Breaking News

హైదరాబాద్

చాలెంజ్​గా తీసుకున్నరు

సెలబ్రెటీల గ్రీన్ చాలెంజ్

‘పుడమి పచ్చగుండాలే.. మన బతుకులు చల్లగుండాలే’ అనే నినాదంతో మొదలుపెట్టిన జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’కు మంచి స్పందన వస్తోంది. ప్రభుత్వాలు అటవీ సంపదను పెంచి కాలుష్యాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో చేపడుతున్న ఈ కార్యక్రమంలో సినీరాజకీయ క్రీడా ప్రముఖులు, సినీసెలబ్రిటీలు కూడా భాగస్వాములు అవుతున్నారు. మొదట ఎంపీ సంతోష్ కుమార్ మొక్కలు నాటి చాలెంజ్ విసరడంతో హీరో అఖిల్ అక్కినేని, ఎంపీ కవిత మొక్కలు నాటారు. ఆ తర్వాత గ్రీన్ చాలెంజ్ స్వీకరించిన […]

Read More
కరోనాతో 9 మంది మృతి

కరోనాతో 9 మంది మృతి

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో గురువారం 1,567 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటిదాకా 50,826కు పాజిటివ్​కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజాగా 1,661 మంది రికవరీ అయ్యాయి. మహమ్మారి బారినపడి ఒకేరోజు 9 మంది కరోనా మృత్యువాతపడ్డారు. ఇప్పటిదాకా 438 మంది మృతిచెందారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. జీహెచ్ఎంసీ 662 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి 213, మేడ్చల్​33, సంగారెడ్డి 32, ఖమ్మం 10, కామారెడ్డి 17, వరంగల్ ​అర్బన్​75, వరంగల్ ​రూరల్​ 22, కరీంనగర్ 38, జగిత్యాల […]

Read More
కాస్త తగ్గిన కరోనా కేసులు

కొంచెం తగ్గిన కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు కొంచెం తగ్గినట్టు కనిపిస్తున్నాయి. శనివారం కొత్తగా 1,284 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు 43,780 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజాగా 1,902 మంది రికవరీ అయ్యారు. మహమ్మారి బారినపడి ఒకేరోజు ఆరుగురు మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు 430 మంది చనిపోయారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. జీహెచ్​ఎంసీ పరిధిలో 667, రంగారెడ్డి జిల్లాలో 68, మేడ్చల్​ 62, సంగారెడ్డి 86, ఖమ్మం 10, వరంగల్​అర్బన్​37, కరీంనగర్​58, యాదాద్రి భువనగిరి 10, పెద్దపల్లి […]

Read More
కరోనా.. అదేతీరు

కరోనా.. అదేతీరు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో గురువారం 1,676 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ ​కేసులు 41,018 నిర్ధారణ అయ్యాయి. మహమ్మారి బారినపడి తాజాగా 10 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు మృతుల సంఖ్య 396కు చేరింది. రాష్ట్రంలో 2,22,693 శాంపిళ్లను పరీక్షించారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. జీహెచ్ఎంసీ పరిధిలో 788, రంగారెడ్డి 224, మేడ్చల్​160, సంగారెడ్డి 57, వరంగల్​అర్బన్​ 47, కరీంనగర్​92, మహబూబాబాద్​19, మెదక్​26, నల్లగొండ 64, నాగర్​కర్నూల్​30, వనపర్తి 51, సూర్యాపేట, నిజామాబాద్​ […]

Read More
ఐటీ కంపెనీలను విస్తరించాలి

ఐటీ కంపెనీలను విస్తరించాలి

సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ గ్రోత్ ఇన్ డిస్కషన్(గ్రేడ్) లో భాగంగా ఐటీ కంపెనీల ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు బుధవారం సమావేశమయ్యారు. ఐటీ అనుబంధ కంపెనీలను హైదరాబాద్ నగరం నలుమూలలకు విస్తరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మెట్రోరైలు, శిల్పారామం, మూసీనది అభివృద్ధి కార్యక్రమాల ద్వారా సామాజిక వసతులు పెరుగుతున్నాయని వివరించారు. ఇప్పటికే నగరం ఎలక్ట్రానిక్స్ ఏరో స్పేస్ మెడికల్ డివైస్ పార్క్ వంటి వివిధ రకాల […]

Read More
తెలంగాణలో కాస్త ఊరట

రాష్ట్రంలో 1,269 పాజిటివ్ ​కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉధృతి కొంచెం తగ్గినట్టే కనిపిస్తోంది. గత మూడు నాలుగు రోజులతో పోల్చితే ఆదివారం కేసులు తగ్గాయి. ఆదివారం తాజాగా 1,269 పాజిటివ్​కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి 8 మంది మృతిచెందారు. అయితే ఇప్పటి వరకు 356 మంది చనిపోయారు. ఇప్పటి వరకు 1,70,324 మందిని పరీక్షించారు. మొత్తం పాజిటివ్​కేసుల సంఖ్య 34,671కు చేరింది. జీహెచ్​ఎంసీ పరిధిలో 800 కేసులు, రంగారెడ్డి జిల్లా 132, మేడ్చల్​ 94, సంగారెడ్డి 36, వరంగల్​ […]

Read More
వస్త్రవ్యాపారం.. దివాళా

వస్త్రవ్యాపారం.. దివాళా

సారథి న్యూస్, హైదరాబాద్: వస్త్రవ్యాపారంపై కరోనా పంజా విసిరింది. ఆ రంగం మీద ఆధారపడి జీవించే వ్యాపారులు, వర్తకులు ఆర్థికంగా చితికిపోతున్నారు. ప్రస్తుతం అమ్మకాలు లేక హోల్‌సేల్‌, రిటైల్‌ షాపులు వెలవెలబోతున్నాయి. అరకొరగా వచ్చే వినియోగదారుల నుంచి ఎక్కడ కరోనా అంటుకుందేమోనన్న భయంతో బిక్కు బిక్కుమంటూ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. ఎంతటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా ఆ మహమ్మారి ఎక్కడి నుంచి వస్తుందోనన్న ఆందోళనతో కొద్ది రోజులపాటు స్వచ్ఛందంగా లాక్‌డౌన్లు ప్రకటించి, వారం తర్వాత మళ్లీ దుకాణాలను […]

Read More
ఒకేరోజు 1,278 కేసులు

ఒకేరోజు 1,278 కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. శుక్రవారం 1,278 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా నమోదైన కేసుల సంఖ్య 32,224 కు చేరింది. తాజాగా మహమ్మారి బారినపడి 8 మంది మృతిచెందారు. ఇప్పటివరకు మృతి చెందినవారి సంఖ్య 339కు చేరింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 12,680 మంది కరోనాతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తాజాగా 10,354 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా, అందులో 9,076 మందికి నెగెటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా గ్రేటర్‌ […]

Read More