Breaking News

CARONA

ఆమెలో చెట్టంత విశ్వాసం

ఆమెలో చెట్టంత విశ్వాసం

ఓ అమ్మాయి చెట్లు, గోడలు ఎక్కుతుందంటే.. చుట్టూ ఉన్న జనం అదో తప్పుగా, వింతగా చూస్తుంటారు. ‘ఆ పిల్ల మగరాయుడిలా చెట్టు ఎక్కుతుంటే.. వాళ్ల అమ్మానాన్నలైనా బుద్ధి చెప్పొందా?’ అంటూ నలుగురూ ఆడిపోసుకుంటారు. ఇలాంటి నలుగురి నోళ్లే కాదు.. వందమంది అంటున్నా పట్టించుకోకుండా కుటుంబపోషణ కోసం కొబ్బరి చెట్లు ఎక్కుతోంది 25 ఏళ్ల శ్రీదేవి గోపాలన్.. తండ్రి సంపాదనతో పోషణశ్రీదేవి కుటుంబం కేరళలోని మలప్పురం గ్రామంలో ఉంటోంది. ఆమె తండ్రి గోపాలన్​కొబ్బరి చెట్లు ఎక్కితే వచ్చే డబ్బుతో […]

Read More
2,795 కరోనా కేసులు.. 8 మంది మృతి

2,795 కరోనా కేసులు.. 8 మంది మృతి

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో గురువారం(24 గంటల్లో) కొత్తగా 2,795 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజాగా రాష్ట్రంలో 8 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 788 మంది మృతిచెందారు. ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 1,14,483కు చేరింది. మొత్తం యాక్టివ్ కేసులు 27,600 మేర ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 30,772 శాంపిళ్లను కలెక్ట్ చేయగా 1,075 పెండింగ్ లో ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 449, కరీంనగర్ 136, ఖమ్మం 152, మహబూబాబాద్ 102, మంచిర్యాల […]

Read More
కరోనాతో ఏఎస్పీ మృతి

కరోనాతో ఏఎస్పీ మృతి

వరంగల్: జగిత్యాల అడిషనల్ ఎస్పీ దక్షిణమూర్తి కరోనాతో మృతిచెందారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో అత్యధిక కాలం పాటు సేవలు అందించిన పోలీస్ ఆఫీసర్​గా గుర్తింపు ఉంది. వారం రోజుల క్రితం కరోనా పాజిటివ్​ నిర్ధారణ కావడంతో కరీంనగర్ లోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చనిపోయారు. మేడారం స్పెషల్​ఆఫీసర్​గా మంచి అనుభవం ఉంది. 1989 బ్యాచ్ ఎస్సై ద్వారా పోలీస్ శాఖలోకి వచ్చిన దక్షిణమూర్తి ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని పలు […]

Read More
ఏపీలో 10,830 కరోనా కేసులు

ఏపీలో 10,830 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో బుధవారం(24 గంటల్లో) 10,830 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 3,82,469కు చేరింది. తాజాగా కోవిడ్​నుంచి కోలుకుని 8,473 మంది డిశ్చార్జ్​అయ్యారు. తాజాగా మహమ్మారి బారినపడి 81 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 3,541కు చేరింది. రాష్ట్రంలో 34,18,690 శాంపిళ్లను పరీక్షించారు. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అనంతపురం 728, చిత్తూరు 913, ఈస్ట్​గోదావరి 1,528, గుంటూరు 532, కడప 728, కృష్ణా 299, కర్నూలు […]

Read More
ఆ ఎమ్మెల్యేకు ఎంత ధైర్యమో!

ఆ ఎమ్మెల్యేకు ఎంత ధైర్యమో!

సారథి న్యూస్, కర్నూలు: కరోనా మహమ్మారి ప్రపంచాన్నే అల్లకల్లోలం చేస్తోంది. ఆ పేరు చెబితేనే అందరూ ఉలిక్కిపడే పరిస్థితి. కరోనాతో చనిపోయారని వింటేనే చాలు .. రక్తపంచుకు పుట్టినవారు, ఆప్తులు, బంధువులు, నా.. అనే వారు ఎవరూ ముందుకురావడం లేదు. కానీ ఓ వ్యక్తి ఎలాంటి భయం లేకుండా.. అందరిలోనూ ధైర్యం నింపేలా.. కరోనా భూతంపై అవగాహన కల్పించేలా ముందుకొచ్చి అంత్యక్రియల్లో పాల్గొంటున్నారు. ఆయన ఎవరో కాదు కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్​ఖాన్. కోవిడ్ బారినపడి మృతిచెందిన ఓ […]

Read More

67వేల కేసులు.. వెయ్యి మరణాలు

న్యూఢిల్లీ: దేశంలో కరోనావ్యాప్తి అంతకంతకూ పెరుగుతున్నది. కొత్తగా 67,151 కొత్తకేసులు నమోదుకాగా.. 1059 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 32,34,475 చేరింది. మృతుల 59,449 కు చేరింది. ప్రస్తుతం 7,07,267 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు 24,67,759 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్సపొంది కోలుకున్నారు. ఈ మేరకు బుధవారం కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ ఈ మేరకు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దేశంలో ఇప్పటివరకు 3.76 కోట్ల వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేశామని […]

Read More

ఎమ్మెల్యే భూమనకు కరోనా

సారథిన్యూస్​, తిరుపతి: వెఎస్సార్​ కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్​రెడ్డికి కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఇటీవల భూమన కరుణాకర్​రెడ్డి కరోనాపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. కోవిడ్‌ సమన్వయ కమిటీ చైర్మన్‌గా ఉన్న భూమన.. కరోనా బారిన పడి మృతిచెందిన వారికి స్వయంగా అంత్యక్రియలు నిర్వహించారు. మరోవైపు భూమన త్వరగా కోలుకోవాలని వైసీపీ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.

Read More

బెల్ట్​షాపులను నియంత్రిద్దాం

సారథి న్యూస్, రామాయంపేట: మెదక్​ జిల్లా నిజాంపేట మండలంలో బెల్ట్​షాపులు విచ్చల విడిగా నడుస్తున్నాయని ఎంపీపీ దేశెట్టి సిద్ధరాములు పేర్కొన్నారు. వీటి నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో నిర్వహిస్తున్న బెల్ట్​షాప్​లపై ఎక్సైజ్​ అధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. మంగళవారం నిజాంపేట మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ సిద్ధరాములు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కరోనా సహా పలు అంశాలపై చర్చించారు. సమావేశంలో డీ ధర్మారం పీహెచ్ సీ డాక్టర్ ఎలిజిబెత్ రాణి మాట్లాడుతూ.. […]

Read More