Breaking News

BJP

అంబేద్కర్‌ ఇంటిపై దాడి అమానుషం

అంబేద్కర్‌ ఇంటిపై దాడి అమానుషం

సారథి న్యూస్​, కర్నూలు: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనువాదులు దళితులు, మైనార్టీలు, ఇతర కులాల పేదలపై దాడులు పెరిగాయని కాంగ్రెస్‌ నంద్యాల పార్లమెంట్‌ అధ్యక్షుడు క్ష్మినరసింహా యాదవ్‌ ఆరోపించారు. సోమవారం నంద్యాల చెక్‌ పోస్టు సమీపంలోని పార్టీ ఆఫీసులో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 7న అంబేద్కర్‌ ఇంటిపై జరిగిన దాడిని కాంగ్రెస్‌ పార్టీ ఖండిస్తుందన్నారు. ఈ దాడులను ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలన్నారు. దాడికి నిరసనగా మంగళవారం అన్ని నియోజకవర్గాల్లో అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసనలు […]

Read More

అర్వింద్​పై దాడి అమానుషం

సారథిన్యూస్, రామడుగు: బీజేపీ నేత నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​పై టీఆర్​ఎస్​ కార్యకర్తల దాడి అమానుషమని చొప్పదండి నియోజవర్గ బీజేపీ కన్వీనర్​ జిన్నారం విద్యాసాగర్​ పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీఆర్​ఎస్​ అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తున్నదని ఆరోపించారు. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించే నేతలపై దాడులు చేయడం ప్రజాస్వామ్యంలో మంచిది కాదని అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్​ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మీడియా సమావేశంలో నాయకులు పొన్నం శ్రీను, పోచంపల్లి నరేశ్​, కల్లెం శివ, వెంకటేశ్​, అజయ్, […]

Read More

రాజస్థాన్​లో రాజకీయ సంక్షోభం

ఢిల్లీ: రాజస్థాన్​లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. కాంగ్రెస్​ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. తన వెంట 30మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం సచిన్​ పైలట్​ ప్రకటించారు. రేపు రాజస్థాన్​లో జరగబోయే కాంగ్రెస్​ శాసనసభ సమావేశానికి తాను తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. రాజస్థాన్​లో మొత్తం 200 స్థానాలకు గానూ, కాంగ్రెస్​కు 107 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. 12 మంది స్వతంత్రలు ఆపార్టీకి మద్దతు ఇస్తున్నారు. కాగా […]

Read More
తమిళనాడులో పాగా వేయాలని..

తమిళనాడులో పాగా వేయాలని..

సారథి న్యూస్​, హైదరాబాద్​: బీజేపీ.. సంప్రదాయ రాజ‌కీయాల‌ను పక్కన పెట్టేసినట్టే కనిపిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో అధికారం సాధించ‌డమే లక్ష్యంగా ఎత్తుగ‌డ‌లు వేస్తోంది. త‌మిళ‌నాడులో పాగా వేసేందుకు చిర‌కాల కోరిక తీర్చుకునేందుకు అవ‌కాశం ఉన్న అన్ని మార్గాల‌ను అన్వేషిస్తోంది. అందులో భాగంగానే త‌మిళ త‌లైవా.. ర‌జ‌నీకాంత్‌ను త‌న అండ‌దండ‌లు ఉంటాయ‌ని ప్రకటించింది. కానీ.. ర‌జనీ మాత్రం ఇప్పటి వరకూ పార్టీని ప్రకటించలేదు. రేపుమాపు అంటూ వాయిదా వేస్తున్నాడు. అభిమానుల్లోనూ కాస్తంత చిరాకు కూడా మొద‌లైంద‌ట‌. అక్కడ పార్టీ పెట్టిన […]

