Breaking News

TELANGANA

జీతం కావాలా.. ఆగాల్సిందే!

జీతం కావాలా.. ఆగాల్సిందే!

నాకొచ్చే జీతం ఆధారంగా ఈఎంఐ పెట్టుకుని… హైదరాబాద్‌లో ఓ ఇల్లు కొన్న. ప్రతినెలా 5వ తారీఖున నా బ్యాంకు అకౌంట్‌లోంచి ఈఎమ్‌ఐకి డబ్బులు కట్‌ అవుతాయి. ఆ సమయంలో అకౌంట్‌లో డబ్బుల్లేకపోతే బ్యాంకు వాళ్లు పెనాల్టీ వేస్తారు. చక్రవడ్డీలు, బారువడ్డీలతో బీభత్సంగా డబ్బులు లాగుతారు.:: ఇది హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆవేదన సారథి న్యూస్, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు.. ఇప్పటి వరకూ వీరి వేతనాలు, జీతాలు, భత్యాలు, ఒకటో తారీఖున ఠంచన్‌గా బ్యాంకు […]

Read More
జంపన్నవాగులో బాలుడు గల్లంతు

జంపన్నవాగులో బాలుడు గల్లంతు

సారథి న్యూస్, వాజేడు, తాడ్వాయి: ప్రమాదవశాత్తు జంపన్నవాగులో పడి బాలుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో గ్రామంలో బుధవారం విషాదం నింపింది. మేడారం గ్రామానికి చెందిన మహేందర్, యాద లక్ష్మిల కుమారుడు పల్లపు తరుణ్(14) బుధవారం బంధువుల పిల్లలతో కలిసి జంపన్న వాగు అవతల ఉన్న కొత్తూరు గ్రామానికి వెళ్లి తిరిగివస్తుండగా కొంగల మడుగు వద్ద గల లోవెల్ బ్రిడ్జిపై దాటుతుండగా ప్రవాహం పెరిగి వాగులో పడిపోయాడు. ఈత రాకపోవడం వల్ల […]

Read More

ఆస్తుల సర్వే.. ఆకస్మిక తనిఖీ

సారథిన్యూస్, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండలంలోని వివిధ గ్రామాల్లో జరుగుతున్న ఆస్తుల సర్వే తీరును జేసీ శ్యాంప్రసాద్​ లాల్​ ఆకస్మికంగా తనిఖీ చేశారు. శనగర్ గ్రామాన్ని సందర్శించి సర్వే జరుగుతున్న తీరును గురించి తెలుసుకున్నారు. ఆస్తుల నమోదు వివరాలను గురించి క్షత్ర స్థాయి సిబ్బందితో మాట్లాడి తెలుసుకున్నారు. తప్పులు దొర్లకుండా చూడాలని ఆదేశించారు. సర్వేకు ప్రజలంతా సహకరించాలని కోరారు. అంతకు ముందు డీపీవో గ్రామాన్ని సందర్శించి సర్వేను పరిశీలించారు. వారి వెంట ఎంపీడీవో మల్హోత్ర తదితరులు […]

Read More

శిథిలావస్థలో గ్రంథాలయం

సారథిన్యూస్, రామడుగు: జ్ఞానాన్ని, పెంచి విజ్ఞాన జ్యోతి ని వెలిగించేది గ్రంథాలయం, ఎంతో మందిని ఉన్నతులుగా తీర్చిదిద్ది, పోటీ పరీక్షలకు ఉపయుక్త మైన పుస్తకాలతో కళలాడే గ్రంథాలయం శిథిలావస్థకు చేరుకొని, పాఠకులు రాక బోసిపోతున్నది. కరీంనగర్​ జిల్లా రామడుగు మండలకేంద్రంలోని గ్రంథాలయం, పెచ్చులుడి శిథిలావస్థకు చేరింది. ఊరి మధ్యలో ఉన్న ఈ గ్రంథాలయానికి గతంలో పాఠకులు వచ్చేవారు కానీ సిబ్బంది లేక, గ్రంథపాలకుడు సమయపాలన పాటించకపోవడంతో ఈ మధ్య ఎవరూ రావడం లేదు. ప్రస్తుతం గ్రంథాలయ పరిసరాలన్నీ […]

