Breaking News

TELANGANA

శ్రీపురం లో వైభవంగా గోదాదేవి రంగనాయక స్వామి కళ్యాణోత్సవం

సామాజిక సారథి , నాగర్ కర్నూలు : మండల పరిధిలోని శ్రీపురం గ్రామంలో రంగ నాయక దేవాలయంలో శనివారం శ్రీ గోదాదేవి రంగనాయక స్వామి కళ్యాణోత్సవం వేద మంత్ర చరణల మధ్య శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించారు . ఆలయ ప్రధాన అర్చకులు కురవి రామానుజచార్యులు తెలిపారు. ధనుర్మాసంలో 30 రోజులపాటు గోదాదేవి అమ్మవారిని వివిధ పాఠశాలలతో తిరుప్పావై ఆరాధన సేవా కాలం నిర్వహించి చివరి 30వ రోజు అమ్మవారికి రంగనాథ స్వామి వార్లకు వేదమంత్రచరణల మధ్య కల్యాణోత్సవాన్ని […]

Read More

బిజెనే పల్లీ లో దళిత , గిరిజన సభ ను విజయ వంతం చేయండి …. మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి

  • January 13, 2023
  • nagam
  • TELANGANA
  • తెలంగాణ
  • Comments Off on బిజెనే పల్లీ లో దళిత , గిరిజన సభ ను విజయ వంతం చేయండి …. మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి

సామాజిక సారథి , నాగర్ కర్నూల్:. మార్కండేయ ప్రాజెక్టు పరిశీలించడానికి వెళ్లిన కాంగ్రెస్ నాయకులు మీద దాడి చేసిన బీ అర్ ఎ స్ కి చెందిన కొంతమంది దుండగులు కాంగ్రెస్ నాయకులు మీద దాడి చేశారు . ఆ సంఘటన తెలుసుకుని శాయిన్ పల్లీ గ్రామంలో వాల్యనాయక్ , రాములు వారి కుటుంబం ను మాజీ ఎమ్మెల్సీ బలరాం నాయక్ , కేంద్ర మాజీ మంత్రి, రాముల నాయక్ , ఎ స్టే సెల్ రాష్ట్ర […]

Read More

కుల వృత్తులకు ప్రాధాన్యత కల్పించిందే కేసీఆర్ …

…. ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు మంగీ విజయ్సామాజిక సారధి , బిజినేపల్లి: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కుల వృత్తులకు ప్రాధాన్యత కల్పించిన ఘనత కెసిఆర్ కే దక్కిందని ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు మంగి విజయ్ అన్నారు . శుక్రవారం మండల కేంద్రంలోని బిజినాపల్లిలో యాదవుల సోదరులు తయారుచేసిన గొంగళ్లను వారు పరిశీలించారు . బీసీలలో అత్యధిక జనాభా గల కురువ యాదవుల సోదరులకు ఉచిత గొర్ల పంపిణీ తో పాటు వారు ఆర్థికంగా […]

Read More

ప్రభుత్వ భూమికి ఎసరు రూ.కోట్ల విలువైన భూములపై కన్నేశారు

– కలకలం రేపుతున్న ఫోర్జరీ సంతకాలు– లింగసానిపల్లి నల్లవాగు భూమిల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు– ఒకే వ్యక్తి 34 ప్లాట్లు అసైన్​ మెంట్​ చేసినట్లు వెలుగులోకి– గ్రామపంచాయతీ స్టాంపులు, సంతకాల నకిలీ– పోలీస్ స్టేషన్​ లో ఫిర్యాదుచేసిన పంచాయతీ కార్యదర్శి సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: జిల్లా కేంద్రంలో ప్రభుత్వం మెడికల్​ కాలేజీని ఏర్పాటు చేయడంతో సమీప గ్రామాల్లో రియల్​ భూమ్​ కు రెక్కలొచ్చాయి. అక్రమార్కులు అడ్డదారులు తొక్కుతూ ప్రభుత్వ భూములను కబ్జాచేయడమే కాదు.. అప్పనంగా అమ్మేస్తున్నారు. చట్టంలోని […]

