Breaking News

BIJINEPALLY

నల్లవాగు భూముల ఆక్రమణపై విచారణ

నల్లవాగు భూముల ఆక్రమణపై విచారణ

సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్​ కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలం లింగసానిపల్లి గ్రామసర్వేనం.117లో ‘నల్లవాగులో భూబకారాసులు’ శీర్షికన ‘సామాజికసారథి’లో వచ్చిన కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు. తహసీల్దార్ అంజిరెడ్డి ఆధ్వర్యంలో నల్లవాగు భూముల ఆక్రమణపై శనివారం ఉదయం వెళ్లి విచారణ చేశారు. నల్లవాగులో ఉన్న ప్రభుత్వ భూమి సర్వేనం.117లో వెలిసిన ఇండ్లను వెంటనే కూల్చివేయాలని, వ్యవసాయ ప్రభుత్వ భూములలో ఇటుక బట్టీల నిర్మాణాలు చేస్తున్న వారికి కూడా నోటీసులు జారీ చేసి త్వరగా ఖాళీ చేయించాలని అక్కడి అధికారులకు […]

Read More
నల్లవాగులో భూబకాసురులు

నల్లవాగులో భూబకాసురులు

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: అసలే ప్రభుత్వ మెడికల్ కాలేజీ.. భూములకు బాగా డిమాండ్​ పెరిగింది. ఇంకేముంది సమీపంలో ఉన్న నల్లవాగు చుట్టు ఉన్న భూములపై భూబకాసురులు కన్నేశారు. అప్పనంగా అక్రమించేస్తున్నారు. బిజినేపల్లి మండలం లింగసానిపల్లి సర్వేనం.117లో దళితులకు ప్రభుత్వం ఇచ్చిన భూములు ఉన్నాయి. కొందరు భూ బకాసురులు ఐదో పదో ఇచ్చి అమాయక దళితుల చేత బాండ్​ పేపర్లపై రాయించుకుని సంతకాలు తీసుకున్నారు. మెడికల్​ కాలేజీ ఏర్పాటుచేసిన నేపథ్యంలో ఆ భూములకు విలువ పెరిగింది. దీంతో […]

Read More
వార్డు సభ్యుడిపై సర్పంచ్​ దాడి

సర్పంచ్​ బిల్లులు స్వాహా

సామాజికసారథి, బిజినేపల్లి: ప్రభుత్వం నుంచి పని వచ్చిందని, మున్ముందు గ్రామానికి అవసరం వస్తుందని అప్పుచేసి మరీ పనులు చేశారు. బిల్లులు రాకపోతాయా..? అని చకచకా పూర్తిచేశారు. అభివృద్ధి పనులు చేసింది ఒకరైతే బిల్లులు తెచ్చుకున్నది మరొకరు.. తీరా అధికారుల వద్దకు వెళ్లి ఆరాతీస్తే అస​లు విషయం బయటపడింది. రెండేళ్ల క్రితం ప్రభుత్వం రైతు వేదికలను మంజూరుచేసింది. నాగర్​ కర్నూల్​ జిల్లా బిజినేపల్లి మండలంలో ఓ గ్రామానికి చెందిన ఓ వార్డు సభ్యుడు ముందుగానే లక్షలాది రూపాయల అప్పుతెచ్చి […]

Read More
చెరువుల కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి

చెరువుల కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి

సామాజికసారథి, బిజినేపల్లి: సాకలివాని,చెరువు ఈదుల్ చెరువు, మొద్దుల కుంటలను ఆక్రమించుకుని అన్యాక్రాంతం చేస్తున్న వారిపై కఠినచర్యలు తీసుకోవాలని మత్స్య సహకార సంఘం నాయకులు డిమాండ్ చేశారు. రెవెన్యూ ఇరిగేషన్ అధికారులను పలుమార్లు కలిసి వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేదన్నారు. సర్వేచేసి ఎఫ్​టీఎల్​, బఫర్​ జోన్లను ఫిక్స్​ చేయాలని మండల జనరల్ బాడీ మీటింగ్ లో వినతిపత్రాలు ఇచ్చామని గుర్తుచేశారు. ఎంపీపీ, ఎంపీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లను కూడా కలిశామన్నారు. బిజినేపల్లి చెరువు కుంటలను ఆక్రమిస్తున్న నాయకులకు సహకరిస్తున్న […]