Read More

బడుగుల ఆశాజ్యోతి శంకరన్న

సారథిన్యూస్​, నిజాంపేట: రిటైర్డ్​ ఐఏఎస్​ అధికారి ఎస్​ ఆర్​ శంకరన్న బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి అని నిజాంపేట జెడ్పీటీసీ పంజా విజయ్​కుమార్​ పేర్కొన్నారు. బుధవారం శంకరన్న 10వ వర్ధంతి సందర్భంగా నిజాంపేట మండలకేంద్రంలోని అంబేద్కర్​ విగ్రహం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా విజయ్​కుమార్​ మాట్లాడుతూ.. విజయ్​కుమార్​ నిజాయితీ పరుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు ఉప సర్పంచ్ కొమ్మట బాబు లక్ష్మీ, దళితసంఘాల నేతలు నరసింహులు దుబాసి సంజీవ్ […]

Read More

రైతు వేదికలపై అశ్రద్ధ వద్దు

సారథి న్యూస్​, నాగర్​కర్నూల్​: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న రైతువేదికల నిర్మాణాలపై అశ్రద్ధ వహించొద్దని నాగర్​కర్నూల్​ జిల్లా ఇన్​చార్జ్​ కలెక్టర్​ ఎస్​కే యాస్మిన్​ బాషా ఆదేశించారు. గడువులోగా రైతువేదికలు నిర్మాణాలు పూర్తిచేయాలని కోరారు. ఆస్తుల ఆన్​లైన్​ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. బుధవారం ఆమె అదనపు కలెక్టర్ మనుచౌదరితో కలిసి బిజినేపల్లి మండలం మహాదేవునిపేట, బిజినపల్లి, పాలెంలో పర్యటించారు. ఆస్తుల ఆన్​లైన్​ వివరాలు, రైతు వేదికనిర్మాణాలు తదితరల పనులను పరిశీలించారు. మహాదేవుని పేట గ్రామంలో గ్రామ పంచాయతీ […]

Read More

ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్​ కిడ్నాప్​..టీడీపీ నేత హ్యాండ్​​!

బంజారాహిల్స్​ కు చెందిన సినిమా డిస్ట్రిబ్యూటర్​ బుధవారం కిడ్నాప్​కు గురయ్యాడు. కిడ్నాప్​ చేయించింది టీడీపీ నేతేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితుడి నుంచి కోట్ల రూపాయల నగదు, భూమి పత్రాలు తీసుకొని వదిలేసినట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన వివరాలు.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదరాజులు కుమారుడు కొండారెడ్డికి.. ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ శివగణేశ్‌కుకు కడప జిల్లాకు చెందిన ఓ భూమి విషయంలో కొంతకాలంగా వివాదాలు చోటుచేసుకున్నాయి. దీంతో శివగణేశ్​ను కొండారెడ్డి మనుషులు కిడ్నాప్​ చేసి ఆ భూమిని దక్కించుకొనేందుకు స్కెచ్​ […]

Read More

ఉత్కంఠకు తెర.. సీఎం అభ్యర్థిగా పళనిస్వామి

తమిళనాడు రాజకీయాల్లో కొంతకాలంగా ఉన్న ఉత్కంఠకు తెరపడింది. అన్నాడీఎంకే పార్టీ అభ్యర్థిగా ఎడప్పాడి పళనిస్వామి పేరును ఖరారు చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకున్నది. పళనిస్వామి యే సీఎం అభ్యర్థి అని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం ప్రకటించడం గమనార్హం. సీఎం అభ్యర్థిత్వంపై కొంత కాలంగా పార్టీలో ప్రతిష్ఠంభన నెలకొన్నది. ఇందుకోసం 11 మందితో అన్నాడీఎంకే పార్టీ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. సీఎం అభ్యర్థిత్వంపై కొంతకాలంగా ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్‌సెల్వం మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు […]

Read More