Read More

నిరాడంబరంగా బండి సంజయ్​ జన్మదినం

సారథిన్యూస్​, కొత్తగూడెం: బండి సంజయ్​ సారథ్యంలో బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో బలపడుతున్నదని కొత్తగూడెం బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ పేర్కొన్నారు. సంజయ్​ జన్మదినం సందర్భంగా శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని స్నేహలత, సంధ్యలత అనాథ శరణాలయంలో బండిసంజయ్​ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనాథపిల్లలకు స్వీట్స్​, కేక్​ పంచిపెట్టి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కరీంనగర్ జిల్లా రామడుగులోనూ బండి సంజయ్ పుట్టిన రోజు వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఒంటెల కరుణాకర్​రెడ్డి, నాయకులు, […]

Read More
గుడి కూలింది... సర్కారూ కూలబోతోంది

‘గుడి కూలింది.. సర్కారూ కూలబోతోంది’

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు మహబూబ్​నగర్ , నల్లగొండ జిల్లాల వర్చువల్ ర్యాలీ సారథి న్యూస్, హైదరాబాద్​: సచివాలయాన్ని కూలగొట్టే క్రమంలో నల్లపోచమ్మ గుడిని కూడా కూలగొట్టారని, అలా కూలగొట్టారంటే కేసీఆర్ ప్రభుత్వానికి దినం దగ్గరపడిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు హెచ్చరించారు. తొందర్లోనే తెలంగాణ ప్రజలు కేసీఆర్ సర్కారుకు దినాలు పెట్టడానికి రెడీగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. గుడిని కావాలనే కూలగొట్టి, తప్పిపోయి కూలిపోయిందని అబద్ధాలు చెబుతున్నారని ఆయన తీవ్రంగా […]

Read More
20 ఏళ్లు.. 150 కేసులు

20 ఏళ్లు.. 150 కేసులు

రౌడీషీటర్‌‌ నుంచి గ్యాంగ్​స్టర్‌‌గా బీఎస్పీ, ఎస్పీ, బీజేపీ నేతలతో ఫ్రెండ్​షిప్​ ఇదీ కరుడుగట్టిన నేరగాడు వికాస్ దుబే చరిత్ర కాన్పూర్‌‌: ఉత్తర్‌‌ప్రదేశ్‌ కాన్పూర్‌‌ సమీపంలోని బిక్రు గ్రామానికి చెందిన వికాస్‌ దుబే చాలా తక్కువ కాలంలో చోటా రౌడీషీటర్‌‌ నుంచి గ్యాంగ్​స్టర్‌‌గా ఎదిగాడు. ఉత్తర్‌‌ప్రదేశ్‌లోని చాలా పోలీస్‌స్టేషన్‌లలో పోలీసులతో పరిచయాలు పెంచుకుని దందాలు కొనసాగిస్తున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా అతనిపై 150 కేసులు ఉన్నాయి. వాటిలో కేవలం చౌభేపూర్‌‌ పోలీస్‌స్టేషన్‌లో పరిధిలోనే 60 కేసులు ఉన్నాయి. 20 ఏళ్ల నుంచి […]

Read More
‘గాంధీ’.. మూడు ట్రస్టులపై విచారణ

‘గాంధీ’.. మూడు ట్రస్టులపై విచారణ

న్యూఢిల్లీ: గాంధీ ఫ్యామిలీకి చెందిన మూడు ట్రస్టులపై కేంద్ర హోంశాఖ విచారణకు ఆదేశించింది. దీని కోసం గవర్నమెంట్‌ ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు హోంశాఖ అధికార ప్రతినిధి బుధవారం ఉదయం ట్వీట్‌ చేశారు. రాజీవ్‌ గాంధీ ఫౌండేషన్‌, రాజీవ్‌ గాంధీ చారిటబుల్‌ ట్రస్ట్‌, ఇందిరాగాంధీ మెమోరియల్‌ ట్రస్ట్‌కు చెందిన ఫారెన్‌ డొనేషన్స్‌, ఇన్‌కమ్‌ట్యాక్స్‌ వయలేషన్లపై ఇన్వెస్టిగేషన్‌ చేసేందుకు ఇంటర్‌‌ మినిస్ట్రల్‌ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌ (పీఎమ్‌ఎల్‌ఏ), ఇన్‌కమ్‌ ట్యాక్స్‌, ఫారెన్‌ […]

Read More