Read More
బిజినేపల్లి ఎస్సైకి జడ్పీ చైర్ పర్సన్​సారీ చెప్పాలి

బిజినేపల్లి ఎస్సైకి జడ్పీ చైర్ పర్సన్​ సారీ చెప్పాలి

అధికారంలో ఉన్నామని విర్రవీగొద్దు కొడుకుపై దాడి జరిగితే ఎమ్మెల్యేతో కాంప్రమైజ్​ దళిత సంఘాలను ఆమె భర్త ఏనాడూ పట్టించుకోలేదు ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కరిగిల్ల దశరథం సామాజికసారథి, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జడ్పీ చైర్ పర్సన్ ​కుమారుడు గణేశ్​దే ముమ్మాటికీ తప్పని తేలిందని ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు కరిగిల్ల దశరథం అన్నారు. చట్టం అందరికీ సమానమేనని జడ్పీ చైర్ ​పర్సన్​ పద్మావతి కుమారుడు వ్యవహరించిన తీరుపై తాము కూడా విచారణ చేశామని వాస్తవ విషయాలు తెలుసుకున్నామని తెలిపారు. […]

Read More
నినదించిన చైతన్యం... నిస్తేజం!

నినదించిన చైతన్యం.. నిస్తేజం!

మొన్న ఒకరు.. నిన్న మరొకరు.. నేడు ఇంకొకరు చిన్న చిన్న కారణాలకే పోలీసుల చేతుల్లోదళిత యువకులకు చావు దెబ్బలు ప్రశ్నించేవారు లేరు.. అడిగే దిక్కులేదు బాధితుల ఆక్రందనను పట్టించుకునేదెవరు? చర్చనీయాంశంగా నాగర్​ కర్నూల్​ లో వరుస ఘటనలు సామాజికసారథి, నాగర్‌కర్నూల్ ప్రతినిధి: నాగర్‌కర్నూల్​ గడ్డ చైతన్యానికి పెట్టిందిపేరు అని చెప్పుకుంటారు. దివంగత మాజీమంత్రి పుట్టపాగ మహేంద్రనాథ్ స్ఫూర్తితో ఎన్నో ప్రజాఉద్యమాలు పురుడు పోసుకున్నాయి. ఆయన శిష్యరికంలో ఎందరో నాయకులు రాటుదేలారు. ఇక్కడ సారా వ్యతిరేక ఉద్యమం, కరువు […]

Read More
పంతానికి పోతే బిడ్డ ప్రాణం పోయింది

పంతానికి పోతే బిడ్డ ప్రాణం పోయింది

సామాజికసారథి, బిజినేపల్లి: ఓ తండ్రి పంతం, పట్టింపు నైజం.. పోలీసుల పట్టించుకోని తనం.. వెరసి ఓ చిన్నారి ప్రాణం గాల్లో కలిసింది. ఆపరేషన్​ పత్రాలపై సకాలంలో సంతకం చేయకపోవడంతో ఆ బిడ్డ కన్నుమూసింది. ఈ విషాదకర సంఘటన ఆదివారం వెలుగుచూసింది. నాగర్​కర్నూల్ ​జిల్లా బిజినేపల్లి మండలం గుడ్లనర్వ గ్రామానికి చెందిన మహేశ్వరి, రేవెల్లి గ్రామానికి చెందిన టపా మహేష్ కు మూడేళ్ల క్రితం వివాహమైంది. అన్యోన్యంగా ఉన్న ఆ దంపతులకు కూతురు పుట్టింది. ఆ చిన్నారికి ఇప్పుడు […]

Read More
కిస్తీలు కట్టలేక.. అప్పులు తీర్చలేక

కిస్తీలు కట్టలేక.. అప్పులు తీర్చలేక

వీఆర్ఏ కుటుంబం ఆత్మహత్యాయత్నం పురుగు మందు తాగిన భార్య నాగర్​ కర్నూల్​ జిల్లా పాలెంలో విషాదకర ఘటన సామాజికసారథి, బిజినేపల్లి: జీతం రాక.. చేతిలో చిల్లిగవ్వలేక.. అప్పులు తీర్చలేక ఓ వీఆర్ఏ కుటుంబం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన మంగళవారం బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలో చోటుచేసుకున్నది. బాధిత కుటుంబసభ్యుల కథనం మేరకు.. వేపూరి రాజేశ్ పాలెం వీఆర్ఏగా పనిచేస్తున్నాడు. గతంలో కుటుంబ అవసరాల కోసం ఏడాదిన్నర క్రితం […]

Read More