్సెస్ అయ్యారని, ప్లాస్మాదాతల సంఖ్య రోజురోజుకు పెరగడమే ఇందుకు నిదర్శనమన్నారు. ప్లాస్మాదానంతో ఎందరో ప్రాణాలను కాపాడిన వారవుతారని, ధైర్యంగా ముందుకు రావాలని కలెక్టర్ జి.వీరపాండియన్, జేసీ రవిపట్టాన్ శెట్టి ఇచ్చిన పిలుపుతో దాతలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని అన్నారు. కర్నూలు సర్వజన వైద్యశాలలోని […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో మంగళవారం(24గంటల్లో) 2,392 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,45,163కు చేరింది. మహమ్మారి బారినపడి తాజాగా 11 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మృతుల సంఖ్య 906కు చేరింది. ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్న వారి సంఖ్య 24,579గా నమోదైంది. రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 31,670 మేర ఉన్నాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 304 కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్33, భద్రాద్రి కొత్తగూడెం 95, […]
న్యూఢిల్లీ : భారత్ లో కరోనా మహమ్మారి మహోగ్రరూపం దాలుస్తోంది. కొద్దిరోజులుగా దేశంలో 80వేలకు పైగా మంది కోవిడ్ బారినపడ్డారు. మరీ ముఖ్యంగా గత రెండు వారాల్లో అయితే వైరస్ విజృంభణ ఉప్పెనలా కొనసాగుతోంది. గతనెల 30 నుంచి ఈ నెల మొదటి వరకు దేశంలో సుమారు ఆరు లక్షల కరోనా కేసులు నమోదయింటే దీని ఉధృతిని ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక శనివారం, ఆదివారం అయితే దేశంలో కరోనా కేసులు 90 వేలు దాటాయి. […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సోమవారం(24 గంటల్లో) 8,368 కరోనా కేసుల నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 5,06,493కు చేరింది. తాజాగా, 70 మంది కరోనా బారినపడి మృతిచెందారు. మొత్తంగా కరోనా మృతుల సంఖ్య 4,487కు చేరింది. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్బులెటిన్ను విడుదల చేసింది. 24 గంటల్లో 10,055 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు మొత్తంగా 4,04,074 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఒకేరోజు 58,187 శాంపిళ్ల టెస్ట్ చేయగా.. […]