Breaking News

శ్రీనగర్

కాశ్మీర్‌లో ఉగ్రవాది హతం

కాశ్మీర్‌లో ఉగ్రవాది హతం

బలగాలపై దాడి కుట్రకు యత్నం స్థానికుల సాయంతో ఏరివేత శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌లో భద్రతా బలగాలు పాక్‌ ఉగ్రవాది అబూజరార్‌ను మంగళవారం హతమార్చాయి. జరార్‌ భద్రతా బలగాలపై దాడులకు వ్యూహరచన చేస్తున్న తరుణంలో కశ్మీర్‌ పోలీసుల సహకారంతో సైన్యం నిర్వహించిన ‘క్లినికల్‌ ఆపరేషన్‌’లో హతమయ్యాడు. రాజౌరీ పూంచ్‌ ప్రాంతంలో తీవ్రవాదాన్ని పునరుద్ధరించే పనిలో ఉన్న జరార్‌ను హతమార్చడం భద్రతా బలగాలకు భారీ విజయమని సీనియర్‌ పోలీస్‌ అధికారి ఒకరు అన్నారు. పూంచ్‌, రాజౌరీ బెల్టులోని నియంత్రణ రేఖ […]

Read More
పోలీసుల బస్సుపై ఉగ్రదాడి

పోలీసుల బస్సుపై ఉగ్రదాడి

ఇద్దరు మృతి, 14 మందికి గాయాలు ముష్కరులు ‘ఫిదాయీన్’ సంస్థకు చెందిన వారిగా గుర్తింపు శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోమారు దాడికి తెగబడ్డారు. పోలీసులతో వెళ్తున్న బస్సుపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోగా, 12 మంది గాయపడ్డారు. 2019లో ఆర్టికల్ 370ను రద్దుచేసిన తర్వాత ఈ స్థాయిలో దాడి జరగడం ఇదే తొలిసారి. శ్రీనగర్ శివారులో శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారిపై పంతాచౌక్ ప్రాంతంలో ఈ ఘటన ఆదివారం జరిగింది. ఈ […]

Read More
వైష్ణోదేవి యాత్ర షురూ

వైష్ణోదేవి యాత్ర షురూ

శ్రీనగర్: ప్రఖ్యాత మాతావైష్ణో దేవి అమ్మవారి సందర్శనం కోసం జమ్ముకాశ్మీర్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆలయంలో అమ్మవారి దర్శనాలను మూసివేశారు. లాక్​డౌన్​అనంతరం కేంద్ర ప్రభుత్వం కోవిడ్​19 నిబంధనలకు అనుగుణంగా ఆలయాలను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి అమ్మవారి దర్శనాలు పున:ప్రారంభం కానున్నాయి. యాత్ర ప్రారంభమయ్యే కత్రా వద్ద ఏర్పాట్లుచేశారు. యాత్రికులు కరోనా పరీక్షలు చేయించుకుని నెగెటివ్ అని తేలితేనే ముందుకు పంపించేందుకు సైన్యం అనుమతిస్తోంది. […]

Read More

సైనికాధికారుల దుశ్చర్య

జైపూర్​: భారత్​కు చెందిన రహస్య సమాచారానిన దాయాది దేశమైన పాకిస్థాన్​కు చేరవేస్తున్న ఇద్దరు సైనికాధికారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సివిల్‌ డిఫెన్స్‌ ఆఫీసర్లు వికాస్‌ కుమార్‌‌ (29), చిమల్‌ లాల్‌ (22) శ్రీనగర్‌‌ జిల్లాలో ఉన్న ఆర్మీ మందుగుండు సామగ్రి ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్టు అధికారులు చెప్పారు. వీరిద్దరూ రహస్య సమాచారాన్ని పాకిస్తాన్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీకి చేరవేస్తున్నట్టు మిలటరీ ఇంటెలిజెన్స్‌ అధికారులు గుర్తించారు. వీరిపై ఆఫీషియల్స్‌ సీక్రెట్స్‌ యాక్ట్‌ 1923 కింద కేసు నమోదు చేసినట్టు ఇంటెలిజెన్స్‌ అడిషినల్‌ […]

Read More