Read More

టెన్షన్.. టెన్షన్
.. ఫోటో చూసి సంక్రత్రీ కి ప్యా క్షన్ సినిమా అనుకొగలరు…కాదు

  • January 8, 2023
  • NAGARKURNOOL
  • TELANGANA
  • Comments Off on టెన్షన్.. టెన్షన్
    .. ఫోటో చూసి సంక్రత్రీ కి ప్యా క్షన్ సినిమా అనుకొగలరు…కాదు

మార్కండేయ రిజర్వాయర్ సందర్శనకు మాజీమంత్రి నాగం బీఆర్ఎస్, కాంగ్రెస్ బాహాబాహీ..తోపులాట గిరిజన కార్యకర్తను కిందపడేసిన తొక్కిన బీఆర్ఎస్ లీడర్ వీడియో వైరల్.. ఇరుపార్టీల కార్యకర్తలపై కేసులు సామాజికసారథి, నాగర్ కర్నూల్: మమ్మాయిపల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. ఒక్కసారిగా సినిమా సీన్ ను తలపించింది. చాలా మంది సోషల్ మీడియాలో ఫోటో చూసి సంకురత్రికి ఫ్యాషను బాలయ్య సినిమా వీరసింహ రెడ్డి లేక వా లుతెరు వీరయ్య చిరంజీవి సినిమా అనుకొని కామెంట్ చేస్తరు …. కాదు శనివారం […]

Read More
తెలంగాణలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర

తెలంగాణలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర

సామాజిక సారథి, దేవరకొండ: తెలంగాణలో భారత్ జోడో యాత్ర ప్రారంభమైనట్లు నేనావత్ ప్రవళిక కిషన్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బావిభారత ప్రధాని రాహుల్ గాంధీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారత్ జోడో యాత్ర తెలంగాణలో ప్రారంభమైందని చెప్పారు. రైతును కూలిగా కాదు రైతును మళ్ళీ రాజును చేయాలన్న దేశ నాయకుకుడి యాత్ర భారత్ జోడో యాత్ర అన్నారు. రైతు కష్టాలను వినకుండా నియంతలా పాలిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పాలకులను కడిగేద్దామన్నారు. భారత్ జూడో […]

Read More
మునుగోడుపై బీఎస్పీ కీలక నిర్ణయం

మునుగోడుపై బీఎస్పీ కీలక నిర్ణయం

సామాజికసారథి, హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికపై బహుజన సమాజ్​పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్​ ఆర్ఎస్ ​ప్రవీణ్ ​కుమార్ ​కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నందున ఇప్పటి నుంచే ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు పార్టీ శ్రేణులను కార్మోన్యుకులు చేశారు. పార్టీనేతలు 8 మందికి కీలక పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుని ప్రజల్లోకి వెళ్లేలా వ్యూహరచన చేశారు. ప్రస్తుతం ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారు. తన టూర్​లో భాగంగా […]

Read More
ప్రమాదంలో బహుజన సమాజం

పేదల బతుకులు మార్చుదాం

బాంఛెన్ ​బతుకులు పోవాలి పీకే లాంటి వారి ఎత్తులను చిత్తుచేయాలి తెలంగాణలో నిరంకుశపాలనను గద్దెదించాలి 1300 మంది అమరవీరుల కలలను సాకారం చేద్దాం మహిళలకు అన్నిరంగాల్లో సమాన అవకాశాలు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్​ ఆర్ఎస్​ ప్రవీణ్​ కుమార్ బహుజన విద్యావంతుల మేదోమధన సదస్సు విజయవంతం సామాజికసారథి, హైదరాబాద్ ప్రతినిధి: ఇప్పుడు కావాల్సింది ప్రజాస్వామిక తెలంగాణ అని, 1,300 మంది అమరులు కలలుగన్న తెలంగాణను బహుజనీకరణ చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్​ ఆర్ఎస్ ​ప్రవీణ్​కుమార్ ​ఆకాంక్షించారు. బహుజన […]

Read More